జీహెచ్ఎంసీ పరిధిలో ఏదైన ప్రాజెక్టుకు టెండర్ పిలిస్తే చాలు...ఆ పనులను దక్కించుకునేందుకు పదుల సంఖ్యలు ఏజెన్సీలు పోటీ పడేవి.. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా త�
హౌసింగ్ బోర్డు ఆధీనంలోని ఖాళీ ప్లాట్లు, భూముల వేలానికి మరోసారి రంగం సిద్ధమైంది. ఈ నెల 6 నుంచి 10 వరకు జీహెచ్ఎంసీతోపాటు శివారు ప్రాంతాల్లోని ప్లాట్లు, ఫ్లాట్ల విక్రయానికి హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ జార
KTR | నగరంలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీలో కుంభకోణం జరుగుతోంది అని నేను వెల్లడించి ఆరు నెలలు దాటింది.. ఇప్పుడది తీవ్ర రూపం దాల్చి వేలకోట్ల భారీ కుంభకోణం అయ్యింది అని బీఆర్ఎస్ వర్కిం
హైదరాబాద్లోని సరూర్నగర్లో (Saroor Nagar) దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. సరూర్ నగర్ చెరువులో దుర్గమ్మను నిమజ్జనం చేస్తుండగా భారీ క్రేన్ అమాంతం గాల్లోకి లేచి పల్టీ కొట్టింది. అయితే ఆది చె�
ట్యాంక్ బండ్పై ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పిడిపై కాంగ్రెస్ సర్కారు దాగుడు మూతలు ఆడుతున్నది. తెలంగాణ తల్లి పేరుతో ఫ్లైఓవర్కు చివరన రెండు వైపులా కొత్తగా భారీ సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తు�
జీహెచ్ఎంసీలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ సవాల్గా మారుతోంది. నగరం నలుమూలల నుంచి 3500 నుంచి 4వేల మెట్రిక్ టన్నుల నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఐతే వ్యర్థాలను జీడిమెట్ల, ఫతుల్లాగూడ, శంషాబ�
ఒక తాజా ఉదంతాన్నే చూస్తే, ఈ నెల 21వ తేదీన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో జరిగిన ఘటనలను గమనించండి. ఆ రోజు ఆదివారం. ఆ ప్రాంతానికి ఉదయం 7.30కి రెవెన్యూ, పోలీస్, జీహెచ�
రోడ్ల నిర్వహణను మున్సిపల్ అధికారులు గాలికి వదిలేశారు. మరమ్మతులు చేపట్టడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ దెబ్బతిన్న పట్టించుకునే వారే
హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్సాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. కానీ వరద విపత్తులో హైడ్రా పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మూసీ ఉగ్రరూపం దాల్చి
సిటీబ్యూరో: పురపాలక మార్కె ట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, మోడల్ మార్కెట్లు, లీజు భూములు వంటి ఆస్తుల నిర్వహణను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ఆధునిక డిజిటల్ ప్లాట్ ఫాం అందుబాటులోకి తీ�
ఎడతెరిపిలేని వానతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రధాన రహదారులు చెరువుల్లా మారిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద చేరి కాలనీలు, బస్తీల ప్రజలు అవస�
మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 14 ఎజెండా అంశాలు, 10 టేబుల్ ఐటెంలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిం�
జీఎచ్ఎంసీ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం 10 బస్స్టాండ్లను ఆర్టీసీ సంస్థ ఎంపిక చేసింది. ఇప్పటికే ఉన్న చార్జింగ్ స్టేషన్లతో కలిపి మొత్తం 19 బస్టాండ్లను ఎలక్ట్రిక్ బస్ల కోసం సిద్ధం చేస్తున్నారు. అయితే,
మేడ్చల్ జిల్లాలో ఒక్క ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశమే జరిగింది. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు ఉండగ�
‘అంతా మేమే.. మీకు ఇష్టమైతే కలిసి రండి.. లేకుంటే లేదు. మేం చేసింది చూడండి’. ఇది హైడ్రా తీరు. నగరంలో భారీ వర్షాలు కురుస్తుంటే జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ ఇతర విభాగాలను కలుపుకొనిపోవాల్సి ఉన్నా..ఆ పనిచేయడం లేద