మాడల్ స్కూళ్లు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. తరగతి గదులు లేక, భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా కోటి రూపాయల వరకు విద్యుత్తు బిల్లుల బకాయిలున్నాయి. 170 మా�
ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు మూడోవ్యక్తి గురించి చర్చించుకోవడం సహజమే!
ఆ పరోక్ష వ్యక్తి వ్యక్తిత్వం, వ్యవహారశైలి ఆధారంగా ఆ చర్చ కొనసాగుతుంది. అనిల్, కుమార్ల సంభాషణలో రామూ ప్రస్తావన వచ్చింది. తాను పట్�
ప్రభుత్వం నుంచి డీఏ చెల్లింపు ప్రకటన వస్తుందని ఆశ గా ఎదురుచూసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నిరాశే మిగిలింది. శుక్రవారం సాయంత్రంలోగా శుభవార్త చెబుతామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మిన వాళ్లు �
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజల ధర్నాలతో తెలంగాణ దద్దరిల్లుతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘దికుమాలిన పాలనలో దికూమొకులేని జీవితం గడుపుతున్నారు.
Teachers, Students Exchange Blows | కాలేజీలో పరీక్షల నేపథ్యంలో టీచర్లు, విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ దాడిలో కొందరు విద్యార్థులు, ఒక స్టూడెంట్ తల్లి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విద్యార్థులు ఆగ్రహించారు. కాలేజీ ప్రిన్సిపాల్�
‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది.’ మన దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థులకు అన్ని మౌలిక వసతులతో కూడిన బోధన అందాలనేదే విద్యావేత్తల ఆకాంక్ష. ఈ లక్ష్యంతోనే అధికారులు పనిచేస్తే గొప్ప ఫ
కొత్త టీచర్ల రాకతో సర్కారు బడుల్లో కొంతైనా కొరత తీరుతుందని ఆశిస్తున్న తరుణంలో అంతకుమించి రిటైర్మెంట్లు జరుగనుండడం నిరాశకు గురిచేస్తున్నది. తాజా గణాంకాలను చూస్తే.. కొద్ది నెలల్లోనే ఉమ్మడి జిల్లాలోని ప
నోటిఫికేషన్ వెలువడడం, పరీక్ష రాయడం, ఫలితాలు రావడం, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తికావడం, 1:1 నిష్పత్తిలో జాబితా వెలువడడం.. వెరసి తాజాగా పోస్టింగ్ల ఉత్తర్వులు అందుకోవడం.
డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియను సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ క్రమేణా తగ్గుతున్నది. మూడేండ్లలో ఏకంగా 5 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గారు. గతంలో 25 లక్షలుండగా, ఇప్పుడు 20 లక్షల మందే స్కూళ్లకు వెళ్తున్నారు.
ఇటీవల కొత్తగా నియమితులైన 10,006 మంది టీచర్లకు మంగళవారం ఆఫ్లైన్లో పోస్టింగులు ఇవ్వనున్నారు. వారు గత గురువారమే డీఈవో కార్యాలయాల్లో రిపోర్ట్ చేయగా వారికి కేటాయించిన జిల్లాలో పోస్టింగులు ఇవ్వాలని విద్యాశ�
వారంతా కొత్త టీచర్లు! భావితరాలకు బంగారు బాటలు వేయాల్సిన వారు! వారి ముందు నాలుగు మంచి మాటలు చెప్తే గుర్తుంచుకుంటారు! వీలైతే జీవితాంతం ఆచరిస్తారు! అలాంటి వారి ముందు మాట్లాడేటప్పుడు బాధ్యతతో వ్యవహరించాలి. �
టీచర్లు గురుతర బాధ్యతలు నిర్వర్తించాలని, విద్యార్థులకు బోధనతోపాటు తల్లిదండ్రుల ప్రేమను పంచాలని సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ సెక్రటరీ వర్షిణి సూచించారు. ఇటీవల నూతనంగా నియామకమైన 1,150 మంది గురుకుల టీచర�