జిల్లాలోని ఒక మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రెండో వివాహం చేసుకొని తన రెండో సంతానానికి వ్యాధి ఉన్నదని చెప్పి ప్రిపరెన్షియల్లో పెట్టడం జరిగింది. దీనిని గుర్తించిన అధికారులు సదరు ఉపాధ్�
ఉద్యోగోన్నతి అనేది ప్రతి ఉద్యోగి కల.. ఉద్యోగోన్నతి పొందే సమయం కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు.. అలాంటి సమయం కోసం కొన్ని సంవత్సరాలుగా విద్యాశాఖ పరిధిలోని పండితులు, పీఈటీలు పడిగాపులు కాస్తున్నారు..
నీట్ యూజీలో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులకు సహకరించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల కేసులో ఇప్పటి వరకు గుజారాత్లోని పంచమహ జిల్లా గోద్రా పట్టణంలోని ఓ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్, టీచర్ సహా ఐదు�
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఎందరో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది.
గురుకుల విద్యాసంస్థల ద్వారా కుటుం బ సంబంధాలు బలహీనమవుతున్నట్టు ఒక స్టడీ రిపోర్టు వెల్లడించిందని, దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
భాషా పండితులు తెలుగు, హిందీ, పీఈటీలకు సంబంధించిన ప్రమోషన్లు పొందేందుకు అవసరమైన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఆదివారం విద్యాశాఖాధికారులు పూర్తిచేశారు. అప్గ్రేడ్ అయిన టీచర్లతోపాటు ఉద్యోగోన్నతికి అర్
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యా యుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. పలు కారణాలతో ఎనిమిది నెలలుగా నిలిచిన ప్రక్రియ శనివారం ప్రారంభమ�
రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను విద్యాశాఖ శనివారం నుంచి ప్రారంభించనున్నది. ఈ ప్రక్రియను మల్టీజోన్-1లో శనివారం నుంచి ఈ నెల 22 వరకు, మల్టీజోన్-2లో శనివారం నుంచి ఈ నెల 30 వరకు చేపడత
జీవో-317 బాధిత టీచర్ల సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. గురువారం ఆ సంఘం నేతలు హైదరాబాద్లోని నివాసంలో సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు.
రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతులను ఈ నెల 7 నుంచి ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ నెల 7 నుంచి 20 వరకు నిరుడు అక్టోబర్లో నిలిచిపోయిన ప్రక్రియ
రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మళ్లీ మొదలుకానున్నది. ముందు పదోన్నతులు కల్పించి, ఆ తర్వాత బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నంది.
నేషనల్ అవార్డులకు అర్హులైన ఉన్నత విద్యను అందించే వివిధ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకుల నుంచి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.