గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-జీహెచ్ఎంసీని మూడు భాగాలుగా విభజించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను administrative efficiency గా ప్రభుత్వం చెప్తున్నది. Better service delivery, manageable size, closer administration వంటి పదాలు వినడానికి ఆకర్షణీయంగా ఉ�
Hyderabad | పుట్పాత్ల ఆక్రమణల వల్ల ప్రమాదాలు ఎకువగా జరుగుతున్నాయ ని హైకోర్టు అభిప్రాయపడింది. ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని తప్పుపట్టింది. నిజం చెప్పాలం టే హైదరాబాద్లో అత్యధిక శాతం ప�
KTR | ఎన్ని కార్పొరేషన్లు చేసినా హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎగిరేది మాత్రం కచ్చితంగా గులాబీ జెండాయేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధీమా వ్యక్తంచేశారు.
మూడు ముక్కలైన మహా నగరంలో పారిశుధ్య నిర్వహణ ఒక ప్రైవేటు సంస్థ రాంకీ చేతుల్లో బందీగా మారింది. పరిపాలన సౌలభ్యం పేరుతో జీహెచ్ఎంసీని మూడు ముక్కలు (జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) చేసిన ప్రభుత్వం చెత్త �
Sabitha Indra Reddy : గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి (Sabitha Indra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. హేతుబద్ధత లేకుండా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రె�
హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి.. అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలపాలి.. తెలుగు రాష్ర్టాలకు గుండెకాయ వంటి నగరాన్ని దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలనే కల చెదిరిపోయిం�
కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో మహా నగర పాలనను పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సర్కారు బుధవారం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ము
జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా అనాలోచితమైనదని, ఇది హైదరాబాద్ నగరాన్ని విచ్చిన్నం చేసే కుట్ర అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మం�
ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తం గా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. పరిపాలన మొత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం చేత�
హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి.. అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలపాలి.. తెలుగు రాష్ర్టాలకు గుండెకాయ వంటి నగరాన్ని దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలనే కల చెదిరిపోయ�
GHMC | జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్�
IAS Tranfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 10 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాశ్ను సింగర�
మహా నగరం సరికొత్త చరిత్రకు వేదికైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలకమండలి ఐదేళ్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. పదేండ్ల తర్వాత మళ్లీ ప్రత్యేక అధికారి పాలనలోకి అడుగుపెట్
మహా నగర జనాభా దాదాపు 1.34 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో ప్రజలకు పౌర సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించే దిశగా కసరత్తు పూర్తి చేసింది. ప్రతిప�