TET | టీచర్లకు టెట్ తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. టెట్ అర్హత సాధించేందుకు 2028 ఆగస్టు 31 వరకు గడువుందని పార్లమెంట్కు తెలిపింది. టీచర్లకు టెట్ తప్పనిసరి అని 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తీ�
ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్స్(టీచర్), ఆయా పోస్టుల నియామకా ల్లో అర్హులైన వారికి పొద్దున్నే నియామక పత్రాలు అందజేసిన విద్యాశాఖ అధికారులు మధ్యాహ్నం వారి ని పిలిచి మరీ పత్రాలు గుంజుకున్నారు. ఈ న
Education Department | హనుమకొండ జిల్లా ఎయిడెడ్ టీచర్ల బిల్లులు రాకుండా అయోమయానికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఏ నెలకు ఆ నెల బిల్లు పంపించాల్సి ఉండగా ఒకేసారి 17 వాయిదాల డీఏ బిల్లును ఒకేసారి పంపిస్తానని రూ.3 లక్షల వరక
Principal Vijaya | గురువులు( విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే శిల్పులని, వారి బోధనలు, ఆశీస్సులతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ విజయ అన్నారు.
ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కార కోసం చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన ధర్నా పోస్టర్ ను గన్నేరువరం మండల కేంద్రంలోని వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు మంగళవారం ఆవిష్కరించ�
నూతన విద్యావిధానం ప్రకారం ఉపాధ్యాయులందరికీ తప్పకుండా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకొని వచ్చింది.
సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని టీఎస్సీఈపీయూఎస్ నాయులు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్న�
రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానున్నది. నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఏపీ తరహాలో తెలంగాణ లో ఉపాధ్యాయులకు శాశ్వత ప్రాతిపదికన బదిలీల యాక్ట్ రూపొందించాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ డిమాండ్ చేశారు.
తరగతి గదిలో భావి భారతాన్ని నిర్మించాల్సిన ఉపాధ్యాయులే కయ్యానికి కాలు తీయడం విమర్శలకు తావిస్తోంది. సీనియర్ ని కాదని జూనియర్ కి బాధ్యతలు అప్పగిస్తున్నారని ఏడాదికాలంగా ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వివాదం చి�
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఐక్య పోరాటం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో పలు సంఘాల నేతలు సమ�
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) ఆధ్వర్యంలో మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఉపాధ్యాయులు విధులను ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు హెచ్చరించారు. మంగళవారం రాత్రి కెరమెరి మండలం హట్టి ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సంద�