పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పు ల్గం దామోదర్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సుంకరి భిక్షంగౌడ్ ఎన్నికయ్యారు. శుక్రవారం నారాయణగూడలోని సంఘం కార్యాలయంలో 33 జిల్లాల అధ్యక్షప్రధాన కార్యదర్శుల సమావేశ�
కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దుచేయాలని, పాత పింఛన్ను పునరుద్ధరించాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్ చేశారు. ఒక వేళ కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
పీఆర్టీయూ టీఎస్ నుంచి బీసీ ఉపాధ్యాయులను తొలగించడం దారుణమని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పీఆర్టీయూ టీఎస్లో అదే సంఘానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు రాసిన లేఖ సంచలనంగా మారింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్�
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా తాండూర్ మండలానికి చెందిన మాసాడి శ్రీరాములు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరమల్రెడ్డి ఇన్నారెడ్డి, రవి తెలిపారు. హైదర�
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శ పదవుల ఎన్నిక విషయంలో గలాటా చోటుచేసుకున్నది. సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన పీఆర్టీయూ 35వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో జరిగిన ఈ ఘటనలో కొంతసేపు ఉద్రిక్త పర
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుండు లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ఆదివారం నారాయణగూడలోని పీఆర్టీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో లక్ష్మణ్ను ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. లక్ష్మణ్ ప్రస్తుత�
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం రేవంత్రెడ్డి తమకు హామీనిచ్చినట్టు పీఆర్టీయూ టీఎస్ నేతలు తెలిపారు. సంఘం నేతలు మంగళవారం సచివాలయంలో సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు