కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని పలు గిరిజన పాఠశాలలు ఉపాధ్యాయులు లేక వారం రోజులుగా తెరుచుకోవడంలేదు. కేబీ కాలనీ మొగడ్ధగడ్, శివలింగపూర్, కనికి, జనగాం ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బదిల�
పై చిత్రంలో ఉన్నది తిర్యాణి మండలం చింతలమాదర (మందగూడ)లోని ఐటీడీఏ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల. ఇందులో దాదాపు 22 మంది ఆదివాసీ బిడ్డలు చదువుకుంటున్నారు.
ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడటమంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది.. కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు తరగతి గదుల్లో
సూర్యాపేట జిల్లాలో సర్దుబాటు చేసిన ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అసలే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రస్తుతం మండల స్థాయిలో డి�
గురుకులాల్లో గందరగోళం నెలకొన్నది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ లో పాలన గాడితప్పింది.
Girls Abused At Fake NCC Camp | ఒక స్కూల్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) నకిలీ క్యాంప్ నిర్వహించారు. సుమారు 13 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుతో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్తో స
‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు’ ఉన్నది 2008 డీఎస్సీ అభ్యర్థుల పరిస్థితి. వీరికి ఉద్యోగాలివ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా, కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలిస్తామని మంత్రి మండలి నిర్ణయం తీసుకున
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం విస్తరించి ఉన్న నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోనూ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నది.
ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న టీచర్లను కించపరిచేలా రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
90 శాతం కోచింగ్ సెంటర్లు రానున్న 10-15 ఏండ్లలో మూత పడతాయని సూపర్ 30 శిక్షణ సంస్థ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ అంచనా వేశారు. ‘ఈ రోజుల్లో చాలా మంది కోచింగ్ సెంటర్లలో మార్కెటింగ్ టీమ్లను ఏర్పాటు చేసుకున్నార
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సభకు వేలాది మంది ఉపాధ్యాయులు తరలివెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వివిధ కేటగిరీల ఉపాధ్యాయు
తెలంగాణ విద్యారంగానికి సంబంధించి ఇచ్చిన హామీలు, వెంటనే పరిష్కరించవలసిన సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao), ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ బహిరంగలేఖ రాశా�