గురుకులాల టీచర్లు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కొత్త సంఘం ఆవిర్భవించింది. పీఆర్టీయూ టీఎస్కు అనుబంధంగా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పీఆర్జీటీఏ) ఏర్పడింది.
టీచర్ల పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేయించిన ఘనత పీఆర్టీయూ టీఎస్దేనని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. ఉద్యోగులకు పూర్తి నగదు రహిత చికిత్సనందించే హెల్త్ స్కీం జీవోను ప్రభుత్వం జారీ చేయడం సంఘం సా
Minister Harish Rao | ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. త్వరలో రిక్రూట్మెంట్ భర్తీ పూర్తి చేస్తామని
చంపాపేట : ఉపాధ్యాయుల బదిలీల్లో చోటుచేసుకుంటున్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి అన్నారు. పీఆర్టీయూ-టీఎస్ ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి