Teacher Posts | సర్కార్ బడులను మరింత నిర్వీర్యం చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులేస్తున్నది. పేదలకు నాణ్యమైన ఉచిత విద్యను దూరం చేయబోతున్నది. దీంట్లో భాగంగా సర్కార్ బడుల రేషనలైజేషన్కు ప్రభుత్వం ఇటీవలే పచ్
రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కోసం రూ. 12వేల కోట్లు కేటాయించాలని టీఎన్జీవో సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఆయా బడ్జెట్ను ఇప్పుడే సర్దుబాటు చేసుకోవాలని, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రొవి�
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వివిధ రాష్ర్టాల్లో అధికారులు, ప్రత�
Arvapalli Accident | కారు ముందు భాగం ఎడమ వైపు టైరు పేలిపోయింది. దీనికి తోడు నకిరేకల్ - తానంచర్ల జాతీయ రహదారిపై జాజిరెడ్డిగూడెం నుండి తుంగతుర్తి, నకిరేకల్ వైపు సీసీ రోడ్డు కిరువైపులా దారి పొడవున ఇసుక పేరుకుపోయింది. నిత
సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరవపల్లి వద్ద వేగంగా వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టీచర్లు దుర్మరణం చెందారు. మరో ఇద్
టెట్ నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం తపస్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ను తపస్ ప్రతినిధులు కల�
బీజేపీ పాలిత బీహార్లో టీచర్లకు వీధి కుక్కల లెక్కింపు, పర్యవేక్షణ పనులు అప్పగించటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. స్కూల్లో పాఠ్య ప్రణాళిక, అటెండెన్స్ రిజిస్టర్తోపాటు, ఇప్పుడు వీధుల్లో కుక్కలు ఎన్ని ఉ�
TG TET | ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్షకు హాజరయ్యే టీచర్లకు ఆన్డ్యూటీ(ఓడీ) కల్పించే అంశం సర్కారు పరిశీలనలో ఉన్నది. ఓడీ కల్పించాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ సర్కారుకు ప్రతిపాదన
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ అన్నారు. భావిభారత పౌరులను తయార
ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఆర్ఓ దూదిపాళ్ల విజయ్ కుమార్ అన్నారు. కారేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం నిర్వహించిన సైన్స్ టీచర�
టీచర్లకు విద్యాశాఖ ఇప్పిస్తున్న శిక్షణలు శిక్షలను తలపిస్తున్నాయి. విద్యాసంవత్సరం మధ్యలో శిక్షణపై టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రైవేట్ ఎన్జీవోల చేత శిక్షణ ఇప్పించడంపై టీచర్ల సంఘాలు
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, విద్యార్థుల సంఖ్య పెంచాలని, అమ్మ ఆదర్శ పథకం ద్వారా ప్రభు త్వం నిధులు మంజూరు చేస్తున్నా ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
కాలం గడిచినకొద్దీ ఆంధ్ర నాయకుల ఆగడాలు పెరగడం, నీళ్ళు, నిధులు, నియామకాల్లో ఏ బెదురు లేకుండా తెలంగాణకు, ప్రజలకు పూర్తిగా అన్యా యం చేయటంతో స్థానికులు నిరాశ, నిస్పృహల్లో మునిగారు.