HomeTelanganaPrgta A Subsidiary Of Prtu Ts Has Requested The State Government To Take Up Transfers And Promotions Before The Replacement Of Teachers In Gurukuls
గురుకుల టీచర్లకు పదోన్నతులివ్వాలి : పీఆర్జీటీఏ
గురుకులాల్లో టీచర్ల భర్తీకి ముందే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని పీఆర్టీయూ టీఎస్ అనుబంధ సంస్థ పీఆర్జీటీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో టీచర్ల భర్తీకి ముందే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని పీఆర్టీయూ టీఎస్ అనుబంధ సంస్థ పీఆర్జీటీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.