డీఎస్సీ ఫలితాలు ప్రకటించిన రోజే జాబితాలు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా, అధికారులు మాత్రం విడుదల చేయలేదు. ఓవైపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు సమీపిస్తుండగా, బుధవారం వరకు స్పెషల్ ఎడ్యుకేషన్
Telangana | హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట 317 జీవో బాధితులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు జీవో 317కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే న�
రాష్ట్రంలోని 1,022 గురుకులాల్లో నెలకొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాన్టీచింగ్ సమస్యల పరిష్కారం కోసం టీచర్లు గత రెండు వారాలుగా వివిధ పద్ధతుల్లో పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యాసంస్థలకు దసరా సెల�
జీవో-317పై సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ కాలయాపనపై తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పడి అక్టోబర్ 2న చలో గాంధీభవన్ కార్యక్రమానికి పిలుపున�
జీవో నంబర్ 25 సవరణ చేసిన తర్వాతే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని యూఎస్పీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర బాధ్యుడు వీ రాజిరెడ్డి మాట్లాడా
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వాటి భవనాల కిరాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం గత 8 నెలలుగా చెల్లించడమే లేదు. దీంతో వాటి యజమానులు విద్యాలయాలు, హాస్టళ్ల భవనాలను తాళాలు
Gadwala | కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు(Government schools) సమస్యలకు నిలయంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టించుకో కపోవడం బడుగుల బిడ్డ �
పాఠశాల విద్య బోధకుల కొరతతో అస్తవ్యస్తంగా మారుతున్నది. విద్యాసంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజులకే టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను రాష్ట్ర విద్యాశాఖ ఇవ్వాల్సి ఉండగా, సగం విద్యాసంవత్సరం పూర్తయిన తర్వాత ఈ నెల
రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగడంతో నాణ్యమైన భోజ నం పెట్టలేకపోతున్నట్టు ఉపాధ్యాయ సంఘాలు అభిప్ర
గతంలో కొనసాగిన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను కొనసాగించాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, ఉపాధ్యాయులకు సక్రమంగా వేతనాలు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
‘మేం ఏడేండ్ల కింద కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ టీచింగ్ స్టాఫ్గా ఒప్పంద ప్రతిపాదికన నియమితులైనం. రెగ్యులర్ స్టాఫ్లాగే ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నం.
Asifabad | రాష్ట్రంలో విద్యార్థుల ఆగమ్యగోచరంగా మారింది. విద్యా శాఖ మంత్రి లేక గురుకులాలు, పాఠశాలల్లో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు మొదటి విడత నిర్వహణ నిధులను సర్కారు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 26,387 స్కూల్స్కుగానూ రూ.48.86 కోట్లు బుధవారం రిలీజ్ అయ్యాయి.