వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.. నిన్న హయత్నగర్లో బాలుడు ప్రేమ్చంద్..నేడు యూసుఫ్గూడ లక్ష్మీ నరసింహనగర్లో మాన్వీత్ నందన్ అనే రెండేండ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయపడ్డారు. ఇలా వరుస ఘటనలు చిన్నారుల �
జీహెచ్ఎంసీలోకి 27 పురపాలికల విలీన ప్రక్రియ లో ఒకవైపు గందరగోళం.. మరోవైపు అక్రమాల పర్వం కొనసాగుతున్నది. పురపాలికలను పక్కనే ఉన్న జోన్లకు బదిలీ చేయకుండా సుదూర ప్రాంతాల్లోని జోనల్ అధికారులకు స్వాధీన బాధ్యత
ఔటర్ రిండ్ రోడ్డు(ఓఆర్ఆర్)కు సమీపంలో ఉన్న మున్సిపాలిటీలను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసిందే.. పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను విలీ�
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీన ప్రక్రియ పూర్తి కావడంతో రికార్డుల స్వాధీనం చకచకా జరుగుతున్నది. డిప్యూటీ కమిషనర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి శుక్రవారం (నేటి)లోగా పూర్తి చేయాలని కమిషనర్ ఆర
జీహెచ్ఎంసీలో విలీనం చేసిన ప్రాంతాల ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను 24శాతానికి పెంచాలని టీజీఈజేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చ�
పరిపాలనా సౌలభ్యం.. నగర సమగ్రాభివృద్ధి అంటూ.. సర్కారు గొప్పలకు పోయి జనాలను తిప్పలకు గురి చేస్తున్నది.. ఔటర్ వరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)గా ప్రకటించిన సర్కారు.. 27 పట్టణ స్థానిక సంస్థలను జీ
ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసిన కాంగ్రెస్ సర్కారు.. అందుకు అనుగుణంగా తదుపరి చర్యలను వేగవంతం చేసింది. ఈ మేరక
జీహెచ్ఎంసీలో విలీనం కానున్న 27 పట్టణ స్థానిక సంస్థల్లో కొందరు అధికారులు ఇష్టారీతిలో ఎన్వోసీలు, ఇంటి అనుమతులు, పెండింగ్ బిల్లుల ఫైళ్లను చకచకా క్లియర్ చేస్తుండడంపై ‘పెండింగ్ ఫైళ్లకు రెక్కలు’ అనే శీర�
IDA Bollaram | ఢిల్లీ తరహా కాలుష్యం బాధ హైదరాబాద్కు ఉండొద్దని హిల్ట్ పాలసీ తెచ్చామనే ప్రభుత్వ వాదన డొల్లేనని ఒక్కో ఘటన నిరూపిస్తున్నది. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలిస్తామని ప్రభుత్వం చెప్తున్న మ
ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగిరం చేసింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఏరియా, ఔటర్ రింగ్ రోడ్�
గ్రేటర్లో ఓఆర్ఆర్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం అవ్వనున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు కార్పొరేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాల్లోనే తిష�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకాన్ని విజయవంతంగా నిర్వహించింది. రోడ్లపై ఎక్కడ ఏ చిన్న గుంత పడినా వెంటనే పూడ్చింది. ప్రయాణం సాఫీగా సాగడానికి తక్
ఔటర్ రింగు రోడ్డు (oRR) 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను పురపాలక శాఖ వేగవంతం చేసింది. త్వరలో శివారు ప్రాంతాలు అధికారికంగా జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. విలీనం అయిన వెంటనే ప్రస్తు�