ఆర్టీఐ కింద దాఖలు చేసిన అప్పీలుపై నిర్ణ యం తీసుకోవాలని తాము గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, గత కమిషనర్ ఇలంబర్తిలకు హైక�
గ్రేటర్లో వ్యాపారులపై జరిమానాల మోత మోగించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. 2026 సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్లను 20లోపు రెన్యువల్ చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించింది.
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం వికేంద్రీకరణలో సర్కారు అడుగులపై అనేక ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గందరగోళం నడుమ విలీన ప్రక్రియను పూర్తి చేసి జోన్లకు కేటాయించడంపై శివారు ము�
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వికేంద్రీకరణలో సర్కారు అడుగులు అనేక ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గందరగోళం నడుమ విలీన ప్రక్రియను పూర్తి చేసి జోన్లకు కేటాయించడంపై శివారు మున
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వికేంద్రీకరణ ఏకపక్షంగా కొనసాగుతున్నది. ప్రజలు, పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండా, నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా 27 పురపాలికలను కలిపిన సర్కారు విక�
GHMC : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కీలక ప్రకటన చేసింది. వార్డుల సంఖ్యను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న వార్డుల సంఖ్య 150 కాగా వీటిని రెండింతలు చేస్తున్నట్టు సోమవారం జీహెచ్ఎంస�
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో నెలకొన్న సమస్యలు బల్దియా అధికారులకు సవాల్గా మారుతున్నది. శానిటేషన్, రోడ్లు, వీధి నిర్వహణ, నిర్మాణ రంగ అనుమతులకు తోడు తాజాగా ఆస్తిపన్ను లెక్కింపుపై గందరగో�
మున్సిపాలిటీలన్నీ జీహెచ్ఎంసీలో విలీనమైన విషయం తెలిసిందే. అధికారులు ఒకవైపు విలీనం అంశాలను చక్కదిద్దే క్రమంలో ఉండగా మరో వైపు ‘సందట్లో సడేమియా’లా అక్రమ నిర్మాణదారులు పనులను మరింత వేగవంతం చేశారు. కొంపల్�
జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల పరిధిలో వార్డుల విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. ఈ నేపథ్యంలో విలీనమైన మున్సిపాలిటీ�
జీహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కల నియంత్రణలో ఒక్కో కుక్కపై రూ.1500ల మేర ఖర్చు చేస్తున్నది. అయితే వీధి కుక్కల నియంత్రణలో అధికారులు ఇంత ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నా.. కుక్క కాట్లు పెరుగుతుండటంపై అనుమానాలు వ�
మున్సిపాలిటీ అధికారులకు జీహెచ్ఎంసీలో విలీనం కాసులు కురిపిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్దియాలో విలీనం తర్వాత నిబంధనలు మారి, పనులు కావని భయపెడుతూ..వినియోగదారుల నుంచి దండుకుంటున్నట్టు విమర్
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అందించే పౌర సేవల నిర్వహణలో స్ట్రీట్ లైట్ల నిర్వహణ చాలా కీలకం. అయితే గడిచిన రెండేండ్లుగా వీధి లైట్ల నిర్వహణ విషయంలో అధికారుల డొల్లతనం వెలుగు చూస్తున్నది.నిత్యం �
యూబీడీ అధికారులు.. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందిని షేక్పేట డివిజన్ కార్పొరేటర్కు చెందిన ఫాంహౌజ్లో పనులు చేసేందుకు పంపించడం వివాదాన్ని రాజేసింది. షేక్పేట డివిజన్ కార్పొరేటర్ ఫరాజుద్దీ�
వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.. నిన్న హయత్నగర్లో బాలుడు ప్రేమ్చంద్..నేడు యూసుఫ్గూడ లక్ష్మీ నరసింహనగర్లో మాన్వీత్ నందన్ అనే రెండేండ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయపడ్డారు. ఇలా వరుస ఘటనలు చిన్నారుల �
జీహెచ్ఎంసీలోకి 27 పురపాలికల విలీన ప్రక్రియ లో ఒకవైపు గందరగోళం.. మరోవైపు అక్రమాల పర్వం కొనసాగుతున్నది. పురపాలికలను పక్కనే ఉన్న జోన్లకు బదిలీ చేయకుండా సుదూర ప్రాంతాల్లోని జోనల్ అధికారులకు స్వాధీన బాధ్యత