రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఆకాంక్ష తీరనున్నది. 2015లో పదోన్నతులు ఇవ్వగా, 2018లో బదిలీలు జరిగాక మరోసారి పదోన్నతులు, బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
అవి స్వాతంత్య్రం కోసం ఉధృతంగా పోరాటాలు జరుగుతున్న రోజు లు. భరతమాత దాస్యశృంఖలాలు తెగిపోయే రోజులు ఎంతో దూరంలో లేవని, భయం వీడి ఉద్యమంలో పాల్గొనాలంటూ స్వాతంత్య్ర సమరయోధులు పిలుపునిస్తున్నారు.
ఉపాధ్యాయ బదిలీలకు రాష్ట్ర ప్రభు త్వం ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతోపాటు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దీంతో ఈ ప్రక్రియ ఈనెల 27 నుంచి అమల్లోకి వస్తుండగా.. అర్హత ఉన్న ఉపాధ్యాయులు 28 నుంచి 30వ తేదీలోగా దరఖాస్త�
ఒకే పాఠశాలలో ఐదేండ్లు పనిచేసిన ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఒకే స్కూళ్లో ఎనిమిదేండ్లు పనిచేసిన టీచర్లకు తప్పనిసరిగా స్థాన చలనం కల్పించనున్నారు.
ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకుల ఆదేశాల మేరకు జిల్లాలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల కేటగిరీ ఉద్యోగోన్నతులకు జి�
ఉత్తరప్రదేశ్లో బలియా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి ఘటన చోటుచేసుకొన్నది. కొవిడ్-19 లాక్డౌన్ సమయానికి సంబంధించిన మధ్యాహ్న భోజన అలవెన్స్లను చెల్లించకప�
ఉపాధ్యాయులు అందరూ ఒకే రకమైన డ్రెస్ ధరిస్తున్న విషయం గ్రామస్తులకు తెలిసింది. లైట్ స్కైబ్లూ రంగు చొక్కా, డార్క్ కలర్ ప్యాంట్ ధరించి కాట్రపల్లి గ్రామంలో కనబడితే ఆ ఉపాధ్యాయుడు మనసారేనని గుర్తుపట్టి న�
టీచర్ల చిరకాల కోరిక అయిన పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఈ నెల 27నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు మార్చి 4 వరకు మొత్తంగా 37 రోజుల పాటు పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొ�