తమిళనాడులో సీఎం విజయ్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని 2 శాతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. టీచర్ కొలువు ఉద్యోగం కాదు.. బాధ్యత., బరువని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11నుంచి 17వరకు జరుగునున్న విద్య�
జనాభా గణన కోసం ప్రభుత్వమిచ్చిన రిలాక్సేషన్ను ఎస్సీ గురుకుల సొసైటీలోని పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు దుర్వినియోగం చేస్తున్నారు. బదిలీలను తప్పించుకునేందుకు డబ్బులు ముట్టజెపుతూ సెన్సస్ డ్యూటీని కొన�
రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులను కాంగ్రెస్ సర్కార్ మరోసారి దగా చేసింది. ఉద్యోగులకు అనుకూలంగా వచ్చిన హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కింది.
School Education | రాష్ట్రంలో సర్కార్ బడులు కుదేలవుతున్నాయి. తాజాగా నీ తి ఆయోగ్ గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నా యి. తెలంగాణలో 5,001 సర్కార్ బడులు సింగిల్ టీచర్తో నడుస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
Attendance | ఉద్యోగుల హాజరు విషయంలో సీరియస్గా ఉంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. లేట్గా వస్తే క్యాజువల్ లీవ్స్, ఆర్జిత సెలవులకు కోత పెడుతామని స్పష్టంచేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లోని ఉద్యోగ�
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షకు ఇన్ సర్వీస్ టీచర్లు పోటీ పడుతూనే ఉన్నారు. ఈసారి 28,144 మంది టీచర్లు టెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,714 మంది పురుషులు, 14,430 మంది మహిళా టీచర్లు ఉన�
teachers die of heatstroke | జనాభా గణన విధుల్లో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు ఎండలు తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బతో వారు మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
Valparai Tragedy | ఒక టూరిస్ట్ వాహనం కొండ మలుపులో అదుపుతప్పింది. కిందకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఉపాధ్యాయులతో సహా 9 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రభుత్వ స్కూల్లో విషాదం నెలక�
సమస్యలు పరిష్కరించాలని కోరు తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టరేట్లతో పాటు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరి�
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, కార్మికులకు దీర్ఘకాలంగా అమలుకు నోచుకోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్తో జిల్లా వ్యాప్తంగా కదంతొక్కారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు శుక్రవారం అన్ని కార్య�
రాష్ర్టానికి చెందిన 40 మంది టీచర్ల బృందం ఫిన్లాండ్లో పర్యటించనున్నది. ఈ నెల 20 నుంచి 24 వరకు ఈ బృందం ఆ దేశంలో పర్యటించి అధ్యయనం చేయనున్నది. టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ టీచర్లను వ�
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం బాలయ్య డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం ప