భూపాలపల్లిలో ఓ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రుల ఫిర్యాదుపై గురువారం జై భజరంగ్దళ్ జిల్లా ఇన్చార్జి శ్యామ్ తమ కార్యకర్తలతో పాఠశాలకు వెళ్లి ఉప�
‘విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. పదిహేను రోజుల్లో అన్ని వర్సిటీల్లో వీసీలు, ప్రొఫెసర్లు, అసొసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలన్నింటినీ భర్తీచేస్తాం. విద్యార్థులకు నాణ్యమ
Teachers | ఇక నుండి ప్రాథమిక పాఠశాలలలో ఎఫ్ఎల్ఎన్ పర్యవేక్షణ బాధ్యతలలో నోడల్ ఆఫీసర్లుగా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, మెంబర్లుగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు అవకాశం కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను స్వా�
జీవో-317 బాధిత టీచర్లకు తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్ల కోసం పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హులైన ఆశావాహు లు ఈ నెల 17 నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్�
రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం, జనగామ కలెక్టరేట్ల వద్ద మహాధర్నా నిర్వహించారు.
ప్రాథమిక పాఠశాలల్లోని ఒకటి, రెండు తరగతుల్లో నాలుగు సబ్జెక్టులు.. మూడు నుంచి ఐదు తరగతుల్లో ఐదు సబ్జెక్టులు ఒకే ఒక్క టీచర్ బోధిస్తున్నారు. ఇలాంటి సింగిల్ టీచర్ స్కూళ్లు తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానిక�
Telangana | గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లను కాంగ్రెస్ సర్కారు మరోసారి అవమానించింది. టీజీటీ, పీజీటీ వేతనాలను ప్లంబర్, ఎలక్ట్రీషియన్ల కన్నా తక్కువగా నిర్ధారించి కించపరిచింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల�
Digital Skills | జిల్లాలో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల పై ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి కె. రాము సూచించారు.
ఎస్సీ గురుకుల సొసైటీలో ఇష్టారీతిన ఇన్చార్జీల బాధ్యతల అప్పగిస్తున్నారనే విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా మరోసారి అనర్హులనే అందలం ఎక్కించడం ఇప్పుడు సొసైటీలో చర్�
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం లోకాయుక్తకు చేరింది. రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన నిబంధనలను తుంగలోతొక్కి.. సర్దుబాటు చే�
తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాల్లో 7,65,705 మంది విద్యార్థులు ఉంటున్నారు. బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 10 నెలల క్రితం డైట్ చార్జీలను 40 శాతం పెంచింది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. నెలకు రూ.50 వేల వేతనం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఉన్న వేతనాన్ని సరిగ్గ�