ఉత్తరప్రదేశ్లో బలియా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి ఘటన చోటుచేసుకొన్నది. కొవిడ్-19 లాక్డౌన్ సమయానికి సంబంధించిన మధ్యాహ్న భోజన అలవెన్స్లను చెల్లించకప�
ఉపాధ్యాయులు అందరూ ఒకే రకమైన డ్రెస్ ధరిస్తున్న విషయం గ్రామస్తులకు తెలిసింది. లైట్ స్కైబ్లూ రంగు చొక్కా, డార్క్ కలర్ ప్యాంట్ ధరించి కాట్రపల్లి గ్రామంలో కనబడితే ఆ ఉపాధ్యాయుడు మనసారేనని గుర్తుపట్టి న�
టీచర్ల చిరకాల కోరిక అయిన పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఈ నెల 27నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు మార్చి 4 వరకు మొత్తంగా 37 రోజుల పాటు పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొ�
ఉపాధ్యాయుల కల సాకారం కానున్నది. సంక్రాంతి సందర్భంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీ లు చేపట్టాని సీఎం కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు విద్య, ఆర్థిక శాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్రావు అన�
CM KCR | ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక అందించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు ఉపాధ్యాయ
పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల భవిష్య త్తే ముఖ్యమని భావించిన ఓ ప్ర ధానోపాధ్యాయుడు మూడేండ్లుగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు. వికారాబాద్ జిల్లా పూడూరు మం డలం మేడిపల్లి కలాన్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఖాజ
ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోతుకూరి మధు కోరారు. నగరంలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన పీఆర్టీయూ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తొలిమెట్టును పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి ప్రణీత సూచించారు. కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయిలో ఉపాధ్యాయుల