టీచర్లకు విద్యాశాఖ ఇప్పిస్తున్న శిక్షణలు శిక్షలను తలపిస్తున్నాయి. విద్యాసంవత్సరం మధ్యలో శిక్షణపై టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రైవేట్ ఎన్జీవోల చేత శిక్షణ ఇప్పించడంపై టీచర్ల సంఘాలు
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, విద్యార్థుల సంఖ్య పెంచాలని, అమ్మ ఆదర్శ పథకం ద్వారా ప్రభు త్వం నిధులు మంజూరు చేస్తున్నా ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
కాలం గడిచినకొద్దీ ఆంధ్ర నాయకుల ఆగడాలు పెరగడం, నీళ్ళు, నిధులు, నియామకాల్లో ఏ బెదురు లేకుండా తెలంగాణకు, ప్రజలకు పూర్తిగా అన్యా యం చేయటంతో స్థానికులు నిరాశ, నిస్పృహల్లో మునిగారు.
‘టెట్' గండం నుంచి గట్టెక్కుదామని పుస్తకాలతో కుస్తీపడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు కాలం కలిసిరావడంలేదు. స్పెషల్ కోచింగ్ తీసుకుంటున్నా పరిస్థితి అనుకూలించడంలేదు. అత్యంత కీలకమైన టెట్ కోసం సన్నద్ధమవు
బడి గంట మోగుతుంది. పాఠశాల కార్యకలాపాలు ప్రారంభమయ్యేలోగానే ఉపాధ్యాయుడు వాట్సాప్లో తల్లిదండ్రులకు సమాధానమిచ్చి ఉంటాడు. పాఠాలు చెప్పేందుకు సిద్ధమవుతాడు. రెండో పీరియడ్ ప్రారంభమయ్యే వరకు సుమారు 40 మంది వ�
ఓ పాఠశాలలోని టీచర్లు హోమ్వర్క్ చేయలేదన్న కోపంతో ఐదేండ్ల పిల్లాడ్ని చెట్టుకు వేలాడదీశారు. ఛత్తీస్గఢ్ సురాజ్పూర్ జిల్లాలోని నారాయణ్పూర్లో ఈ ఘటన చోటుచేసుకున్నది.
Track Stray Dogs At Schools | ప్రభుత్వ పాఠశాలల్లో వీధి కుక్కలను నియంత్రించాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. స్కూల్ ప్రాంగణంలో కుక్కలు కనిపిస్తే వాటిని పట్టించేందుకు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొం
School Boy Dies By Suicide | స్కూల్లో ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి టీచర్ల వేధింపులు కారణమని సూసైడ్ లెటర్ రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధ్యాయులు నిర్లక్ష్యాన్ని వీడి వారివారి సబ్జెక్టుల్లో విద్యార్థులు పూర్తిస్థాయిలో రాణించేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ డీఈవో రేణుకాదేవి అన్నారు. సోమవారం కులకచర్లలోని బాలుర ఉన్నత పాఠశాలను ఆమె �
Childrens Day | భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించే బాలల దినోత్సవం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఉపాధ్యాయుల బాధ్యతరాహిత్యం కారణంగా పెద్దకొత్తపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో ఐదు మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మండల కేంద్రం నుంచి సాతాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు బొలేరోలో పార్ట్