Telangana PRC | కొత్త పీఆర్సీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో రాష్ట్రంలోని కొందరు ఉద్యోగులకు సర్కార్ షాక్ ఇచ్చింది. ఏకంగా 70 వేల మంది ఉద్యోగులకు పీఆర్సీ కోత పెట్టనున్నది. పీఆర్సీ కమిటీకి సర్కార్ పంపించిన ఉద్య�
Employee JAC | ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలపై పోరాడేందుకు ఏర్పడిన తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. ఆధిపత్యపోరు పీక్కు చేరింది. ముఖ్యంగా సీఎం, స్పీకర్ భేటీ జేఏస�
ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచిలుగా, మార్గనిర్దేశకులుగా నిలుస్తున్నారని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో న�
గడిచిన 32 నెలలుగా నిరీక్షించి, విసిగివేసారిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ సమస్యల సాధన కోసం ఈనెల 10న ‘చలో హైదరాబాద్' పేరిట భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. లక్ష మందితో ఎల్బీ స్టేడియం దద్దరిల్లే�
ఇన్ సర్వీస్ టెట్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు 2,315 మంది టీచర్లు పరీక్షలకు గైర్హాజరయ్యారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరిగాయి.
రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమాన్ని కొడంగల్కు మార్చి సీఎం రేవంత్రెడ్డి ఉపాధ్యాయులను అవమానించారని టీజీపీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రా ఆనంద్ మండిపడ్డారు. శనివారం తెలంగాణభవన్లో రిటై�
Bandi Sanjay | ఉపాధ్యాయులతో కన్నీళ్లు పెట్టించే ఏ రాజ్యం బాగుపడదని, ఈ పచ్చి నిజాన్ని కాంగ్రెస్ పాలకులు గ్రహించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..
Teachers Day | ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం గచ్చిబౌలిలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం రమేష్ ఉపాధ్యాయులను సన్మానించారు.
CM Vijay | తమిళనాడు (Tamil Nadu) లో అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం (TVK Govt) కీలక నిర్ణయం తీసుకుంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసులను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay
ఉద్యోగ, ఉపాధ్యాయుల బిల్లులు పెండింగ్.. రెండో పీఆర్సీ పెండింగ్.. ఆరు డీఏలు పెండింగ్.. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు పెండింగ్.. వీటి వరుసలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కూడా చేరింది. ఈహెచ్ఎస్�
ఉద్యోగులకో న్యాయం.. ఆర్థిక మంత్రి భార్యకో న్యాయమా..? అని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులపై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకున్నట్టు.. మంత్రి భార్యపై వచ్చిన ఆరోపణలపై చర్యలు ఎందుక�
Model Schools | ఇంగ్లిష్ మీడియం చదువులు.. నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలంగాణ మాడల్ స్కూల్స్లో పరిస్థితి రోజురోజుకూ మరింతగా దిగజారుతున్నది. పేరుకు ఆదర్శ పాఠశాలలుగా పిలుస్తుండగా, ఆచరణలో మాత్రం అంత ఆద�
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అందాల్సిన టీఎస్ జీఎల్ఐ(జనరల్ ఇన్సూరెన్స్) బకాయిలు పేరుకుపోయాయి. 17 నెలల బకాయిలు అందాల్సి ఉన్నదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
6 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలకు ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను హామీ ఇస్తూ, బోధన, మౌలిక వసతులకు సంబంధించిన కొన్ని ప్రమాణాలను నిర్దేశించిన విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) అమల్లోకి వచ్చి 16 ఏండ్లు గడిచినా విద్యార్థులక�