గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొందరు ఉన్నతాధికారుల తీరుతో అభాసుపాలవుతున్నది. ఆ శాఖలో రోజుకో వ్యవహారం తెరపైకి వస్తుండగా, ఉద్యోగులను గంద�
రుక్మాపూర్ సైనిక్ శిక్షణ పాఠశాల పేరుకే ఉందని విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరని పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పాఠశాలలో ప్రిన్సిపాల్తో సహా కేవలం ఐదుగురు ఉన్నారని మండిపడ్డార�
దేశంలో 2035 నాటికి ఉపాధ్యాయ వృత్తిని గౌరవప్రదమైన, ప్రశంసాపూర్వకమైన వృత్తులలో ఒకదానిగా తీర్చిదిద్దాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ వారం చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ, స్టేట్ క�
ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినప్పుడు దేవాలయాలను సందర్శించిన అనుభూతి కలుగుతుందని, అందుకే గురువులు దేవునితో సమానమని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, �
ఉపాధ్యాయులు మార్గనిర్దేశకులని, సమాజంలో వారి సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొనియాడారు. విద్యార్థులకు తల్లిదండ్రుల కంటే గురువుతోనే ఎకువ అనుబంధం ఉంటుందని పేర్కొన్నారు.
RS Praveen Kumar | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి గారు.. మీకు నిజంగానే ఉపాధ్యాయుల మీద అపారమైన గౌరవం ఉంటే.. రాత్రికి రాత్రే 2000కు పైగా గురుకుల టీచర�
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ బుధవారం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు విభాగాల్లో 71 మంది ఎంపిక చేయగా అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 10 మంది ఉ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని పలు గిరిజన పాఠశాలలు ఉపాధ్యాయులు లేక వారం రోజులుగా తెరుచుకోవడంలేదు. కేబీ కాలనీ మొగడ్ధగడ్, శివలింగపూర్, కనికి, జనగాం ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బదిల�
పై చిత్రంలో ఉన్నది తిర్యాణి మండలం చింతలమాదర (మందగూడ)లోని ఐటీడీఏ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల. ఇందులో దాదాపు 22 మంది ఆదివాసీ బిడ్డలు చదువుకుంటున్నారు.
ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడటమంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది.. కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు తరగతి గదుల్లో
సూర్యాపేట జిల్లాలో సర్దుబాటు చేసిన ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అసలే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రస్తుతం మండల స్థాయిలో డి�
గురుకులాల్లో గందరగోళం నెలకొన్నది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ లో పాలన గాడితప్పింది.