ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్తో రాష్ట్రంలో టీచర్ల్లు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. 16 సంఘాలు గల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీఎస్సీ) ఈ నెల 23న చలో హైదరాబాద్కు పిలు�
Warangal DEO | వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి మామిడి జ్ఞానేశ్వర్పై చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) కె.సత్యనారాయణరెడ్డికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు.
సర్దుబాటులో భాగంగా మరో పాఠశాలకు వెళ్లిన పలువురు ఉపాధ్యాయులు, యథాస్థానంలో ఉండేందుకు చేసిన పైరవీ బెడిసి కొట్టింది. ఓ జాతీయ పార్టీ నాయకుడి ద్వారా ఫోన్ చేయించుకొని వెళ్లిన సదరు టీచర్లకు ఏకంగా కలెక్టరే పరీ�
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను నామినేషన్ పద్ధతిలోనే ఎంపికచేయనున్నారు. దీనికి మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ సోమవా రం విడుదల చేసింది.
పిల్లలు బడికి రావాలి. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలి. కానీ పిల్లలు బడికొస్తున్నా పాఠాలు చెప్పేందుకు సమయం ఉండటమే లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. విలువైన ఆ బోధనా సమయాన్ని విద్యాశాఖ, జిల్లా యంత్రాంగం మింగేస్�
అధ్యాపకుల నియామకం చేపట్టాలంటూ వికారాబాద్ జిల్లా తుంకులగడ్డ ఎస్టీ గురుకుల కళాశాల విద్యార్థినులు ఉపవాస దీక్షతో ఆందోళన చేపట్టారు. గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గురుకులం ఎదుట ఆందోళన చేశారు.
అల్లరి చేస్తున్నాడనే కారణంతో ఓ ఎల్కేజీ విద్యార్థి తలపై టిఫిన్ బాక్స్తో టీచర్ కొట్టడంతో విద్యార్థికి తలపై గాయాలైన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావం కావటంతో ఆ
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రాష్ట్రం పంపించిన ప్రతిపాదనలను కేంద్ర విద్యాశాఖ తిరస్కరించింది. ఆ ప్రతిపాదనలపై త్రిమెన్ కమిటీ సభ్యుల్లో ఇద్దరి సంతకాలు లేకపోవడంతో ప్రపోజల్స్ను రిజెక్ట్ చేసింది.
CPS | రాష్ట్ర ప్రభుత్వం 2023 జూలై 1 నుండి అమలు చేయాల్సిన పీఆర్సీ ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచినా నివేదిక వెలువరించకపోవడం అన్యాయమని, వెంటనే పీఆర్సీ నివేదికను బహిర్గత పరిచి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి అ�
సిద్దిపేట జిల్లాలో 13 మంది ఉపాధ్యాయులను టీచర్ల సర్దుబాటులో మరో పాఠశాలకు వెళ్లకుండా ఉపాధ్యాయ సంఘాలు చక్రం తిప్పాయి. పలుకుబడి కలిగిన ఉపాధ్యాయ సంఘం నేతలు ఈ 13 మంది టీచర్లను మరోచోటికి కదలకుండా నిలువరించినట్ట�