పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లోని శాస్త్రీయ నైపుణ్యం వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ప్రదర్శనలను నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస
విద్యావ్యవస్థ సమగ్ర సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం యూ డైస్ ప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)వెబ్సైట్న
టీచర్లు తమ అభిరుచిని బట్టి నైపుణ్యం పెంచుకొనే దిశలో యాడ్ ఆన్ కోర్సులను ప్రవేశపెట్టాలని నేషనల్ కౌ న్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిర్ణయించింది.
మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల సీవోఈ కళాశాలలో గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 వరకు జోనల్ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నారు. కమ్యూనిటీ హెల్త్ అండ్ ఎన్విరాన్మ�
ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించానని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రైవేటు టీచర్ల సమస్యలను అసెంబ్లీ ద్�
Government Schools | రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు ఇంగ్లిష్లోనే మాట్లాడాలని, ఇంగ్లిష్లోనే బోధించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. అవసరాన్ని బట్టి తెలుగు, ఉర్దూలను కూడా వినియోగించాలని తెలిపింది. సర్కారు బడుల్లో �
తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గురువారం ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ముందస్తుగా పూలపండుగను సంబురంగా జరుపుకున్నారు.
ఉపాధ్యాయుల కొరత సమస్యను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ టీచర్లను తాత్కాలికంగా సర్దుబాటు చేస్తున్నది. జిల్లాల వారీగా డీఈవోలు అవసరాన్ని బట్టి నియమిస్తున్నారు. ఇటీవలే మల్టీజోన్ -1లో స్కూల్ అసిస్టెంట్ల
రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, హిందీ, పీడీ)గా పనిచేస్తున్న మరో 1,440 మంది టీచర్లను విద్యాశాఖ బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. వీరి బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర
విద్యారంగంలో కేజీ టు పీజీ విధానా న్ని ప్రకటించినట్టుగానే టీచర్ల కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ (టీఎస్జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.