Harish Rao | సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ఏ ప్రభుత్వమైనా చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పని చేస్తుంటుంది. విధానపరమైన మార్గదర్శకాలు జారీ చేసి వాటిని కచ్చితంగా అమలు చేస్తుంటుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన కొనసాగు�
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. పాలకుర్తి మండలం టీఎస్కే తండాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక బడులను సగంపూటే నడపనున్నది. అది ఒక్క రోజు.. రెండు రోజులు కాదు ఏకంగా మూడు వారాలు. ఇప్పటికే సర్కారు స్కూళ్లపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లుతుండగా, స్కూళ్లను పూర�
ఇది వరకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) చదివితే టీచర్ ఉద్యోగం పక్కా.. కానిప్పుడు నిరుద్యోగం పక్కా అన్నట్టుగా పరిస్థితులున్నాయి. బీఈడీ చదవడమే అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. టీచర్లకు పదోన్నతులు కల్ప
కులగణన సర్వేను ఉదయం పూట మాత్రమే చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టంచేశాయి. రెండుపూటలా సర్వేచేయడం కుదరని ముఖ్యంగా సాయంత్రం పూట సర్వే చేయలేమని ప్రభుత్వానికి తెలిపాయి. కులగణనపై ఉపాధ్యాయుల సహకారాన్ని కోరుత�
మాడల్ స్కూళ్లు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. తరగతి గదులు లేక, భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా కోటి రూపాయల వరకు విద్యుత్తు బిల్లుల బకాయిలున్నాయి. 170 మా�
ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు మూడోవ్యక్తి గురించి చర్చించుకోవడం సహజమే!
ఆ పరోక్ష వ్యక్తి వ్యక్తిత్వం, వ్యవహారశైలి ఆధారంగా ఆ చర్చ కొనసాగుతుంది. అనిల్, కుమార్ల సంభాషణలో రామూ ప్రస్తావన వచ్చింది. తాను పట్�
ప్రభుత్వం నుంచి డీఏ చెల్లింపు ప్రకటన వస్తుందని ఆశ గా ఎదురుచూసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నిరాశే మిగిలింది. శుక్రవారం సాయంత్రంలోగా శుభవార్త చెబుతామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మిన వాళ్లు �
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజల ధర్నాలతో తెలంగాణ దద్దరిల్లుతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘దికుమాలిన పాలనలో దికూమొకులేని జీవితం గడుపుతున్నారు.
Teachers, Students Exchange Blows | కాలేజీలో పరీక్షల నేపథ్యంలో టీచర్లు, విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ దాడిలో కొందరు విద్యార్థులు, ఒక స్టూడెంట్ తల్లి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విద్యార్థులు ఆగ్రహించారు. కాలేజీ ప్రిన్సిపాల్�