ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విద్యాశాఖ ప్రకటించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డుల్లో మన ఉపాధ్యాయులు సత్తా చాటారు. ఐదు విభాగాల్లో 54 మందికి పురస్కారాలకు ఎంపిక చేయగా అందులో ఉమ్మడి జిల్లా వ్యాప్తం�
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 54 మంది టీచర్లను రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు వరించాయి. 2023- 24 విద్యాసంవత్సరానికిగాను ఉత్తమ టీచర్లను ఎంపికచేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం ఉత్తర్�
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయులకు 2015 జూన్లో బదీలకు జీఓ విడుదల చేయడంతో టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియను సైతం నిర్వహిస్తూ పదోన్నతులు, బదీలీలు చేపట్టారు. తిరిగి జూన్ 2018లో వెబ్ కౌన్సెలింగ్తో అందరికీ అవక
రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. హైకోర్టు టీచర్ల బదిలీలకు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను వి�
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను సెప్టెంబర్లో చేపట్టాలని విద్యాశాఖ యోచిస్తున్నది. అదే నెలలో ఈ ప్రక్రియనంతా పూర్తిచేయాలని భావిస్తున్నది. బుధవారం టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే ఎత్తివ�
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతిచ్చింది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా ఇతర ఉపాధ్యాయుల మాదిరిగానే బదిలీలు నిర్వహించాలని ఆదేశించింది. టీచర్ దంపతులకు అదనపు పాయింట్లు కేటా�
కరీంనగర్లోని మానేరు పాఠశాలలో మంగళవారం హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతిని పురసరించుకొని జాతీయ క్రీడాదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ధ్యాన్చంద్ చిత్రపటానికి మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనం�
విద్యార్థుల అభ్యసన, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను పెంచేందుకు రాష్ట్ర సర్కారు ‘ఉన్నతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం, మెరుగైన, నాణ్య
ప్రత్యేక అవసరాల పిల్లల కోసం తొలిసారి శాశ్వత టీచర్లను నియమించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పది మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున ఏర్పాటు చేయాలని సర్కారు జీవో జారీ చేసింది. ఈ మేరకు త్వరలో నోటిఫికే�
పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు తమ వెంట ఫోన్లు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Teachers Suspended | స్కూల్లోని తరగతి గదిలో దళిత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నేపథ్యంలో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు (Teachers Suspended). రాజస్థాన్లోని బెహ్రోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే నెల నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రారంభం కానున్నది. ఇప్పటికే టీచర్లకు ట్యాబ్ల పంపిణీ పూర్తయింది. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ టెండర్ల ప్�
రాష్ర్టానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వరించింది. దేశవ్యాప్తంగా మొత్తం 50 మంది ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.