సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీఆర్జీటీఏ, టీఆర్టీయూ టీఎస్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయ ఎంఎల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్�
అన్ని గురుకులాల్లో ఒకే విధమైన పనివేళలను ప్రవేశపెడుతూ జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రొగ్రెస్సివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసొసియేషన్ (పీఆర్జీటీఏ) అధ్యక్షుడు వే�
గురుకులాల టీచర్లు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కొత్త సంఘం ఆవిర్భవించింది. పీఆర్టీయూ టీఎస్కు అనుబంధంగా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పీఆర్జీటీఏ) ఏర్పడింది.