రాష్ట్రంలోని 5వ షెడ్యూల్డ్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలను గిరిజన నిరుద్యోగులతోనే చేపట్టాలని, ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచ ర్స్ �
రాష్ట్రంలో నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మళ్లీ ప్రారంభంకానున్నది. వీటిపై ఉన్న కేసులో సోమవారం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. దీంతో మల్టిజోన్2లోని హెచ్ఎం పదోన్నతులపై స్టేను హైక
లాంగ్వేజ్ పండిట్ కాబోయే టీచర్లకు ‘టెట్' తంటాలు తప్పడం లేదు. టెట్లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు, ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉండటం అభ్యర్థులను కలవరపెడుతున్నది. అవసరం లేకున్నా.. ఉపయోగపడకున్నా గణితం సహా ప�
రాష్ట్రంలోని విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ప్రభుత్వాన్ని కోరింది. టీచర్ల ఉద్యోగోన్నతులు, బదిలీలను చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివార�
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలు సత్యదూరంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి విద్యాశాఖ ఎఫ్�
Toddler Walks Away From Daycare | డేకేర్ సెంటర్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చిన్నారి ఒంటరిగా వెళ్లాడు. పరుగున ఇంటికి చేరుకున్న పిల్లవాడిని చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆ డేకేర్ సెంటర్పై పోలీసులకు, చైల్డ్
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్య కొంతకాలంగా వేధిస్తున్నది. ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా తగినంతమంది టీచర్లు లేకపోవడంతో బోధన కుంటుపడుతున్నది. ప్రధానంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నడ�
Pariksha Pe Charcha: పోటీలు, సవాళ్లు జీవితంలో ప్రేరణగా నిలుస్తాయని, కానీ పోటీ ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలని ప్రధాని అన్నారు. మీ పిల్లవాడిని మరో పిల్లవాడితో పోల్చవద్దు అని, ఎందుకంటే అది వాళ్ల భవిష్యత్తు
వనపర్తి జిల్లా పెద్దమందడి జడ్పీహెచ్ఎస్లో తొమ్మిది మంది ఉపాధ్యాయులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. గురువారం కలెక్టర్ పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంలో 9మంది ఉపాధ్యాయులు గైర్హాజర్ కావడంతో హెచ్ఎం మంజుల�
భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయిని, బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో విద్యా వెలుగులు నింపిన సామాజికవేత్త సావిత్రీబాయి ఫూలే జయంతిని జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో బుధవారం నిర్వహించారు.