ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదిలేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, విజ్ఞానం అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి �
అనేక సంస్కరణలతో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన గురుకులాలు దేశానికి రోల్ మాడల్గా నిలిచాయని రాష్ట�
బడిలో మొదటి గంట మోగినప్పటి నుంచి.. ఉపాధ్యాయుల ‘గురు’తరబాధ్యత మొదలవుతుంది. తాము చెప్పే పాఠం చివరి బెంచ్ విద్యార్థికీ వినబడేలా కంఠం పెంచి గొంతు నరాలకు ముప్పు తెచ్చుకుంటారు. క్లాసుక్లాసులో గంటల తరబడి తిరు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హైదరాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు సైదాబాద్ మండల పరిధిలో ఐదుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. సైదాబాద్ జీబీపీఎస్ పాఠశాలక�
ఉపాధ్యాయుడు సమాజానికి వెన్నెముక. ‘దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది’ అని ఒక మహానుభావుడు అన్నారు. ‘టీచర్ ఒక సోషల్ ఇంజినీర్' అని ఇంకో మహానుభావుడన్నారు. వీటిని పరిశీలిస్తే దేశాభివృద్ధి ఉ�
ఉపాధ్యాయుల దినోత్సవం (మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి) సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పె
విద్యార్థులు తమ ఆశయాలను సాధించేంతవరకు ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చే
సమాజంలో అన్ని వృత్తుల వారికి లోగోలు ఉన్నప్పుడు.. తమకు ఎందుకు ఉండకూడదని వినూత్న ఆలోచనతో కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ హైస్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కూరపాటి సత్యప్రకాశ్రావు ప్రత్యేక లోగోన
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అవార్డుకు ఎంపికైన వారిలో నిజామాబాద్ నుంచి కాసర్ల నరేశ్, వేల్పూర్ శ్రీనివాస్, కామారెడ్డి నుంచి పాపయ్య
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం (నేడు) నుంచి టీచర్లు బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది.
రాష్ట్ర హైకోర్టు ఆదేశంతో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో 3వ తేదీ నుంచి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానున్నది గత జనవరిలో చేపట్టాల్సిన ప్రక్రియ కోర్టు కే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ విధాన
ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ షురువైంది. ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత విద్యాశాఖ ఖాళీల వివరాల సేకరణ, బదిలీలకు అర్హులైన వారి సమాచారం సేకరిస్తున్నారు. శనివారం వరంగల్ ఆర్జేడీ నుంచ�
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల జాతరకు నేటి నుంచే తెరలేవబోతున్నది. హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర సర్కారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధప్రాతిపదికన కసరత్తు చేసింది.