తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం సార�
ప్రభుత్వ ప్రాథమిక విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల విధుల నుంచి పీఎస్, యూపీఎస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్(టీజీహెచ్ఎ�
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గురుకులాల్లోని ఉద్యోగులకు హెల్త్స్కీమ్ వర్తింపజేయాలని తెలంగాణ సాంఘి క సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం ప్రకటనలో డిమాండ్ చేసింది.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలో ఈ సారి జనరల్ క్యాటగిరీ(ఓసీ సామాజికవర్గం) అభ్యర్థులు భారీగా ఫెయిలయ్యారు. ఏకంగా 69% మంది టెట్ పరీక్షలో గట్టెక్కలేకపోయారు. కేవలం 31% అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. �
రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను సర్కారే తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ స్కూళ్లల్లోని విద్యార్థులపై తీవ్ర వివక్ష చూపుతున్నది. పదోతరగతి విద్యార్థులకు ఇచ్చే స్నాక్స్ విషయంలో తాజాగా పాఠశాల విద్యాశాఖ విడ�
విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని మండల విద్యాధికారిని పావని అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల 8వ తరగతి విద్యార్థులు మద్యం సేవించి బ్యాగులలో మద్యం సీ
విద్యాశాఖ అంటే సర్కార్ బడులను బలోపేతం చే యాలి. విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి. కానీ, ఈ బాధ్యతల నుంచి ఆ శాఖ తప్పుకొన్నదన్న విమర్శలున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రే విద్యాశాఖ బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తుం�
Teacher Posts | సర్కార్ బడులను మరింత నిర్వీర్యం చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులేస్తున్నది. పేదలకు నాణ్యమైన ఉచిత విద్యను దూరం చేయబోతున్నది. దీంట్లో భాగంగా సర్కార్ బడుల రేషనలైజేషన్కు ప్రభుత్వం ఇటీవలే పచ్
రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కోసం రూ. 12వేల కోట్లు కేటాయించాలని టీఎన్జీవో సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఆయా బడ్జెట్ను ఇప్పుడే సర్దుబాటు చేసుకోవాలని, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రొవి�
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వివిధ రాష్ర్టాల్లో అధికారులు, ప్రత�
Arvapalli Accident | కారు ముందు భాగం ఎడమ వైపు టైరు పేలిపోయింది. దీనికి తోడు నకిరేకల్ - తానంచర్ల జాతీయ రహదారిపై జాజిరెడ్డిగూడెం నుండి తుంగతుర్తి, నకిరేకల్ వైపు సీసీ రోడ్డు కిరువైపులా దారి పొడవున ఇసుక పేరుకుపోయింది. నిత
సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరవపల్లి వద్ద వేగంగా వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టీచర్లు దుర్మరణం చెందారు. మరో ఇద్
టెట్ నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం తపస్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ను తపస్ ప్రతినిధులు కల�