గృహ నిర్మాణ సంస్థ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కుతూ అక్రమార్కులు కోట్లాది రూపాయల విలువైన స్థలాలను కబ్జా చేస్
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో రోడ్డు విస్తరణ పనులను త్వరగా చేపట్టాలని బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ వద్ద ధర్నా చేపట్టారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తిక్రెడ్డ�
ప్రతి ఏటా మాదిరిగానే వినాయక చవితి వేడుకలతో పాటు, ‘హుస్సేన్ సాగర్ నిమజ్జన’ ప్రక్రియపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ , రసాయన రంగులతో తయారు చేసిన గణేశుడి విగ్రహాలను హుస్సేన్ సాగర
22ఏ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. కాంగ్రెస్ సర్కార్ అంటించిన ‘నిషేధిత’ నిప్పు రవ్వ.. పేదల ఆస్తులను దహించివేస్తున్నది.. ఆ ఆగ్రహ అగ్నికీలలను చల్లార్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫల�
జీహెచ్ఎంసీలో పాలన పూర్తిగా పడకేసింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో కొన్ని నెలలుగా అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటుండగా.. సంబంధిత ఆఫీసుల్లో ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు
తెలంగాణ స్థానిక సంస్థల్లో ట్రాన్స్జెండర్లకు కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించేందుకు ఉద్దేశించిన నూతన బిల్లును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), మలాజిగిరి మున్సిపల్ కార్ప
గ్రేటర్ పౌరుడిపై ప్రభుత్వం ఏ ఒక కోణంలోను కరుణ చూపడం లేదు. ఇప్పటికే భూముల ప్రభుత్వ విలువలను పెంచేసి రిజిస్ట్రేషన్ల భారాన్ని మోపింది. సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే సగటు మధ్య తరగతి ప్రజలపై రిజిస్ట్రేష�
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తాగునీరు సరఫరా చేసే జలమండలి కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారింది. ప్రజల అవసరాలను తీర్చే అన్ని వ్యవస్థలతో పాటు జలమండలిని భ్రష్టు పట్టించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జలమ
మహానగరంలో ప్రాథమిక పౌరసేవలందించే జీహెచ్ఎంసీ తన ప్రాధాన్యతను క్రమంగా కోల్పోతోంది. సంస్థలో పేరుకుపోయిన అవినీతి, పారదర్శకత లోపించడం, విధి నిర్వహణలో జవాబుదారీతనం కొరవడటంతో ప్రభుత్వం కీలక బాధ్యతలను ఇతర స�
ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా మూసారాంబాగ్ హైలెవెల్ బ్రిడ్జిని సీఎం రేవంత్రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ట్రై కార్పొరేషన్ల(జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ)కు సంబంధించిన కొత్త లోగోలను సోమవారం మూసారంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవ వేదికగా సీఎం రేవంత్రెడ్డి అధికారికంగా ఆవిష్కరించారు. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇ
హైదరాబాద్ నగరంలో దెబ్బతిన్న రోడ్డును బాగు చేయాలంటూ ఒక వ్యక్తి వినూత్నంగా నిరసన తె లిపాడు. ఇమ్లిబన్ - పుత్లిబౌలి రోడ్లో ఎంజీబీఎస్ బస్స్టేషన్ నుంచి కోఠి , చాదర్ఘాట్ వరకు విపరీతమైన రద్దీ ఉంటు ంది. ఈ �
Jana Sena : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన పార్టీ తెలంగాణలోనూ పోటీకి సిద్ధమవుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నామని జనసేన అధికార ప్రతినిధి తళ్లూరి రామ్ వెల్లడించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-2026)లో భాగంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, విదేశాల్లో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసుల పరిషారంలో భారత ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది.
జీహెచ్ఎంసీ చేపడుతున్న బండ్లగూడ ఎక్స్ రోడ్ వద్ద బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులకు అనుకూలంగా మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సైప్లె ప్రాజెక్ట్ ఫేజ్-3, రింగ్ మెయిన్-1కి చెంద