ఎస్సీ గురుకుల సొసైటీలో ఇష్టారీతిన ఇన్చార్జీల బాధ్యతల అప్పగిస్తున్నారనే విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా మరోసారి అనర్హులనే అందలం ఎక్కించడం ఇప్పుడు సొసైటీలో చర్�
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం లోకాయుక్తకు చేరింది. రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన నిబంధనలను తుంగలోతొక్కి.. సర్దుబాటు చే�
తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాల్లో 7,65,705 మంది విద్యార్థులు ఉంటున్నారు. బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 10 నెలల క్రితం డైట్ చార్జీలను 40 శాతం పెంచింది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. నెలకు రూ.50 వేల వేతనం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఉన్న వేతనాన్ని సరిగ్గ�
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ప్రిసైడింగ్ అధికారుల (పీవో) లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థలు ఎన్నికలు -2025 అంశ�
జీవో ఎంఎస్ నెంబర్ 25 ను సవరించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలాల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీ మురళీధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
తంగళ్లపల్లి మండలం ఓ జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో బాలికలతో ఓ ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన మండలం లో కలకలం రేపింది. బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ సీన
“విద్య అనేది ఉద్యోగం కోసమే కాకుండా గొప్ప సమాజ నిర్మాణం కోసం అవసరం...సమాజ భవిష్యత్ ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంద ని..రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్మించబడుతుందని, అది ఉపాధ్యాయుల ద్వారా నే సాధ్యం ” అని మాజ�
Harish Rao | సిద్దిపేటకు తెచ్చిన బీడీఎస్ కాలేజీని రేవంత్ రెడ్డి కొడంగల్కు తరలించాడని బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది దానిని మేము మళ్ళీ తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.