పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల భవిష్య త్తే ముఖ్యమని భావించిన ఓ ప్ర ధానోపాధ్యాయుడు మూడేండ్లుగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు. వికారాబాద్ జిల్లా పూడూరు మం డలం మేడిపల్లి కలాన్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఖాజ
ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోతుకూరి మధు కోరారు. నగరంలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన పీఆర్టీయూ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తొలిమెట్టును పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి ప్రణీత సూచించారు. కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయిలో ఉపాధ్యాయుల
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురసరించుకొని శనివారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థినీ విద్యార్థులు ముందస్తు వేడుకలు జరుపుకొన్నారు
పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదురొంటున్న ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయడానికి హైకోర్టు నిరాకరించింది.
బోధన, అభ్యాసన ఉపకరణాలపై ప్రతిభను కనబర్చిన ఉపానాధ్యాయులకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను అందజేసినట్లు రామాయంపేట ప్రభుత్వ విద్యా సంస్థ నోడల్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు.
విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యేలా బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను పెంచేందుకు విద్యాశాఖ, సమగ్రశిక్ష ద్వారా వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
ప్రభుత్వం నిర్దశించిన ‘తొలిమెట్టు’ లక్ష్యా లను సాధించడం విద్యార్థులకు కీలకమని, పిల్లల్లో అభ్యాస నాన్ని మెరుగుపర్చే విధంగా ఉపాధ్యాయులు సరళమైన భాష లో విద్యా బోధన చేయాలనిజిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్�
ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని పీఆర్టీయూ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డితో కలిసి వారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్