Hyderabad | విశ్వనగరంగా వెలుగులీనుతున్న హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండేళ్లుగా కక్షగట్టింది. పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన నగరాన్ని ఇప్పుడు మూడు ముకలు చేసి అభివృ�
జనాభా గణన-2027లో ఏ ఒక్కరిని వదలకుండా, డూప్లికేషన్ లేకుండా చూడాలని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ చంద్రకళ సూచించారు. క్షేత్రస్థాయిలో జనాభా ఉన్నది ఉన్నట్టు రిప్లెక్ట్ కావాలన్నారు.
కాగితాలకే పరిమితమవుతున్న కేటాయింపులు.. గడిచిన రెండేండ్లుగా నిధుల కొరతతో కునారిల్లుతున్న జీహెచ్ఎంసీ.. వెరసి మూడుగా ఏర్పడిన నగర పాలక సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గడిచిన రెండేండ్ల క
పారదర్శకత అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అదే పారదర్శకతకు మూలమైన సమాచార హకు చట్టం(ఆర్టీఐ యాక్ట్) అమలులో విఫలమైందని ఎమ్మె ల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో నిర్వహణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు మరోసారి ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే క్లియర్ చే�
నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నది. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగానికి ఊపిరి పోయాల్సిన యంత్రాంగం.. అధికార వికేంద్రీకరణ పేరుతో గడిచిన మూడు నెలలుగా సాగుతున్న తాత్సారం.. ఇప్
జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు పనులు చేయడమే లేదన్న సీఎం రేవంత్రెడ్డిది విషప్రచారమేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. వారిపై ఆయనకు ఎందుకంత అక్కసు అని ప�
సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లించే సంప్రదాయం ఉండగా.. నెలలో రెండో వారం గడుస్తున్న ట్రై కార్పొరేషన్ల పరిధిలో కొందరు కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు అందలేదు..విభజన సమయంలో తలెత్తిన సాంకేతిక సమ�
సనత్నగర్ నియోజకవర్గంలోని ఐడీహెచ్ డబుల్ బెడ్ర్రూం ఇండ్ల కాలనీలో పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పార్కులను అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించార
GHMC Advertisements | జీహెచ్ఎంసీలోని అడ్వర్టయిజ్మెంట్ విభాగం కొందరు అధికారులకు కాసులు కురిపిస్తున్నది. నిబంధనల ప్రకారం బల్దియా ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయలు ఆదాయానికి గండికొడుతున్నారు.ప్రైవేట్ ఏజెన్సీలతో �
హైదరాబాద్ నగరంలో పారిశుధ్య సేవలను మరింత బలోపేతం చేసే ప్రజలకు త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జీహెచ్ఎంసీ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రాం(సీఆర్ఎంపీ) పథకం అమలు ప్రక్రియ బల్దియాకు కత్తిమీద సాములా మారింది. సొంత నిధులను సమకూర్చుకుని పథకాన్ని అమలు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించిన నేపథ్యంలో రుణాల సేక