ఉపాధ్యాయుల దినోత్సవం (మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి) సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పె
విద్యార్థులు తమ ఆశయాలను సాధించేంతవరకు ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చే
సమాజంలో అన్ని వృత్తుల వారికి లోగోలు ఉన్నప్పుడు.. తమకు ఎందుకు ఉండకూడదని వినూత్న ఆలోచనతో కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ హైస్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కూరపాటి సత్యప్రకాశ్రావు ప్రత్యేక లోగోన
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అవార్డుకు ఎంపికైన వారిలో నిజామాబాద్ నుంచి కాసర్ల నరేశ్, వేల్పూర్ శ్రీనివాస్, కామారెడ్డి నుంచి పాపయ్య
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం (నేడు) నుంచి టీచర్లు బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది.
రాష్ట్ర హైకోర్టు ఆదేశంతో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో 3వ తేదీ నుంచి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానున్నది గత జనవరిలో చేపట్టాల్సిన ప్రక్రియ కోర్టు కే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ విధాన
ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ షురువైంది. ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత విద్యాశాఖ ఖాళీల వివరాల సేకరణ, బదిలీలకు అర్హులైన వారి సమాచారం సేకరిస్తున్నారు. శనివారం వరంగల్ ఆర్జేడీ నుంచ�
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల జాతరకు నేటి నుంచే తెరలేవబోతున్నది. హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర సర్కారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధప్రాతిపదికన కసరత్తు చేసింది.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యాశాఖ ప్రకటించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డుల్లో మన ఉపాధ్యాయులు సత్తా చాటారు. ఐదు విభాగాల్లో 54 మందికి పురస్కారాలకు ఎంపిక చేయగా అందులో ఉమ్మడి జిల్లా వ్యాప్తం�
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 54 మంది టీచర్లను రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు వరించాయి. 2023- 24 విద్యాసంవత్సరానికిగాను ఉత్తమ టీచర్లను ఎంపికచేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం ఉత్తర్�
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయులకు 2015 జూన్లో బదీలకు జీఓ విడుదల చేయడంతో టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియను సైతం నిర్వహిస్తూ పదోన్నతులు, బదీలీలు చేపట్టారు. తిరిగి జూన్ 2018లో వెబ్ కౌన్సెలింగ్తో అందరికీ అవక
రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. హైకోర్టు టీచర్ల బదిలీలకు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను వి�
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను సెప్టెంబర్లో చేపట్టాలని విద్యాశాఖ యోచిస్తున్నది. అదే నెలలో ఈ ప్రక్రియనంతా పూర్తిచేయాలని భావిస్తున్నది. బుధవారం టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే ఎత్తివ�