అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ కాంగ్రెస్ గొప్పలు చెప్పిందని, ఇప్పుడు పట్టించుకోవడమే లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఒకటో తారీఖున వేతనాలను రెండు నెలలు జమచేసి మురిపించిందని, ఇప్పుడు జీత�
ఉద్యోగంలో కొనసాగేందుకు లేదా పాఠశాలల్లో పదోన్నతి కోరేందుకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టు(టెట్)లో ఉత్తీర్ణులు కావడం ఉపాధ్యాయులకు తప్పనిసరని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. దేశంలోని పాఠశాలల్లో వి
క్రమశిక్షణ, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూదోట రవికిరణ్ అన్నారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్స్ లో బోధన్ ప్రభుత్వ ఉన్నత ప�
అవయవ లోపం ఉందని కుంగిపోకుండా దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని, ఇందుకోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం ఆనంద ఖని పాఠశాలలో సమగ్ర శిక్ష, ఆలింక
నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ పాఠశాలలో 57 మంది విద్యార్థులకుగాను ఆరుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క స్పష్టంచేశారు.
Old Pension Scheme | సీపీఎస్ (CPS) విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ( Old pension Scheme ) అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం మండల అధ్యక్షుడు రాథోడ్ కృష్ణారావు డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల సాధనకు ఈనెల 23న హైదరాబాద్లోని ఇందిరాపార్క్వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు, ఈ ధర్నాను విజయవంతం చేయాలని యూఎస్పీసీ
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్తో రాష్ట్రంలో టీచర్ల్లు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. 16 సంఘాలు గల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీఎస్సీ) ఈ నెల 23న చలో హైదరాబాద్కు పిలు�
Warangal DEO | వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి మామిడి జ్ఞానేశ్వర్పై చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) కె.సత్యనారాయణరెడ్డికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు.
సర్దుబాటులో భాగంగా మరో పాఠశాలకు వెళ్లిన పలువురు ఉపాధ్యాయులు, యథాస్థానంలో ఉండేందుకు చేసిన పైరవీ బెడిసి కొట్టింది. ఓ జాతీయ పార్టీ నాయకుడి ద్వారా ఫోన్ చేయించుకొని వెళ్లిన సదరు టీచర్లకు ఏకంగా కలెక్టరే పరీ�
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను నామినేషన్ పద్ధతిలోనే ఎంపికచేయనున్నారు. దీనికి మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ సోమవా రం విడుదల చేసింది.
పిల్లలు బడికి రావాలి. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలి. కానీ పిల్లలు బడికొస్తున్నా పాఠాలు చెప్పేందుకు సమయం ఉండటమే లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. విలువైన ఆ బోధనా సమయాన్ని విద్యాశాఖ, జిల్లా యంత్రాంగం మింగేస్�