రాష్ట్రంలో మిగులు టీచర్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరావడంలేదు. నెలలు పూర్తవుతున్నా.. విద్యాసంవత్సరం సగానికి సమీపించినా సర్దుబాటు పూర్తికాలేదు. దిద్దుకోలేని తప్పిదాలకు ఈ సర్దుబాటు దారితీసింది. సర్కారు బడు�
ఉదయం వేళ మైనారిటీ పాఠశాల ప్రారంభమైంది. టీచర్లు పాఠాలు బోధిస్తుండగా, విద్యార్థులు ఆసక్తిగా వింటున్నారు. అందులో 7వ తరగతి విద్యార్థులు తదేకంగా పరీక్షలు రాస్తున్నారు. ఇంతలోనే పెద్ద ఎత్తున శబ్దాలు. తమ మీదికే �
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ డీఎస్సీ-2008 కాంట్రాక్ట్ టీచర్లను ఎట్టకేలకు రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 1,225 మంది టీచర్లను తిరిగి కొనసాగిస్తూ ఆర్థికశాఖ బుధవారం జీవో విడుదల చేసింద�
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వివిధ పోస్టులలో నియమించబడిన ఉపాధ్యాయుల అదనపు డిప్యూటేషన్ను రద్దు చేస్తూ డీఈవో డాక్టర్ శ్రీజ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ‘గాడి తప్పిన పాలన’, ‘సమీక్షలతో సరి! ఆ�
విద్యాశాఖలో నెలకొన్న అనిశ్చితిని, నిర్లిప్తతను తొలగించి శాఖను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాల్సిన రాష్ట్ర విద్యాశాఖాధికారులు కేవలం సమీక్షలు, ఆదేశాలతో సరిపుచ్చుతున్నారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖలో నెలక�
దేశంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరన్న సమస్యను తరచూ వింటుంటాం. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న 8,000 పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు.
ఉన్నతమైన సమాజ నిర్మాణానికి రేపటి పౌరులను అందించాల్సిన అతి గురుతరమైన విద్యాశాఖ ఖమ్మంజిల్లాలో గాడి తప్పింది. ఫలితంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యాశాఖను నడిపించాల్స
టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) టెన్షన్ పట్టుకున్నది. సుప్రీంకోర్టు తీర్పుతో వారిలో రంది మొదలైంది. 2009 తర్వాత నియామకమైన టీచర్లు కూడా టెట్ పాస్ కావాల్సిందేనని కోర్టు తేల్చిచెప్పింది. రెండేళ్లలో �
భూపాలపల్లిలో ఓ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రుల ఫిర్యాదుపై గురువారం జై భజరంగ్దళ్ జిల్లా ఇన్చార్జి శ్యామ్ తమ కార్యకర్తలతో పాఠశాలకు వెళ్లి ఉప�
‘విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. పదిహేను రోజుల్లో అన్ని వర్సిటీల్లో వీసీలు, ప్రొఫెసర్లు, అసొసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలన్నింటినీ భర్తీచేస్తాం. విద్యార్థులకు నాణ్యమ
Teachers | ఇక నుండి ప్రాథమిక పాఠశాలలలో ఎఫ్ఎల్ఎన్ పర్యవేక్షణ బాధ్యతలలో నోడల్ ఆఫీసర్లుగా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, మెంబర్లుగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు అవకాశం కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను స్వా�
జీవో-317 బాధిత టీచర్లకు తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్ల కోసం పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హులైన ఆశావాహు లు ఈ నెల 17 నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్�
రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం, జనగామ కలెక్టరేట్ల వద్ద మహాధర్నా నిర్వహించారు.