“విద్య అనేది ఉద్యోగం కోసమే కాకుండా గొప్ప సమాజ నిర్మాణం కోసం అవసరం...సమాజ భవిష్యత్ ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంద ని..రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్మించబడుతుందని, అది ఉపాధ్యాయుల ద్వారా నే సాధ్యం ” అని మాజ�
Harish Rao | సిద్దిపేటకు తెచ్చిన బీడీఎస్ కాలేజీని రేవంత్ రెడ్డి కొడంగల్కు తరలించాడని బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది దానిని మేము మళ్ళీ తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.
‘చేతిరాత బాగుంటే.. మంచి మార్కులు వస్తాయి..’ విద్యార్థులకు టీచర్లు తరచూ ఇదే మాట చెప్తుంటారు. పిల్లలు బలపం పట్టింది మొదలు అందంగా అక్షరాలు దిద్దిస్తుంటారు. ముత్యాల్లాంటి అక్షరాలు రాసిన వారిపై ప్రశంసల జల్లు �
సమాజాభివృద్దిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఆవార్డుల పంపిణీ క�
అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ కాంగ్రెస్ గొప్పలు చెప్పిందని, ఇప్పుడు పట్టించుకోవడమే లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఒకటో తారీఖున వేతనాలను రెండు నెలలు జమచేసి మురిపించిందని, ఇప్పుడు జీత�
ఉద్యోగంలో కొనసాగేందుకు లేదా పాఠశాలల్లో పదోన్నతి కోరేందుకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టు(టెట్)లో ఉత్తీర్ణులు కావడం ఉపాధ్యాయులకు తప్పనిసరని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. దేశంలోని పాఠశాలల్లో వి
క్రమశిక్షణ, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూదోట రవికిరణ్ అన్నారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్స్ లో బోధన్ ప్రభుత్వ ఉన్నత ప�
అవయవ లోపం ఉందని కుంగిపోకుండా దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని, ఇందుకోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం ఆనంద ఖని పాఠశాలలో సమగ్ర శిక్ష, ఆలింక
నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ పాఠశాలలో 57 మంది విద్యార్థులకుగాను ఆరుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క స్పష్టంచేశారు.
Old Pension Scheme | సీపీఎస్ (CPS) విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ( Old pension Scheme ) అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం మండల అధ్యక్షుడు రాథోడ్ కృష్ణారావు డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల సాధనకు ఈనెల 23న హైదరాబాద్లోని ఇందిరాపార్క్వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు, ఈ ధర్నాను విజయవంతం చేయాలని యూఎస్పీసీ