పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో ఇంజినీర్ల సీనియార్టీ వివాదం పరాకాష్ఠకు చేరింది. అధికారుల మధ్య వర్గపోరు, కుర్చీల కొట్లాటతో శాఖల్లో పరిపాలన పూర్తిగా పట్టాలు తప్పింది. తప్పుడు నివేదికల
కాంట్రాక్టర్ల అత్యాశ, అవినీతికి అలవాటు పడిన అధికారుల ధనదాహం వెరసి జీహెచ్ఎంసీ ఖజానాకు భారీ స్థాయిలో గండిపడింది. నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ, నకిలీ బిల్లులతో ఒకే పనికి రెండుసార్లు బిల్లులు డ్రా చేసుకున్న �
రాంకీ సంస్థ తీరును వ్యతిరేకిస్తూ ‘రాంకీ వద్దు.. సీఎంసీ ముద్దు’ అంటూ ఇంటింటి చెత్త సేకరణ కార్మికులు మియాపూర్ సరిల్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీప్తిశ్రీ నగర్ డం
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రభుత్వం వేలాదిగా నిర్మాణాలు, ఇండ్ల స్థలాలను నిషేధిత జాబితాలోకి చేర్చినట్లుగా బయటపడుతున్నది. తమ ఇండ్లు, స్థలాలు తమ పేరిటనే ఉన్నాయా? తమకు తెలియకుండానే నిషేధిత జాబితాలో చ�
గ్రేటర్ పరిధిలో ఎల్ఈడీ వీధి దీపాల సరఫరా, నిర్వహణ టెండర్ల వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవుతున్నది. వేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టును ఓ నిర్దిష్ట సంస్థకు కట్టబెట్టేందుకు అధికారులు టెండర్ నిబంధనలను �
రాంకీ సంస్థ వేధింపుల నుంచి తమను కాపాడాలని జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త సేకరణ చేపడుతున్న స్వచ్ఛ ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ అండ్ రిక్షా కార్మికుల యూని�
‘గ్రేటర్ పౌరులపై పన్నుల భారం పడనున్నది. ఇప్పటికే భూముల ప్రభుత్వ విలువలను పెంచేసి రిజిస్ట్రేషన్ల భారాన్ని భారీగా పెంచేసింది. సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే సగటు మధ్య తరగతి ప్రజలపై రిజిస్ట్రేషన్ల భార
తెలంగాణ వ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్) కొనసాగుతున్నది. సర్ డిజిటలైజేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్లో ఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాలు నత్తనడకను తలపిస్తున్నాయి. రాష్ట్రం�
బల్దియాలో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో రూ.కోట్ల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్నది. సివిల్ పనుల చెల్లింపుల ప్రక్రియలో మైండ్ బ్లాకింగ్ కుంభకోణం వెలుగు చూసింది. ఒకే పనికి రెండు సార్లు బిల్లుల�
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు- 2026 ముసాయిదా ప్రజల ప్రయోజనాలను, స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందంటూ అర్బన్ డెవలప్మెంట్ �
జంట నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో వాటి నియంత్రణకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలు సమర్పించా�
బడంగ్ పేటలో గతంలో జరిగిన రూ. 122 కోట్ల అక్రమాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవినీతి భాగోతంలో భాగస్వాములైన 10 మంది మున్సిపల్ అధికారులపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. అయితే, అధ
నగరంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వరద ముంపు ముప్పు ముంచుకొస్తున్నది. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు గుమ్మరిస్తున్నా వరద ముంపు తప్పడం లేదు.. అయితే ఈసారి నగరంలో నాలాల పూడికతీత పనుల చుట్టూ కొత్త రాజకీయం, సరికొత�