Hyderabad | నాలా పూడికతీత పనులపై జీహెచ్ఎంసీ అలస్వతాన్ని ప్రదర్శిస్తున్నది.. మృగశిర కార్తె ప్రవేశించి తొలి వానలు పడుతున్నా.. నగరంలో నాలాల పూడికతీత (డీ-సిల్టింగ్ ) పనులు మాత్రం అస్సలు ముందుకు సాగడం లేదు.
వర్షాలు మొదలవుతుండడంతో కృష్ణానగర్లో ఆక్రమణలు తొలగించేదెప్పుడు.. పూడికతీసేదెప్పుడు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు లైట్గా తీసుకుంటున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
చక్రం తిప్పుతున్న ఫోర్మెన్ జీహెచ్ఎంసీలోని ఇతర విభాగాల్లో బదిలీలు కాస్త ఆలస్యమైనా తప్పకుండా జరుగుతున్నప్పటికీ, ట్రాన్స్పోర్టు విభాగంలో ఇప్పటి వరకు బదిలీలే లేకపోవడం గమనార్హం. కవాడిగూడలోని ఓ ఫోర్ �
ఓఆర్ఆర్ పరిధిలోని జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు, సీఎంసీలో 76, ఎంఎంసీలో 74 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్కు వర్షాకాల అత్యవసర బృందం (మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్) నియమించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ వాటిని
మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) విభజన నిర్ణయం సామాన్య ప్రజల పాలిట శాపంగా మారింది. జీహెచ్ ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఏదో ఒక రూపంలో పౌరులకు సరికొత్త పరిపాలనా సమస్యలు వెంటాడుతూనే ఉన్నారు
‘అబద్ధ్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజాపాలనను ఏనాడో గాలికొదిలేసి రాష్ట్రంలో పర్సంటేజీల పాలనను కొనసాగిస్తున్నది’ అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సభ్యత్వ �
కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ విలువైన భూమికి ఎసరు పెట్టాడు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి.. ఏకంగా సర్కార్కు చెందిన జాగాలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు..విషయాన్ని ఆలస్య�
జలమండలి పరిధిలోని ప్రజలందరికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత తాగునీటిని సరఫరా చేసింది. 20 కేఎల్ల నీటిని ఉచితంగా అందించడంతో ప్రజలపై బిల్లుల భారం పడకుండా చూసుకున్నారు. ఉచిత తాగునీటి పథకం ద్వారా పదేండ్ల బీఆ�
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలో భారీ ఎత్తున పలువురు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఈఈ)ల బదిలీలు జరిగాయి. డి. ఆశలత జీహెచ్ ఎంసీ ఈఈ నుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈఈగా బదిలీ అయ్య�
నగరంలో తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంటున్నది. నీటి సరఫరా నిర్వహణను అధికారులు ఇష్టారీతిన చేపడుతుండటంతో పలు కాలనీలు, బస్తీలకు నీళ్లందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా నీటి ఎద్దడి�
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో జరుగుతున్న నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియలో పలు జోన్ల ఇంజినీర్ల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వ ని
GHMC Tenders | జీహెచ్ఎంసీ పరిధిలో టెండర్ల ప్రక్రియ కాస్తా ‘పర్సంటెజీల’ పర్వంగా మారిపోయింది. ‘అడిగినంత ఇచ్చుకో.. టెండర్ పట్టుకో’ అనే చందంగా సాగుతున్నది. నిన్నటి వరకు కొందరు ఇంజినీర్ల వరకే పరిమితమైన ఈ తరహా వ్యవహ�
ఎన్నికల విధులంటే రాత్రింబవళ్లు కష్టపడి, అప్పులు తెచ్చి మరీ పనులు పూర్తి చేసిన మున్సిపల్ కాంట్రాక్టర్లను జీహెచ్ఎంసీ అధికారులు తీవ్రంగా వంచిస్తున్నారని తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాంట్రాక్టర్�
జీహెచ్ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీ సేవా వాట్సప్, చాట్బాట్ ద్వారా అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజలకు మరింత సౌకర్యం, పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించినట్లు ఎలక్ట్రాన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల వార్డుల రిజర్వేషన్ల పేరిట సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్ అవుతున్న ఒక నివేదిక పూర్తిగా నకిలీదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ�