జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా సమగ్రంగా సిద్ధం చేసేందుకు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్ జిల్లా ఎన్న�
జీహెచ్ఎంసీలో ఉద్యోగులు నెలవారీ వేతనాలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. జీతాలు 8వ తేదీ దాటినా కొన్ని సర్కిళ్లలో ఖాతాల్లోకి క్రెడిట్ కాలేదు. దీంతో సర్కిల్లో ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అనుమతి లేకుండా వేసిన అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయరాదో చెప్పాలంట�
రోడ్డు ప్రమాదంలో ఓ పారిశుధ్య కార్మికురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిమల్కాపూర్కు చెంది న రేణుక(42) 15 ఏండ్లుగా జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్�
Hyderabad | నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో రోడ్లపై పూలు, పూజా వ్యర్థాలు పెద్ద ఎత్తున పడ్డాయి. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేస్తూ జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు తమ కర్తవ్యాన్ని నిర్వర్
మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ ఖజానాపై మరింత ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సంస్థ రూ. 6530కోట్ల అప్పులకు రోజు వారీ మిత్తి రూ
ఆస్తిపన్ను సొమ్ము జీహెచ్ఎంసీ ఖజానాకు చేరకుండా తన సొంతానికి వాడుకున్న సిటిజన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) కంప్యూటర్ ఆపరేటర్ సుభాషిణిపై ఇటీవల వేటు వేసిన బల్దియా కమిషనర్ కర్ణన్.. మరో ఇద్దరు అధికారుల�
HMDA | అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా తయారయ్యింది హెచ్ఎండీఏ అధికారుల పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే హెచ్ఎండీఏలో అడుగు పెట్టిన ముఖ్య నేత అనుచరుల తీరుతో అధికారుల తలు పట్టుకు�
జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియ గురించి వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలంది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1996లో జారీ అయిన �
ఏదైనా ప్రాజెక్టు పనులు చేపట్టే ముందు భూ సేకరణపై విధి విధానాలు రూపొందించి కనీసం టెండర్ల దశలోనే 30 శాతానికి పైగా భూ సేకరణ చేసి ఉండాలి. అప్పుడే పనులను ప్రారంభించి నిర్ణీత సమయంలోపు ప్రాజెక్టును పూర్తి చేయాలి.
ప్రజాపాలన ప్రభుత్వంలో కుదేలైన నిర్మాణ రంగంపై మరో పిడుగు పడింది. ఇప్పటికే రియల్ భూమ్ పడిపోవడంతో ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేక ఢీలా పడిన బిల్డర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మూలికే నక్కపై తాడిపండు పడిందన్న
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్నగర్, హైటెక్సిటీ వద్ద నిర్మిస్తున్న శ్రీముఖ్ నమిత 360 లైఫ్ ప్రాజెక్ట్ పనులను తక్షణమే నిలిపివేయాలని హైకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది.