గోదావరిఖని నగరంలోని ఓ బాలల సంరక్షణ కేంద్రంలోని అనాధ పిల్లల తరలింపులో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాల రక్షక్ సంస్థ నుంచి వచ్చామని చెప్పిన అధికారులు ముందుగా ఆశ్రమంకు చేరుకొని వాకబు చేశారు. ఆశ
బడులు ప్రారంభమై పక్షం రోజులు గడవక ముందే నల్లగొండ జిల్లా విద్యాశాఖలో టీచర్ల డిప్యుటేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలు విషయాల్లో ఆభాసుపాలవుతున్న విద్యాశాఖ అధికారులు ‘నవ్విపోదురుగాక..నాకేటి..’
సర్కారు బడిలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. మెరుగైన విద్య.. నాణ్యమైన మధ్యాహ్న భో జనం.. అన్ని సౌకర్యాలతో పాఠశాలలు ని ర్వహిస్తున్నామని ఇటీవలే బడిబాట కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు గొప్పలు చెప్పారు.
మారుతున్న కాలానుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందే. ప్రభుత్వ యంత్రాంగం పనిభారాన్ని తగ్గించడం, పర్యవేక్షణ, పూర్తిస్థాయి కచ్చితత్వాన్ని అమలు చేయడం ఆహ్వానించదగినదే. అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల ని
ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన చర్య అని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పట్టణంలోని ప్రభుత్వ ఉ�
టీచర్లు పాఠాలెలా చెబుతున్నారు.. వసతులెలా ఉన్నాయన్న విషయాలపై విద్యాశాఖ ఆరా తీయనున్నది. రాష్ట్రంలో 1.11లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 2 శాతం అంటే 2వేల మంది టీచర్లు మొత్తం 24,146 బడుల్లో తనిఖీలు చేపట్ట�
డీఎస్సీ-2024 టీచర్లకు వేతనాల చెల్లింపుపై సర్కారు ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. టీచర్లంతా ఉద్యోగంలో చేరిన ఎనిమిది నెలలకు స్పష్టత ఇచ్చింది. కొత్త టీచర్లకు 2024 అక్టోబర్ 10 నుంచే వేతనాలివ్వాలని ఆర్థికశాఖ ముఖ్య క
నిర్మల్ జిల్లా మంజులాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఒకే మరుగుదొడ్డి ఉండటంతో ఒంటి కీ, రెంటికీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఓ వైపు పాఠశాలలన్నీ ప్రారంభమై పాఠ్యాంశాల బోధన కొనసాగుతుండగా బేల మండలంలోని దహెగావ్లోని ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక, విద్యార్థులు రాలేక తరగతి గదులకు తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆధునిక బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని నల్లగొండ జిల్లా విద్యాధికారి బొల్లారం భిక్షపతి అన్నారు. దామరచర్ల మండలంలోని దామరచర్ల, దిలావర్పూర్ పాఠశాలలు, ఇంద్రానగర్ భవిత కేందాన్ని మంగళవా�
ఓవైపు బడులు పునఃప్రారంభం అయ్యాయనే సంబురం.. మరోవైపు చదువుకునేందుకు పుస్తకాలు లేవనే బాధ విద్యార్థులను వెంటాడుతోంది. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో 11వేల మంది విద్యార్థుల�
నల్లగొండ పట్టణం రామగిరిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 1952లో ప్రారంభమైన ఈ పాఠశాల.. నాటి నుంచి నేటి వరకు అద్దె భవనంలోనే కొనసాగుతున్నది.