గ్రేటర్ హైదరాబాద్లో ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు రెచ్చిపోతున్నారు. ఎండలు ముదురుతుండటంతో ఏర్పడుతున్న నీటి కొరతను సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఇబ్బందులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ అక్రమాలకు పాల్ప�
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ పౌరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీస్ , జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించాయి. బషీర్ బాగ్లోని పాత పో�
గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నిర్మాణం అక్కడి స్థానికులకు జీవన్మరణ సమస్యగా మారింది. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమయ్యే రహదారుల కోసం జీహెచ్ఎంసీ అధికారులు సర్వేలు చేస్తూ ఇండ్లు కోల్పోవల్సి వస్తు
గ్రేటర్లో మిఠాయి తయారీ కేంద్రాలు, విక్రయశాలలపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు కొరడా ఝళిపించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీరాయుళ్లపై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించిం�
నగరంలో ప్రజా రవాణా కోసం కీలకమైన బస్ షెల్టర్లు ఇప్పుడు అధ్వానంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా ఎలుకలు, పందికొక్కులు సంచరిస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రోజుకు లక్షలాది మంది ప్రయాణికులు
Hyderabad | విశ్వనగరంగా వెలుగులీనుతున్న హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండేళ్లుగా కక్షగట్టింది. పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన నగరాన్ని ఇప్పుడు మూడు ముకలు చేసి అభివృ�
జనాభా గణన-2027లో ఏ ఒక్కరిని వదలకుండా, డూప్లికేషన్ లేకుండా చూడాలని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ చంద్రకళ సూచించారు. క్షేత్రస్థాయిలో జనాభా ఉన్నది ఉన్నట్టు రిప్లెక్ట్ కావాలన్నారు.
కాగితాలకే పరిమితమవుతున్న కేటాయింపులు.. గడిచిన రెండేండ్లుగా నిధుల కొరతతో కునారిల్లుతున్న జీహెచ్ఎంసీ.. వెరసి మూడుగా ఏర్పడిన నగర పాలక సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గడిచిన రెండేండ్ల క
పారదర్శకత అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అదే పారదర్శకతకు మూలమైన సమాచార హకు చట్టం(ఆర్టీఐ యాక్ట్) అమలులో విఫలమైందని ఎమ్మె ల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో నిర్వహణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు మరోసారి ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే క్లియర్ చే�