మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 18 ఎజెండా అంశాలతోపాటు ఆరు టేబుల్ ఐటమ్లకు కమిటీ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎం�
బంజారాహిల్స్లోని విరించి వైద్యశాల నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ కోసం జీహెచ్ఎంసీ జారీచేసిన భూసేకరణ నోటీసులను హైకోర్టు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
జీహెచ్ఎంసీ ఆస్తులను అధికారులు ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తున్నారు.. మౌలిక వసతుల కల్పన, మెరుగైన నిర్వహణతో సంస్థకు ఆదాయాన్ని సమకూర్చుకునే వనరులను సైతం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నది. పేద, మధ్�
జీహెచ్ఎంసీ పాలకమండలికి కౌంట్డౌన్ మొదలైంది. మరో 84 రోజులు మాత్రమే మిగిలి ఉంది..2020 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార గులాబీ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించింది. బంజారాహిల్�
Begum Bazar | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని బేగంబజార్లో వ్యాపారులను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. ఉండేదే ఇరుకు రోడ్లు అంటే.. అక్కడక్కడ విస్తరణ చేపట్టడం, పాత రోడ్డును తొలగించి కొత్త న�
జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇంటి పథకానికి ప్రభుత్వం మంగళం పాడినట్లే కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ఈ యేడాది జనవరిలో ప్రారంభించి అమలు చేస్తున్నప్పటికీ.. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఇప్పట
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఆస్తి పన్ను రాయితీని ఎత్తేయడమే కాదు.. నిర్మాణ అనుమతులు లేకున్నా.. మరే ఇతర లుకలుకలున్నా ‘ప్రత్యేకం’గా ఫైన్లు వేసి ముక్కు పిండి వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం
ఆయన పేరు సీహెచ్ ప్రసాద్రావు. పీటీఐఎన్ నంబర్ 1140900341 కలిగిన తన ఇంటికి బీఆర్ఎస్ సర్కారు హయాంలో రూ.101 పథకం కింద ఏటా రూ.1100 మాత్రమే ఆస్తిపన్ను చెల్లించేవారు. సమాచారం లేకుండానే కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుండి �
గ్రేటర్లో రోడ్ల నిర్వహణను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు రోడ్ల నిర్వహణపై దృష్టి పెట్టిన పాపాన పోలేదు. దీంతో నగర రహదారులు గుంతలమయంగా, మృత�
రాష్ట్ర ప్రభుత్వంపై సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. భూ భారతి, ఆరోగ్యశ్రీ, మీ-సేవ, జీహెచ్ఎంసీ లాంటి ప్రధానమైన వెబ్సైట్లను హ్యాక్చేసి ఎంతో విలువైన ప్రభుత్వ డాటాతోపాటు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కర�
కాంగ్రెస్ గద్దెనెక్కి దాదాపు రెండేండ్లు కావొస్తున్నా అన్నింటా వైఫల్యం వెక్కిరిస్తున్నది. 22 నెలల పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలను సంతృప్తి పరచలేకపోయిన సీఎం రేవంత్రెడ్డిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్ల�
జీహెచ్ఎంసీ పరిధిలో మీ ఇల్లు ఉందా? ముఖ్యంగా చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో ఏ మాత్రం ఆ పరిసరాల్లో ఉన్నా బహుపరాక్..!! ఎందుకంటే దశాబ్దాలుగా జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్న నిర్వహణ హైడ్రా చేతుల్లోకి వెళ్లను�