6 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలకు ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను హామీ ఇస్తూ, బోధన, మౌలిక వసతులకు సంబంధించిన కొన్ని ప్రమాణాలను నిర్దేశించిన విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) అమల్లోకి వచ్చి 16 ఏండ్లు గడిచినా విద్యార్థులక�
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులంతా పాత పింఛన్ సా ధనకు దండు కట్టాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. సీపీఎస్ బాధిత ఉద్యోగులంతా కదం తొక్క�
ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రేవంత్కు మస్తు మద్దతు ఉన్నదంటూ డబ్బా మీడియా బిల్డప్ ఇచ్చింది. వాళ్ల హడావుడి చూసి, రేవంత్ కూడా భ్రమల్లో ఉన్నట్టు కనిపించింది. కానీ కొండా సుస్మిత వివాదం వచ్చేసరికి అ�
ఉపాధ్యాయుల డిప్యూటేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మేడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి గురువారం ధర్నా చేపట్టగా.. ప్రజాప్రతినిధులు, �
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం. హామీల అమల్లో నిర్లక్ష్యం. కమిటీలు.. చర్చల పేరిట కాలయాపన. వెరసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి రాజుకుంటున్నది. ఈ అసంతృప్తి క్రమంగా ఉద్యమ రూపం
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం అనంతరం ఆ విషయాన్నే విస్మరించింది. జూన్ 15వ తేదీన అంటే 50 రోజుల క్రితం పాఠశాలలు ప్రార
మారుతున్న సాంకేతిక యుగానికి అనుసంధానంగా బోధనలో టెక్నాలజీని ఉపయోగించుకుని విద్యార్థులకు నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని, ఆ దిశగా అధ్యాపకులంతా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని నల్లగొండలోని మహాత్మా గా
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పీఆర్సీ, డీఏలను వెంటనే ప్రకటించాలని హైదరాబాద్ టీచర్లు గళమెత్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. �
అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీతోపాటు పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బోనక�
TET | టీచర్లకు టెట్ తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. టెట్ అర్హత సాధించేందుకు 2028 ఆగస్టు 31 వరకు గడువుందని పార్లమెంట్కు తెలిపింది. టీచర్లకు టెట్ తప్పనిసరి అని 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తీ�
ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్స్(టీచర్), ఆయా పోస్టుల నియామకా ల్లో అర్హులైన వారికి పొద్దున్నే నియామక పత్రాలు అందజేసిన విద్యాశాఖ అధికారులు మధ్యాహ్నం వారి ని పిలిచి మరీ పత్రాలు గుంజుకున్నారు. ఈ న
Education Department | హనుమకొండ జిల్లా ఎయిడెడ్ టీచర్ల బిల్లులు రాకుండా అయోమయానికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఏ నెలకు ఆ నెల బిల్లు పంపించాల్సి ఉండగా ఒకేసారి 17 వాయిదాల డీఏ బిల్లును ఒకేసారి పంపిస్తానని రూ.3 లక్షల వరక