ప్రైమరీ స్కూల్ విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో సర్కారు గతేడాది తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటి నుంచి 5 వ తరగతి పిల్లల్లో మౌలిక భాషా, గణితంపై పట్టు సాధించే�
జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది
కోర్టు కేసును పరిష్కరించి త్వరగా టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం హైదరాబాద్లో తపస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగగా, 2002, 2003 డీఎస�
ఉత్తర ప్రదేశ్లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న వందలాది మంది టీచర్లకు గత ఏడాదిగా యోగీ సర్కార్ జీతాలు చెల్లించకపోవడంతో నిరహార దీక్షలకు దిగారు.
మోడల్ స్కూల్ ఉపాధ్యాయలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం విద్యాశాఖ విడుదల చేసింది. 2013లో విధుల్లో చేరిన నాటి నుంచి �
పలు కంపెనీలు చాట్జీపీటీ సేవలను వినియోగిస్తుండటంతో ఎన్నో ఉద్యోగాలు కనమరుగవుతున్న ఉదంతాలు వెల్లడవుతుండగా తాజాగా న్యూ టెక్నాలజీ టీచర్లనూ రీప్లేస్ చేయనుంది.
సాంకేతిక రంగంలో వస్తున్న ఆధునిక మార్పులను విద్యాశాఖ సైతం అందిపుచ్చుకుంటున్నది. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంతో పా టు బడుల సమాచారం పక్కాగా అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపడుతోంది.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోర్సులు దోహదపడతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులదేనని జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ అన్నారు. సోమవారం మండలంలోని గోమారం గ్రామంలో సర్పంచ్ లావణ్యమాధవరెడ్డి, ఎంఈఓ బుచ్యానాయక్లతో కలసి బడిబాట �
మొఘలుల చరిత్ర, గాంధీ హత్య లాంటి తదితర విషయాలను పాఠ్యపుస్తకాల్లోంచి తొలగించిన ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) ఇప్పుడు తాజాగా విద్యార్థులకు భారాన్ని తగ్గించ�