సాంకేతిక రంగంలో వస్తున్న ఆధునిక మార్పులను విద్యాశాఖ సైతం అందిపుచ్చుకుంటున్నది. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంతో పా టు బడుల సమాచారం పక్కాగా అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపడుతోంది.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోర్సులు దోహదపడతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.
బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులదేనని జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ అన్నారు. సోమవారం మండలంలోని గోమారం గ్రామంలో సర్పంచ్ లావణ్యమాధవరెడ్డి, ఎంఈఓ బుచ్యానాయక్లతో కలసి బడిబాట �
మొఘలుల చరిత్ర, గాంధీ హత్య లాంటి తదితర విషయాలను పాఠ్యపుస్తకాల్లోంచి తొలగించిన ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) ఇప్పుడు తాజాగా విద్యార్థులకు భారాన్ని తగ్గించ�
ప్రభుత్వ టీచర్లు టీ-షర్టులు, లెగ్గిన్స్ ధరించొద్దని అస్సాం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకులుగా ఉండే ఉపాధ్యాయులు ఫార్మల్ దుస్తులను మాత్రమే ధరించాలని సూచించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో (Govt schools) పనిచేసే ఉపాధ్యాయులకు అస్సాం (Assam) ప్రభుత్వం డ్రెస్ కోడ్ (Dress code) తప్పనిసరి చేసింది. పాఠశాలలో టీచర్లు (Teachers) టీ షర్ట్స్ (T-shirts), జీన్స్ (Jeans), లెగ్గింగ్స్ (Leggings) వేసుకోవడాన్ని నిషేధిస్తూ నోట�
ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో హుస్నాబాద్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. కళాశాలకు చెందిన గుంటిపల్లి అశ్విత ఎంపీసీ రెండో సంవత్సరం పరీక్షలో 1000/ 986 మార్కులు సాధించి ర�
మాడల్ స్కూళ్ల టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వారం రోజుల్లో విడుదల కానున్నదని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు తెలిపారు.
ఈ వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు శుక్రవారం జాక్టో నేతలు.. విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డిని క�
స్పౌజ్ పాయింట్లను రద్దు చేసి, ఈ వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ నాన్ స్పౌజ్ టీచర్స్ అసోసియేషన్ (టీఎన్ఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది.
పాఠశాల విద్యాశాఖలో 98 మంది టీచర్లను పరస్పరం బదిలీచేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే రెండు విడతల్లో పరస్పర బదిలీలు చేపట్టగా, తాజాగా మూడో విడత బదిలీలు చేశారు. ఆయా ఉత్తర�