విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, పదో తరగతిలో ప్రతిభ కనబర్చాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కొలాం ఆశ్రమ పాఠశాలలో డి�
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది. బదిలీలకు రూపొందించిన నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ మేరక�
ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు మరొక గుడ్ న్యూస్ చెప్పింది.
ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. జీవో -317తో వేరే జిల్లాల్లోకి బదిలీ అయిన టీచర్లకు పూర్వపు జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది.
టీచర్ల బదిలీల దరఖాస్తుల గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు సోమవారం ముగియగా, తాజాగా ఫిబ్రవరి 1 వరకు అవకాశం కల్పించింది.
భువనగిరి పట్టణంలోని బీచ్మహాళ్ల ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ఆదివారం ముగిసింది. డీఈఓ కె.నారాయణరెడ్డి సర్టిఫికెట్లను పరిశీలించారు
టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లత
రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఆకాంక్ష తీరనున్నది. 2015లో పదోన్నతులు ఇవ్వగా, 2018లో బదిలీలు జరిగాక మరోసారి పదోన్నతులు, బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
అవి స్వాతంత్య్రం కోసం ఉధృతంగా పోరాటాలు జరుగుతున్న రోజు లు. భరతమాత దాస్యశృంఖలాలు తెగిపోయే రోజులు ఎంతో దూరంలో లేవని, భయం వీడి ఉద్యమంలో పాల్గొనాలంటూ స్వాతంత్య్ర సమరయోధులు పిలుపునిస్తున్నారు.
ఉపాధ్యాయ బదిలీలకు రాష్ట్ర ప్రభు త్వం ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతోపాటు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దీంతో ఈ ప్రక్రియ ఈనెల 27 నుంచి అమల్లోకి వస్తుండగా.. అర్హత ఉన్న ఉపాధ్యాయులు 28 నుంచి 30వ తేదీలోగా దరఖాస్త�
ఒకే పాఠశాలలో ఐదేండ్లు పనిచేసిన ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఒకే స్కూళ్లో ఎనిమిదేండ్లు పనిచేసిన టీచర్లకు తప్పనిసరిగా స్థాన చలనం కల్పించనున్నారు.
ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకుల ఆదేశాల మేరకు జిల్లాలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల కేటగిరీ ఉద్యోగోన్నతులకు జి�