Teachers | రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్లను 4 వేలకు కుదించడం వల్ల అనేక దుష్పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సర్కార్ టీచర్ల భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. టీచర్లు ఎక్కువ ఉన్నారని వీఆర్ఎస్ ఇచ్చే ప్రమాదమున్నది.
దశాబ్దాలపాటు సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని మ్యానిఫెస్టోలో భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు అధికారంలోకి వచ్చాక మౌనం వహించటంలో ఆంతర్యమేమిటి? 2003 డీఎస్సీలో ఉత్తీర్ణులై�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో గల కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల- బొట్టుగూడను గురువారం కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల ఆవరణ తరగతి గదులు, లైబ్రరీ, కంప్య
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను వెతికివెతికి మరీ తమ పాఠశాలల్లో చేర్చుకుంటున్నాయి. అందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి జల్లెడ పడుతున్నాయి.
విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నామని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మరో నిర్వాకం వెలుగు చూసింది. 12వ తరగతికి ఈ ఏడాది కొత్తగా ప్రవేశప
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని లక్నం భానుజ్ఞకు పాఠశాల ఉపాధ్యాయులు ఆర్ధిక సాయమందించి బాసటగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో 574లు సాధించిన భానుజ్ఞ మండల టాపర్ గా నిలి�
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ క్యాటగిరీలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
జిల్లా విద్యాశాఖలో పరిపాలనా వ్యవస్థ అగమ్యగోచరంగా మారింది. డీఈవో చైతన్య జైని 20 రోజులపాటు సెలవుపై వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం డీఈవో సెలవుపై వెళితే.. మరో అధికారికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలి. కాన�
ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు, టీచర్ల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ గడువును మే 31నుంచి జూన్ 30 వరకు పొడిగించాలని టీజీహెచ్ఎంఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
కొన్నేండ్లపాటు సేవలు అందించి, శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వం ప్రతిపాదించిన సాంకేతిక, విధానపరమైన నిబంధనల వల్ల వైద్య హక్కును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.