పెబ్బేరు మం డలం కొత్తసూగూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు లేకుండానే కొనసాగుతున్నది. స్థానిక దళితవాడలోని ఈ పాఠశాలలో 40 మంది విద్యార్థులుండగా, ఒక్క టీచరే విధులు నిర్వర్తించేవారు.
మండలంలోని మందిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు రెండు రోజులుగా ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు వచ్చి కూర్చొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందిపల్లి ప్రాథ�
వారంతా ఏండ్లుగా ఒకే స్థానంలో పనిచేస్తున్నారు. సుధీర్ఘకాలంగా బదిలీకోసం వేచిచూస్తున్నారు. ఎట్టకేలకు ఓ అవకాశం దొరికింది. బదిలీ అయ్యారు. హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకొనే లోపే.. ఇప్పుడే రిలీవ్కావొద్దని అధికార�
లేదు లేదంటూనే పాఠశాల విద్యాశాఖ బడుల రేషనలైజేషన్ను అమలుచేసింది. రేషనలైజేషన్ ప్రకారమే టీచర్లను బదిలీచేసింది. దీంతో పలు స్కూళ్లకు టీచర్లను కేటాయించలేదు.
ఏండ్ల తరబడిగా నిలిచిపోయిన ఉపా ధ్యాయుల బదిలీల్లో కదలిక రావడంతో రంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయుల్లో సంతోషం వ్యక్తమవుతుండగా.. బదిలీల ప్రక్రియ నిర్వహణపై మాత్రం వారిలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
రాష్ట్రంలో 317 జీవో ప్రకారం డిస్ట్రిక్, జోనల్, మల్టీజోనల్ వారీగా టీచర్లకు సంబంధించిన ఒకే సీనియార్టీ లిస్టును ప్రకటిస్తామని ఎస్సీ గురుకులాల సొసైటీ కార్యదర్శి వర్షిణి తెలిపారు.
Students Dharna | పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని మెదక్ జిల్లా చిన్న శంకరపేట్ గ్రామం శాలిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఉద్యోగోన్నతుల అనంతరం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులకు కౌన్సిలింగ్ నిర్వహించి మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జానకీపురం, రావినూతల, బో�
నూతన విద్యాసంవత్స రం ప్రారంభమైనా టీచర్ల కొరత వేధిస్తున్నది. కొత్తగా డీఎస్సీ ద్వారా నియమితులయ్యే టీచర్లు కోర్టు వివాదాలు లేకపోతే సెప్టెంబర్ తర్వాతే వచ్చే అవకాశాలున్నాయి. 21,299 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న
మండలంలోని కొల్లూరు ఉన్నత పాఠశాలలో గత 24వ తేదీన ఉపాధ్యాయులు విధి నిర్వహణ సమయంలో గదిలో కునుకు తీయడంపై సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టి సారించారు. ‘మత్తు వదలరా..’ అనే శీర్షికన ‘నమస్తే తెలం�
ఏనుగెళ్లింది.. తోక చిక్కింది.. అన్న చందాన భాషా పండితులు, పీఈటీల అప్గ్రేడేషన్పై గల కోర్టు కేసు ఇటీవలే కొలిక్కివచ్చింది. చేసిందంతా కేసీఆర్ ప్రభుత్వం అయితే, ఉపాధ్యాయుల జీవితాల్లో తామే వెలుగులు నింపామంటూ �
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఎస్జీటీలు తమ ఉపాధ్యాయ సంఘాల పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మండల కేంద్రంలో సమావేశమైన వారు..
తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా (టీజీఎల్ఐ) ప్రీమియం చెల్లిస్తున్న 56 ఏండ్ల లోపున్న ప్రభుత్వ ఉద్యోగులు బీమా ప్రయోజనాలు పొందేందుకు ప్రతిపాదన పత్రాలను సమర్పించాలని టీజీఎల్ఐ డైరెక్టర్ శ్రీనివాస్ శనివారం ఒ�