జీహెచ్ఎంసీ పరిధిలో ఓటరు జాబితా సవరణ, బోగస్, డబుల్ ఓట్ల తొలగింపు ప్రక్రియలోనూ అధికారులు అదే అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అనామలిస్, నాన్ మ్యాపింగ్, రిపీటెడ్ ఓటర్లకు బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని నాలాల పూడికతీత పనులు కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల పాలిట కామధేనువుగా మారాయి. వర్షాకాలంలో వరద ముంపుతో జనం ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం
KTR | సచివాలయం ఎదురుగా రోడ్డుపై భారీ గుంతకు సంబంధించిన వీడియోపై కేటీఆర్ స్పందించారు. ‘లంకె బిందెల కోసం తవ్వుతున్నారేమో’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో జీహెచ్ఎంసీ పెట్టింది పేరుగా నిలుస్తోంది..ఇప్పటికే ఒకే పనికి రెండేసి సార్లు కాంట్రాక్టర్లకు డబుల్ పేమెంట్లు ఇచ్చి.. దాదాపు రూ.100కోట్ల మేర ప్రజాధనం పక్కదారి పట్టిన కొన్ని న�
జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం నిర్లక్ష్యం ఒకవైపు, జలమండలి సిబ్బంది నిర్లక్ష్యం రెండోవైపు. వీటికి తోడు ఎంటమాలజీ విభాగం నిర్వాకం తోడవడంతో నగరంపై డెంగీ పంజా విసిరింది. పదిరోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో
అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా లంచాలు మాత్రం ఆగడంలేదు. ఓ వ్యక్తి నూతన భవన నిర్మాణం కోసం పర్మిషన్ కావాలని జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ సంతోష్నగర్ సర్కిల్-25 టౌన్ ప�
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ, జీహెచ్ఎంసీ కమిషనర్ల మధ్య కొరవడిన సమన్వయం, ఇంజినీర్ల బ
కుక్కల సంరక్షణకు అనువైన వసతిని ఏర్పాటు చేసుకుని, ఆ వివరాలను తనిఖీ కోసం జీహెచ్ఎంసీకి సమర్పించాలని పారిశ్రామికవేత్త కామేశ్వరి పిడపర్తిని హైకోర్టు ఆదేశించింది.
క్యూర్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ విధానంలో భారీ మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు. అక్రమారులకు కాసుల వర్షం కురిపిస్తూ, ఏళ్ల తరబడి వివాదాలకు కేంద్ర బిందువుగ�
పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో ఇంజినీర్ల సీనియార్టీ వివాదం పరాకాష్ఠకు చేరింది. అధికారుల మధ్య వర్గపోరు, కుర్చీల కొట్లాటతో శాఖల్లో పరిపాలన పూర్తిగా పట్టాలు తప్పింది. తప్పుడు నివేదికల
కాంట్రాక్టర్ల అత్యాశ, అవినీతికి అలవాటు పడిన అధికారుల ధనదాహం వెరసి జీహెచ్ఎంసీ ఖజానాకు భారీ స్థాయిలో గండిపడింది. నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ, నకిలీ బిల్లులతో ఒకే పనికి రెండుసార్లు బిల్లులు డ్రా చేసుకున్న �
రాంకీ సంస్థ తీరును వ్యతిరేకిస్తూ ‘రాంకీ వద్దు.. సీఎంసీ ముద్దు’ అంటూ ఇంటింటి చెత్త సేకరణ కార్మికులు మియాపూర్ సరిల్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీప్తిశ్రీ నగర్ డం
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రభుత్వం వేలాదిగా నిర్మాణాలు, ఇండ్ల స్థలాలను నిషేధిత జాబితాలోకి చేర్చినట్లుగా బయటపడుతున్నది. తమ ఇండ్లు, స్థలాలు తమ పేరిటనే ఉన్నాయా? తమకు తెలియకుండానే నిషేధిత జాబితాలో చ�