అధ్యాపకుల నియామకం చేపట్టాలంటూ వికారాబాద్ జిల్లా తుంకులగడ్డ ఎస్టీ గురుకుల కళాశాల విద్యార్థినులు ఉపవాస దీక్షతో ఆందోళన చేపట్టారు. గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గురుకులం ఎదుట ఆందోళన చేశారు.
అల్లరి చేస్తున్నాడనే కారణంతో ఓ ఎల్కేజీ విద్యార్థి తలపై టిఫిన్ బాక్స్తో టీచర్ కొట్టడంతో విద్యార్థికి తలపై గాయాలైన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావం కావటంతో ఆ
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రాష్ట్రం పంపించిన ప్రతిపాదనలను కేంద్ర విద్యాశాఖ తిరస్కరించింది. ఆ ప్రతిపాదనలపై త్రిమెన్ కమిటీ సభ్యుల్లో ఇద్దరి సంతకాలు లేకపోవడంతో ప్రపోజల్స్ను రిజెక్ట్ చేసింది.
CPS | రాష్ట్ర ప్రభుత్వం 2023 జూలై 1 నుండి అమలు చేయాల్సిన పీఆర్సీ ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచినా నివేదిక వెలువరించకపోవడం అన్యాయమని, వెంటనే పీఆర్సీ నివేదికను బహిర్గత పరిచి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి అ�
సిద్దిపేట జిల్లాలో 13 మంది ఉపాధ్యాయులను టీచర్ల సర్దుబాటులో మరో పాఠశాలకు వెళ్లకుండా ఉపాధ్యాయ సంఘాలు చక్రం తిప్పాయి. పలుకుబడి కలిగిన ఉపాధ్యాయ సంఘం నేతలు ఈ 13 మంది టీచర్లను మరోచోటికి కదలకుండా నిలువరించినట్ట�
DEO Ramesh Kumar | ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ముఖ హాజరు శాతం వందశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ ఉపాధ్యాయులను ఆదేశించారు.
Religious Activities | మెదక్ జిల్లా హవేళీ ఘన్పూర్ బూర్గుపల్లి ఉన్నత పాఠశాలలో గిరిజన టీచర్ డాక్టర్ నరేందర్ నాయక్పై దాడి చేసిన బీజేవైఎం దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, పాఠశాలలోకి మనువాదుల చొ
Deputation | ఉపాధ్యాయులను డిప్యూటేషన్పై మరో పాఠశాలకు పంపించడం పట్ల వారి డిప్యూటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పాఠశాల ముందు విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థులు, విద్యార్థుల తల్ల�
రేగుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాద్యాయులను ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయవద్దని విద్యార్థుల తల్లితండ్రులు, అల్ యూత్ అసోషియేషన్ సభ్యులు, గ్రామస్తులు సమిష్టిగా పాఠశాల ఆవరణలో గురువారం
చదువులమ్మ ఒడి మృత్యు ఒడిగా మారకముందే తమను కాపాడాలని సంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు. కోస్గి మున్సిపల్ పరిధి సంపల్లిలో ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి కూలేందుకు స