ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మరో నిర్వాకం వెలుగు చూసింది. 12వ తరగతికి ఈ ఏడాది కొత్తగా ప్రవేశప
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని లక్నం భానుజ్ఞకు పాఠశాల ఉపాధ్యాయులు ఆర్ధిక సాయమందించి బాసటగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో 574లు సాధించిన భానుజ్ఞ మండల టాపర్ గా నిలి�
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ క్యాటగిరీలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
జిల్లా విద్యాశాఖలో పరిపాలనా వ్యవస్థ అగమ్యగోచరంగా మారింది. డీఈవో చైతన్య జైని 20 రోజులపాటు సెలవుపై వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం డీఈవో సెలవుపై వెళితే.. మరో అధికారికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలి. కాన�
ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు, టీచర్ల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ గడువును మే 31నుంచి జూన్ 30 వరకు పొడిగించాలని టీజీహెచ్ఎంఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
కొన్నేండ్లపాటు సేవలు అందించి, శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వం ప్రతిపాదించిన సాంకేతిక, విధానపరమైన నిబంధనల వల్ల వైద్య హక్కును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు న మోదవుతుంటే.. ఉపాధ్యాయులు మాత్రం వీధుల వెంట తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. బడిబాట, జనగణన వివరాలు సేకరిస్తూ రెండింటి మ ధ్య నలిగిపోతున్నారు. ఈన�
గురుకుల విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బీసీ గురుకుల విద్యాలయాల పనితీరుపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్షించార.
తమిళనాడులో సీఎం విజయ్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని 2 శాతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. టీచర్ కొలువు ఉద్యోగం కాదు.. బాధ్యత., బరువని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11నుంచి 17వరకు జరుగునున్న విద్య�
జనాభా గణన కోసం ప్రభుత్వమిచ్చిన రిలాక్సేషన్ను ఎస్సీ గురుకుల సొసైటీలోని పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు దుర్వినియోగం చేస్తున్నారు. బదిలీలను తప్పించుకునేందుకు డబ్బులు ముట్టజెపుతూ సెన్సస్ డ్యూటీని కొన�
రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులను కాంగ్రెస్ సర్కార్ మరోసారి దగా చేసింది. ఉద్యోగులకు అనుకూలంగా వచ్చిన హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కింది.