ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురసరించుకొని శనివారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థినీ విద్యార్థులు ముందస్తు వేడుకలు జరుపుకొన్నారు
పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదురొంటున్న ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయడానికి హైకోర్టు నిరాకరించింది.
బోధన, అభ్యాసన ఉపకరణాలపై ప్రతిభను కనబర్చిన ఉపానాధ్యాయులకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను అందజేసినట్లు రామాయంపేట ప్రభుత్వ విద్యా సంస్థ నోడల్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు.
విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యేలా బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను పెంచేందుకు విద్యాశాఖ, సమగ్రశిక్ష ద్వారా వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
ప్రభుత్వం నిర్దశించిన ‘తొలిమెట్టు’ లక్ష్యా లను సాధించడం విద్యార్థులకు కీలకమని, పిల్లల్లో అభ్యాస నాన్ని మెరుగుపర్చే విధంగా ఉపాధ్యాయులు సరళమైన భాష లో విద్యా బోధన చేయాలనిజిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్�
ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని పీఆర్టీయూ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డితో కలిసి వారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్
King Charles III |బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3కి ఓ చిన్నారి నుంచి చిలిపి ప్రశ్న ఎదురైంది. సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే ప్రజల సంస్థ అయిన ప్రాజెక్ట్ జీరో వాల్తమ్స్టోవ్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో �
Russia | రష్యాలో రక్తపుటేరులు పారాయి. ఇన్హెవెస్క్ సిటీలోని ఓ స్కూల్ వద్ద గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు స్క