ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు, టీచర్ల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ గడువును మే 31నుంచి జూన్ 30 వరకు పొడిగించాలని టీజీహెచ్ఎంఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
కొన్నేండ్లపాటు సేవలు అందించి, శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వం ప్రతిపాదించిన సాంకేతిక, విధానపరమైన నిబంధనల వల్ల వైద్య హక్కును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు న మోదవుతుంటే.. ఉపాధ్యాయులు మాత్రం వీధుల వెంట తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. బడిబాట, జనగణన వివరాలు సేకరిస్తూ రెండింటి మ ధ్య నలిగిపోతున్నారు. ఈన�
గురుకుల విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బీసీ గురుకుల విద్యాలయాల పనితీరుపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్షించార.
తమిళనాడులో సీఎం విజయ్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని 2 శాతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. టీచర్ కొలువు ఉద్యోగం కాదు.. బాధ్యత., బరువని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11నుంచి 17వరకు జరుగునున్న విద్య�
జనాభా గణన కోసం ప్రభుత్వమిచ్చిన రిలాక్సేషన్ను ఎస్సీ గురుకుల సొసైటీలోని పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు దుర్వినియోగం చేస్తున్నారు. బదిలీలను తప్పించుకునేందుకు డబ్బులు ముట్టజెపుతూ సెన్సస్ డ్యూటీని కొన�
రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులను కాంగ్రెస్ సర్కార్ మరోసారి దగా చేసింది. ఉద్యోగులకు అనుకూలంగా వచ్చిన హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కింది.
School Education | రాష్ట్రంలో సర్కార్ బడులు కుదేలవుతున్నాయి. తాజాగా నీ తి ఆయోగ్ గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నా యి. తెలంగాణలో 5,001 సర్కార్ బడులు సింగిల్ టీచర్తో నడుస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
Attendance | ఉద్యోగుల హాజరు విషయంలో సీరియస్గా ఉంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. లేట్గా వస్తే క్యాజువల్ లీవ్స్, ఆర్జిత సెలవులకు కోత పెడుతామని స్పష్టంచేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లోని ఉద్యోగ�
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షకు ఇన్ సర్వీస్ టీచర్లు పోటీ పడుతూనే ఉన్నారు. ఈసారి 28,144 మంది టీచర్లు టెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,714 మంది పురుషులు, 14,430 మంది మహిళా టీచర్లు ఉన�
teachers die of heatstroke | జనాభా గణన విధుల్లో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు ఎండలు తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బతో వారు మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
Valparai Tragedy | ఒక టూరిస్ట్ వాహనం కొండ మలుపులో అదుపుతప్పింది. కిందకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఉపాధ్యాయులతో సహా 9 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రభుత్వ స్కూల్లో విషాదం నెలక�