హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ప్రొగ్రెస్సివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (పీఆర్టీయూ టీఎస్) అధికార మాసపత్రిక పంచా యతీరాజ్ ఉపాధ్యాయ ప్రధాన సంపాదకుడిగా తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి నియ మితులయ్యారు.
ఈ మేరకు పీఆర్టీయూ టీఎస్ రా ష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిళి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు నియామక ఉత్తర్వుల ను జారీచేశారు.