జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ పన్వర్హాల్లో గురువారం ట్రైనింగ్ అవగాహన కోసం ఉద్దేశించిన బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల అనుసంధాన �
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లో అత్యంత ప్రాచీనమైన అనంత పద్మనాభస్వామి దేవాలయ చెరువు ఉన్నది. ఆ కోనేరును అనంత పద్మనాభస్వామి కుంటగా పిలుస్తారు.
Hyderabad | విద్యా వ్యవస్థను, విద్యా విలువలను నాశనం చేస్తున్నదని అంటూ ఇప్పటికే శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఆరోపణలు రాగా.. ఆ సంస్థ అనుమతులు లేని భవనాల్లో కాలేజీలు నడుపుతున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
గ్రేటర్లో పారిశుధ్య పరిస్థితులను మరింత మెరుగుపర్చడానికి జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఏదైన ప్రాజెక్టుకు టెండర్ పిలిస్తే చాలు...ఆ పనులను దక్కించుకునేందుకు పదుల సంఖ్యలు ఏజెన్సీలు పోటీ పడేవి.. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా త�
హౌసింగ్ బోర్డు ఆధీనంలోని ఖాళీ ప్లాట్లు, భూముల వేలానికి మరోసారి రంగం సిద్ధమైంది. ఈ నెల 6 నుంచి 10 వరకు జీహెచ్ఎంసీతోపాటు శివారు ప్రాంతాల్లోని ప్లాట్లు, ఫ్లాట్ల విక్రయానికి హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ జార
KTR | నగరంలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీలో కుంభకోణం జరుగుతోంది అని నేను వెల్లడించి ఆరు నెలలు దాటింది.. ఇప్పుడది తీవ్ర రూపం దాల్చి వేలకోట్ల భారీ కుంభకోణం అయ్యింది అని బీఆర్ఎస్ వర్కిం
హైదరాబాద్లోని సరూర్నగర్లో (Saroor Nagar) దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. సరూర్ నగర్ చెరువులో దుర్గమ్మను నిమజ్జనం చేస్తుండగా భారీ క్రేన్ అమాంతం గాల్లోకి లేచి పల్టీ కొట్టింది. అయితే ఆది చె�
ట్యాంక్ బండ్పై ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పిడిపై కాంగ్రెస్ సర్కారు దాగుడు మూతలు ఆడుతున్నది. తెలంగాణ తల్లి పేరుతో ఫ్లైఓవర్కు చివరన రెండు వైపులా కొత్తగా భారీ సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తు�
జీహెచ్ఎంసీలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ సవాల్గా మారుతోంది. నగరం నలుమూలల నుంచి 3500 నుంచి 4వేల మెట్రిక్ టన్నుల నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఐతే వ్యర్థాలను జీడిమెట్ల, ఫతుల్లాగూడ, శంషాబ�
ఒక తాజా ఉదంతాన్నే చూస్తే, ఈ నెల 21వ తేదీన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో జరిగిన ఘటనలను గమనించండి. ఆ రోజు ఆదివారం. ఆ ప్రాంతానికి ఉదయం 7.30కి రెవెన్యూ, పోలీస్, జీహెచ�
రోడ్ల నిర్వహణను మున్సిపల్ అధికారులు గాలికి వదిలేశారు. మరమ్మతులు చేపట్టడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ దెబ్బతిన్న పట్టించుకునే వారే
హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్సాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. కానీ వరద విపత్తులో హైడ్రా పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మూసీ ఉగ్రరూపం దాల్చి