మంచిర్యాల జిల్లా చెన్నూర్ బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో ఏడో తరగతి విద్యార్థిని శ్రీహిందు (13) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాఠశాలలో ఉపాధ్యాయులు వేధిస�
విద్యార్థులు సత్ప్రవర్తనతో పాటు ఉన్నత స్థాయికి చేరడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కృషి అవసరమని ఎస్సై ఆవుల తిరుపతి అన్నారు. వీణవంక మండలంలోని చల్లూరు ఆల్ఫ్రెడ్ పోబెల్ హైస్కూల్లో జరిగిన ప్రీ గ్రా�
అసెంబ్లీ ఎన్నికల ముందు అలవికాని హామీలు గుప్పించిన కాంగ్రెస్, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్
తమ సమస్యలు పరిష్కరించాలని టీచర్లు కోరుతున్నారు. ఇష్టానుసారంగా బదిలీల పేరుతో వేధించడం, డబుల్ డ్యూటీలతో ఒత్తిడి తీసుకువస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల డ్యూటీలు, మూల్యాంకన పనులు చేయించుక
తెలంగాణ విద్యాశాఖ కమిషన్ రూపొందించిన తెలంగాణ విద్యా విధానం- 2026 నివేదిక విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలను మిగిల్చింది. కమిషన్ రిపోర్టు కన్ఫ్యూజన్గా ఉన్నది. త్రిభాషా అమలు ప్రతి�
సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పెంచాలన్న నిర్ణయంలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను విదేశాలకు పంపి, కొన్ని వారాల పాటు శిక్షణ ఇప్పించడానికి రాష్ట్ర విద్యాశాఖ తాజాగా సిద్ధమైంది.
తెలంగాణ విద్యా కమిషన్ ఎట్టకేలకు దాదాపు 18 నెలల తర్వాత తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. విద్యాభివృద్ధికి తోడ్పడాల్సిన కమిషన్.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా సిఫారసులు చేసింది.
Collector vs Teachers | పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఉపాధ్యాయులు, కలెక్టర్ మధ్య పంచాయితీ అగ్గిరాజుకుంటున్నది. నగర విద్యాశాఖలో భారీ ప్రక్షాళన దిశగా ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టిన 96 మంది బదిలీల అంశం వి�
Teachers |రాష్ట్రంలో ఇక నుంచి ప్రభుత్వ టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియమించాలని, రెగ్యులర్ నియామకాలు చేపట్టకూడదని తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసు చేసింది.
టీచర్లకు ఏకీకృత సర్వీస్ రూల్స్ను అమలుచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య తదితరులు కోరారు.