Girls Abused At Fake NCC Camp | ఒక స్కూల్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) నకిలీ క్యాంప్ నిర్వహించారు. సుమారు 13 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుతో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్తో స
‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు’ ఉన్నది 2008 డీఎస్సీ అభ్యర్థుల పరిస్థితి. వీరికి ఉద్యోగాలివ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా, కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలిస్తామని మంత్రి మండలి నిర్ణయం తీసుకున
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం విస్తరించి ఉన్న నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోనూ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నది.
ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న టీచర్లను కించపరిచేలా రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
90 శాతం కోచింగ్ సెంటర్లు రానున్న 10-15 ఏండ్లలో మూత పడతాయని సూపర్ 30 శిక్షణ సంస్థ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ అంచనా వేశారు. ‘ఈ రోజుల్లో చాలా మంది కోచింగ్ సెంటర్లలో మార్కెటింగ్ టీమ్లను ఏర్పాటు చేసుకున్నార
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సభకు వేలాది మంది ఉపాధ్యాయులు తరలివెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వివిధ కేటగిరీల ఉపాధ్యాయు
తెలంగాణ విద్యారంగానికి సంబంధించి ఇచ్చిన హామీలు, వెంటనే పరిష్కరించవలసిన సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao), ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ బహిరంగలేఖ రాశా�
‘రాష్ట్రంలోని అన్ని సర్కారు స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తాం. ఈ అంశంపై మార్చి 12న జరిగే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ స్కూళ్లకు సర్వీస్ పర్సన్లను నియమిస్తాం.
CM Revanth Reddy | రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన 30వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 2న సమావేశం కానున్నారు. సమావేశం ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్
మైనార్టీ గురుకులాలకు సంబంధించి విడుదలచేసిన ప్రమోషన్లు, బదిలీల ఉత్తర్వుల్లో గందరగోళం నెలకొన్నదని, తప్పులతడకగా ఉన్నదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
తొమ్మిది జిల్లాల్లో నిలిచిపోయిన మాడల్ స్కూల్ రెగ్యులర్ టీచర్ల (జూన్) జీతాలు వెంట నే చెల్లించాలని మాడల్ స్కూల్ టీచర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం టీటీజేఏసీ చైర్మన్ శ్రీపాల్రెడ్డి ఆధ్వర్యంలో సలహాదారును కలిసి సమస్యలు పరిష్కరిం�