మండలంలోని కొల్లూరు ఉన్నత పాఠశాలలో గత 24వ తేదీన ఉపాధ్యాయులు విధి నిర్వహణ సమయంలో గదిలో కునుకు తీయడంపై సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టి సారించారు. ‘మత్తు వదలరా..’ అనే శీర్షికన ‘నమస్తే తెలం�
ఏనుగెళ్లింది.. తోక చిక్కింది.. అన్న చందాన భాషా పండితులు, పీఈటీల అప్గ్రేడేషన్పై గల కోర్టు కేసు ఇటీవలే కొలిక్కివచ్చింది. చేసిందంతా కేసీఆర్ ప్రభుత్వం అయితే, ఉపాధ్యాయుల జీవితాల్లో తామే వెలుగులు నింపామంటూ �
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఎస్జీటీలు తమ ఉపాధ్యాయ సంఘాల పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మండల కేంద్రంలో సమావేశమైన వారు..
తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా (టీజీఎల్ఐ) ప్రీమియం చెల్లిస్తున్న 56 ఏండ్ల లోపున్న ప్రభుత్వ ఉద్యోగులు బీమా ప్రయోజనాలు పొందేందుకు ప్రతిపాదన పత్రాలను సమర్పించాలని టీజీఎల్ఐ డైరెక్టర్ శ్రీనివాస్ శనివారం ఒ�
జిల్లాలోని ఒక మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రెండో వివాహం చేసుకొని తన రెండో సంతానానికి వ్యాధి ఉన్నదని చెప్పి ప్రిపరెన్షియల్లో పెట్టడం జరిగింది. దీనిని గుర్తించిన అధికారులు సదరు ఉపాధ్�
ఉద్యోగోన్నతి అనేది ప్రతి ఉద్యోగి కల.. ఉద్యోగోన్నతి పొందే సమయం కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు.. అలాంటి సమయం కోసం కొన్ని సంవత్సరాలుగా విద్యాశాఖ పరిధిలోని పండితులు, పీఈటీలు పడిగాపులు కాస్తున్నారు..
నీట్ యూజీలో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులకు సహకరించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల కేసులో ఇప్పటి వరకు గుజారాత్లోని పంచమహ జిల్లా గోద్రా పట్టణంలోని ఓ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్, టీచర్ సహా ఐదు�
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఎందరో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది.
గురుకుల విద్యాసంస్థల ద్వారా కుటుం బ సంబంధాలు బలహీనమవుతున్నట్టు ఒక స్టడీ రిపోర్టు వెల్లడించిందని, దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
భాషా పండితులు తెలుగు, హిందీ, పీఈటీలకు సంబంధించిన ప్రమోషన్లు పొందేందుకు అవసరమైన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఆదివారం విద్యాశాఖాధికారులు పూర్తిచేశారు. అప్గ్రేడ్ అయిన టీచర్లతోపాటు ఉద్యోగోన్నతికి అర్