బడంగ్ పేటలో గతంలో జరిగిన రూ. 122 కోట్ల అక్రమాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవినీతి భాగోతంలో భాగస్వాములైన 10 మంది మున్సిపల్ అధికారులపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. అయితే, అధ
నగరంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వరద ముంపు ముప్పు ముంచుకొస్తున్నది. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు గుమ్మరిస్తున్నా వరద ముంపు తప్పడం లేదు.. అయితే ఈసారి నగరంలో నాలాల పూడికతీత పనుల చుట్టూ కొత్త రాజకీయం, సరికొత�
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో బదిలీల వ్యవహారం తీవ్ర గందరగోళంగా మారింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న శాఖలోనే నిబంధనలు తుంగలో తొకడం, బదిలీ ఉత్తర్వులు వెలువడి నెలన్నర గ�
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ వేగంగా సాగు తోందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, అదనపు కమిషనర్
క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో వీధి దీపాల సమగ్ర నిర్వహణకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ. 1,341.60 కోట్ల అంచనా వ్యయంతో 10 ఏండ్ల కాలపరిమితి�
పారిశుద్ధ్య కార్మికుడు మీశాల సుధాకర్ మృతి ఘటనలో ఎట్టకేలకు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీ హెచ్ఆర్సీ) ఆదేశాలను జీహెచ్ఎంసీ అమలు చేసింది. యూసుఫ్గూడ గార్బేజ్ స్టేషన్లో విధి నిర్వహణలో పారిశుద్ధ్య క�
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా) ఉద్యోగుల జీతాల్లో ప్రభుత్వం కోత విధిస్తున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రచారంలో విస్తృతంగా సేవలందిస్తున్న సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నది. ఒక చోట పెంచిన �
జవహర్నగర్లో డంపింగ్ యార్డు ఎత్తివేయాలనే డిమాండ్తో డంపింగ్యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ కో కన్వీనర్ మేక లలితాయాద్ ఆధ్వర్యంలో జవహర్నగర్ రాజీవ్గాంధీనగర్లో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ముఖ�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన ‘కోర్ అర్బన్ రీజియన్' (క్యూర్ 2026) ముసాయిదా బిల్లుపై చర్చనీయాంశంగా మా రింది. ఏడు దశాబ్దాల పాత జీహెచ్ ఎంసీ చట్టం స్థానంలో ప్రతిపాదించిన ఈ బిల్లులోని �
మహానగరంలో దశాబ్దాల క్రితం నిర్మించిన పాత ైప్లెఓవర్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు(ఆర్యూబీ)లకు త్వరలోనే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నారు.
సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ) : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషన
ఏడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ చట్టం-1955 స్థానంలో ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్ బిల్లు -2026 క్యూర్ బిల్లును తీసుకువస్తున్నది. ఈ మేరకు ముసాయిదా బిల్లును ఆదివారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి �
ట్రై కార్పొరేషన్లో కీలకమైన ఇంజినీరింగ్ విభాగంలో నాథుడు లేని చందంగా మారింది. ఇంజనే లేకపోతే బండి ఎలా ఆగిపోతుందో..ప్రస్తుతం ఈ శాఖ పరిస్థితి అలాగే తయారైనది.
దక్షిణ డిస్కంలో జూన్నెలలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతంతో పోలిస్తే సుమారుగా 15శాతానికిపైగా వినియోగంతో పాటు డిమాండ్ పెరిగింది. ఇందుకు కారణం ఎల్నినో ప్రభావమేనని విద్యుత్ అధికారు