హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) ః హైదరాబాద్ స్థానిక సంస్థలతో పాటు మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మూడవ అంతస్తులో నామినేషన్లను స్వీకరించనున్నారు.
ఇందులో భాగంగానే ఎన్నికల నిర్వహణను పకడ్బందిగా నిర్వహించేందుకు నోడల్ అధికారులను నియమిస్తూ బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాబాద్ జిల్లా ఎన్నికల అధికారి లోకేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నికల షెడ్యూల్