ఎయిడెడ్ ఉపాధ్యాయుల వేతన స్థిరీకరణలో విద్యాశాఖ భారీ అక్రమాలకు తెరలేపింది. నిబంధనలకు విరుద్ధంగా ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి ఫైలును సిద్ధం చేసింది. కొంత మంది అధికారులు భారీ మొత్తంలో ముడుపులు మాట్లాడుకున్�
Teachers Make Drugs | ఇద్దరు సైన్స్ టీచర్లు కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్లో పని చేస్తున్న ఒక ఉపాధ్యాయుడు, కోచింగ్ సెంటర్లో ఉన్న మరో టీచర్ దీని కోసం సెలవుపెడుతున్నారు. ఈ సమాచారం తెలుసు
‘అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తాం.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు సకల హంగులతో కొత్త భవనాలు నిర్మిస్తాం’ అంటూ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కాగితాలకే
గురు పూర్ణిమ, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పవిత్రమైన పండుగ. ఈ రోజున వ్యాసముని, అంటే కృష్ణ ద్వైపాయనుడు, ఉత్తరాషాఢ నక్షత్రంలో అవతరించారు. అందుకే ఈ దినాన్ని
గ్రామాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు అదనంగా బాధ్యతలు అప్పగిస్తున్నారని, ఈ బాధ్యతలు తమకు వెంటనే మినహయించాలని కోరుతూ అంగన్వాడి టీచర్ల సంఘం మండలాధ్యక్షురాలు అల్లాడి శ్యామల ఆధ్వర్యంలో శనివారం తహసీ
చిగురుమామిడి మండలంలోని చిన్నమల్కనూర్ మోడల్ (ఆదర్శ)స్కూల్ లో పదో తరగతి పూర్తి చేసిన గౌరవేణి సాత్విక బాసర ట్రిబుల్ ఐటీ కి ఎంపికైంది. మోడల్ స్కూల్లో పదో తరగతిలో మండల టాపర్ గా నిలిచి ట్రిబుల్ ఐటీ కి ఎంపికైంది
Teachers | పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడి నియమించాలని, ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, జీవో 317బాధితులందరికి న్యాయం చేయాలన్నారు.
Gemini App | అమెరికాలో జరిగిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ (ISTE) కాన్ఫరెన్స్ గూగుల్ విద్యా రంగానికి సంబంధించి పెద్ద మొత్తంలో కొత్త ఏఐ టూల్స్ని లాంచ్ చేసింది. జెమినీ ఇన్ క్లాస్ రూమ్ పేరుతో క
ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేటు స్కూళ్ల దూకుడు నేపథ్యంలో సర్కారు బడుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. సౌకర్యాల కొర త, పడిపోతున్న ప్రవేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
బాల సాహిత్యం ఎప్పుడు వచ్చిందని పరిశీలిస్తే కాలాన్ని ఇదమిత్థంగా లెక్కించడం కష్టమే. రామాయణ, మహాభారత కాలంలోనూ బాలసాహిత్య ప్రక్రియలు ఉన్నట్టు చరిత్ర తెలుపుతున్నది. పంచతంత్రంలోని మొదటి కథలో ఒక గురువు దక్షి
నిన్నమొన్నటి వరకు గురుకులాల్లో సీటు కోసం విపరీతమైన పోటీ ఉండేది. సీవోఈ గురుకులాల్లో అడ్మిషన్ దొరకడం గగనమే. ఇప్పుడీ పరిస్థితి మారింది. కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే పరిస్థితి తారుమారైంది