వార్డు నం14లోని జ్ఞాన్బాగ్ కాలనీలో ఉన్న జీహెచ్ఎంసీ ఆట స్థలం 2-3 రూములతో కూడిన కమ్యూనిటీ హాల్తో విశాలమైన మైదానంతో ఉండేది. ఇక్కడ స్తానికంగా ఉండే గోడెకి కబర్, పాన్ మండి గోషామహల్ ప్రాంతంలోని వివిధ బస్తీ�
క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన పేరిట జరుగుతున్న వేల కోట్ల రూపాయల పనుల్లో నాణ్యత నియంత్రణ వ్యవస్థ పూర్తిగా పకదారి పట్టింది.
గ్రేటర్ హైదరాబాద్లో జలమండలి వినియోగదారులు సమస్యలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే తాగునీటి సమస్యలు, లోప్రెషర్, కలుషిత నీటి సరఫరా, పొంగుతున్న మ్యాన్హోళ్లతో ఇబ్బందులు పడుతున్న సిటిజన్లకు.. కొత్తగా తాగునీ
రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధి వెలుపల ఎన్యుమరేషన్ ఫారాలను కేవలం తెలుగులో మాత్రమే ఎందుకు పంపిణీ చేస్తున్నా�
జవహర్నగర్ డంపింగ్ యార్డు పరిసర గ్రామాల ప్రజల గుండెలపై ప్రభుత్వ నిర్ణయం మరో కుంపటి రగిల్చినైట్లెంది. ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటు 15 స్థానిక సంస్థల నుంచి జవహర్నగర్కు 10వేల మెట్రిక్ టన్నుల చెత్తను తర�
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడిన ఘరాన ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను గురువారం మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ విలేకరుల సమావ�
క్యూర్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలోని ప్రజలు వివిధ రకాల ప్రభుత్వ పన్నులు, యూటిలిటీ బిల్లులకు వేర్వేరు పోర్టల్స్ చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్�
క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పారబోసే ధోరణికి ముగింపు పలకాలని పురపాలక శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఓపెన్ ప్లాట్లు, రోడ్ల పక్కన నాలాలు, చ�
ప్రజల సొమ్మును కాపాడాల్సిన ప్రభుత్వమే నిబంధనలను తుంగలో తొకి ప్రైవేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని మెట్రో నిర్వహణను ప్రభుత్వం చూస్తున్నది. అయితే �
జీహెచ్ఎంసీ అడహక్ కమిటీ కాంట్రాక్టర్లు బుధవారం కమిషనర్ కర్ణన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన అడహక్ కమిటీ చైర్మన్ ఆర్ హనుమంత్సాగర్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ
Hydraa | అన్ని న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చి ఓ ఆస్తి ప్రైవేట్దేనని తేల్చినప్పటికీ హైడ్రా అక్కడ జోక్యం చేసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోబ�
Hyderabad | హైదరాబాద్లోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. జీహెచ్ఎంసీ చెత్త ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు ఆటో డ్రైవర్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.