‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది.’ మన దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థులకు అన్ని మౌలిక వసతులతో కూడిన బోధన అందాలనేదే విద్యావేత్తల ఆకాంక్ష. ఈ లక్ష్యంతోనే అధికారులు పనిచేస్తే గొప్ప ఫ
కొత్త టీచర్ల రాకతో సర్కారు బడుల్లో కొంతైనా కొరత తీరుతుందని ఆశిస్తున్న తరుణంలో అంతకుమించి రిటైర్మెంట్లు జరుగనుండడం నిరాశకు గురిచేస్తున్నది. తాజా గణాంకాలను చూస్తే.. కొద్ది నెలల్లోనే ఉమ్మడి జిల్లాలోని ప
నోటిఫికేషన్ వెలువడడం, పరీక్ష రాయడం, ఫలితాలు రావడం, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తికావడం, 1:1 నిష్పత్తిలో జాబితా వెలువడడం.. వెరసి తాజాగా పోస్టింగ్ల ఉత్తర్వులు అందుకోవడం.
డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియను సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ క్రమేణా తగ్గుతున్నది. మూడేండ్లలో ఏకంగా 5 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గారు. గతంలో 25 లక్షలుండగా, ఇప్పుడు 20 లక్షల మందే స్కూళ్లకు వెళ్తున్నారు.
ఇటీవల కొత్తగా నియమితులైన 10,006 మంది టీచర్లకు మంగళవారం ఆఫ్లైన్లో పోస్టింగులు ఇవ్వనున్నారు. వారు గత గురువారమే డీఈవో కార్యాలయాల్లో రిపోర్ట్ చేయగా వారికి కేటాయించిన జిల్లాలో పోస్టింగులు ఇవ్వాలని విద్యాశ�
వారంతా కొత్త టీచర్లు! భావితరాలకు బంగారు బాటలు వేయాల్సిన వారు! వారి ముందు నాలుగు మంచి మాటలు చెప్తే గుర్తుంచుకుంటారు! వీలైతే జీవితాంతం ఆచరిస్తారు! అలాంటి వారి ముందు మాట్లాడేటప్పుడు బాధ్యతతో వ్యవహరించాలి. �
టీచర్లు గురుతర బాధ్యతలు నిర్వర్తించాలని, విద్యార్థులకు బోధనతోపాటు తల్లిదండ్రుల ప్రేమను పంచాలని సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ సెక్రటరీ వర్షిణి సూచించారు. ఇటీవల నూతనంగా నియామకమైన 1,150 మంది గురుకుల టీచర�
డీఎస్సీ ఫలితాలు ప్రకటించిన రోజే జాబితాలు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా, అధికారులు మాత్రం విడుదల చేయలేదు. ఓవైపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు సమీపిస్తుండగా, బుధవారం వరకు స్పెషల్ ఎడ్యుకేషన్
Telangana | హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట 317 జీవో బాధితులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు జీవో 317కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే న�
రాష్ట్రంలోని 1,022 గురుకులాల్లో నెలకొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాన్టీచింగ్ సమస్యల పరిష్కారం కోసం టీచర్లు గత రెండు వారాలుగా వివిధ పద్ధతుల్లో పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యాసంస్థలకు దసరా సెల�
జీవో-317పై సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ కాలయాపనపై తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పడి అక్టోబర్ 2న చలో గాంధీభవన్ కార్యక్రమానికి పిలుపున�
జీవో నంబర్ 25 సవరణ చేసిన తర్వాతే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని యూఎస్పీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర బాధ్యుడు వీ రాజిరెడ్డి మాట్లాడా
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వాటి భవనాల కిరాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం గత 8 నెలలుగా చెల్లించడమే లేదు. దీంతో వాటి యజమానులు విద్యాలయాలు, హాస్టళ్ల భవనాలను తాళాలు