‘టెట్' గండం నుంచి గట్టెక్కుదామని పుస్తకాలతో కుస్తీపడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు కాలం కలిసిరావడంలేదు. స్పెషల్ కోచింగ్ తీసుకుంటున్నా పరిస్థితి అనుకూలించడంలేదు. అత్యంత కీలకమైన టెట్ కోసం సన్నద్ధమవు
బడి గంట మోగుతుంది. పాఠశాల కార్యకలాపాలు ప్రారంభమయ్యేలోగానే ఉపాధ్యాయుడు వాట్సాప్లో తల్లిదండ్రులకు సమాధానమిచ్చి ఉంటాడు. పాఠాలు చెప్పేందుకు సిద్ధమవుతాడు. రెండో పీరియడ్ ప్రారంభమయ్యే వరకు సుమారు 40 మంది వ�
ఓ పాఠశాలలోని టీచర్లు హోమ్వర్క్ చేయలేదన్న కోపంతో ఐదేండ్ల పిల్లాడ్ని చెట్టుకు వేలాడదీశారు. ఛత్తీస్గఢ్ సురాజ్పూర్ జిల్లాలోని నారాయణ్పూర్లో ఈ ఘటన చోటుచేసుకున్నది.
Track Stray Dogs At Schools | ప్రభుత్వ పాఠశాలల్లో వీధి కుక్కలను నియంత్రించాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. స్కూల్ ప్రాంగణంలో కుక్కలు కనిపిస్తే వాటిని పట్టించేందుకు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొం
School Boy Dies By Suicide | స్కూల్లో ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి టీచర్ల వేధింపులు కారణమని సూసైడ్ లెటర్ రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధ్యాయులు నిర్లక్ష్యాన్ని వీడి వారివారి సబ్జెక్టుల్లో విద్యార్థులు పూర్తిస్థాయిలో రాణించేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ డీఈవో రేణుకాదేవి అన్నారు. సోమవారం కులకచర్లలోని బాలుర ఉన్నత పాఠశాలను ఆమె �
Childrens Day | భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించే బాలల దినోత్సవం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఉపాధ్యాయుల బాధ్యతరాహిత్యం కారణంగా పెద్దకొత్తపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో ఐదు మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మండల కేంద్రం నుంచి సాతాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు బొలేరోలో పార్ట్
రాష్ట్రంలో మిగులు టీచర్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరావడంలేదు. నెలలు పూర్తవుతున్నా.. విద్యాసంవత్సరం సగానికి సమీపించినా సర్దుబాటు పూర్తికాలేదు. దిద్దుకోలేని తప్పిదాలకు ఈ సర్దుబాటు దారితీసింది. సర్కారు బడు�
ఉదయం వేళ మైనారిటీ పాఠశాల ప్రారంభమైంది. టీచర్లు పాఠాలు బోధిస్తుండగా, విద్యార్థులు ఆసక్తిగా వింటున్నారు. అందులో 7వ తరగతి విద్యార్థులు తదేకంగా పరీక్షలు రాస్తున్నారు. ఇంతలోనే పెద్ద ఎత్తున శబ్దాలు. తమ మీదికే �
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ డీఎస్సీ-2008 కాంట్రాక్ట్ టీచర్లను ఎట్టకేలకు రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 1,225 మంది టీచర్లను తిరిగి కొనసాగిస్తూ ఆర్థికశాఖ బుధవారం జీవో విడుదల చేసింద�