ప్రభుత్వం అంగన్వాడీలకు తీపికబురు చెప్పింది. అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలు, ఆయాల ఉద్యోగ విరమణ వయస్సను 65 ఏండ్లకు పెంచేందుకు సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.
ఒకానొక జ్ఞాని తన అనుచరులతో ఒక పల్లెలో పర్యటిస్తున్నాడు. గ్రామంలో పచ్చని చెట్ల మధ్య ఒక బడి ఉంది. అందులో ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠం చెబుతున్నాడు. జ్ఞాని కాసేపు అక్కడే నిలబడి కండ్లు మూసుకొని ఆ పాఠం విన్నాడు. �
విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో గతేడాది తొలిమెట్టు కార్యక్రమం సత్ఫలితాలు సాధించింది.
ప్రైమరీ స్కూల్ విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో సర్కారు గతేడాది తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటి నుంచి 5 వ తరగతి పిల్లల్లో మౌలిక భాషా, గణితంపై పట్టు సాధించే�
జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది
కోర్టు కేసును పరిష్కరించి త్వరగా టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం హైదరాబాద్లో తపస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగగా, 2002, 2003 డీఎస�
ఉత్తర ప్రదేశ్లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న వందలాది మంది టీచర్లకు గత ఏడాదిగా యోగీ సర్కార్ జీతాలు చెల్లించకపోవడంతో నిరహార దీక్షలకు దిగారు.
మోడల్ స్కూల్ ఉపాధ్యాయలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం విద్యాశాఖ విడుదల చేసింది. 2013లో విధుల్లో చేరిన నాటి నుంచి �
పలు కంపెనీలు చాట్జీపీటీ సేవలను వినియోగిస్తుండటంతో ఎన్నో ఉద్యోగాలు కనమరుగవుతున్న ఉదంతాలు వెల్లడవుతుండగా తాజాగా న్యూ టెక్నాలజీ టీచర్లనూ రీప్లేస్ చేయనుంది.