గత ప్రభుత్వ హయాంలో రిటైర్డ్ అధికారులను కీలక పోస్టుల్లో కొనసాగిస్తూ విచ్చలవి డిగా అక్రమాలకు పాల్పడ్డారంటూ ధ్వజమెత్తిన ప్రస్తుత ప్రభుత్వ పెద్దల మాటలకు, క్షేత్రస్థాయిలో మున్సిపల్ శాఖలో జరుగుతున్న పరి
గోలొండ సరిల్ పరిధిలో టెండర్ల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. కలిగిన కాంట్రాక్టర్లను కాదని, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను తిరస్కరిస్తూ..ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లాల్ సింగ్ ఏకపక్షంగా వ్యవహరి�
అధికారుల నిర్లక్ష్యం.. ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షణ లోపం వెరసి ట్రైకార్పొరేషన్ల పరిధిలోని పలు కాలనీల ప్రజలకు శాపంగా మారింది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. లక్ష్యం నీరుగారిపోతున్నది.
అధికారుల నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలు సామాన్య ప్రజలను ఏ విధంగా ఇకట్లకు గురిచేస్తాయో చెప్పడానికి ట్రై కార్పొరేషన్లో నూతనంగా ఏర్పడిన సరిళ్ల విభజనే నిదర్శనం. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా, కేవలం కాగి
నగరంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన బంజారాహిల్స్లోని కేబీఆర్ నేషనల్ పార్కు వద్ద రోడ్డు పక్కన ఫుట్పాత్ నిర్వహణపై జీహెచ్ఎంసీ తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తుండటంతో వాకర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా�
జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న హెల్త్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బంద�
పదహారు లక్షల మంది ప్రజల ప్రాణాలతో రాంకీ చెలగాటమాడుతూ పర్యావరణ విధ్వంసం సృష్టించడం దుర్మార్గమని, వెంటనే చెత్తను తీసుకురావడం ఆపేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని డంపింగ్యార్డు ఎత�
వార్డు నం14లోని జ్ఞాన్బాగ్ కాలనీలో ఉన్న జీహెచ్ఎంసీ ఆట స్థలం 2-3 రూములతో కూడిన కమ్యూనిటీ హాల్తో విశాలమైన మైదానంతో ఉండేది. ఇక్కడ స్తానికంగా ఉండే గోడెకి కబర్, పాన్ మండి గోషామహల్ ప్రాంతంలోని వివిధ బస్తీ�
క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన పేరిట జరుగుతున్న వేల కోట్ల రూపాయల పనుల్లో నాణ్యత నియంత్రణ వ్యవస్థ పూర్తిగా పకదారి పట్టింది.
గ్రేటర్ హైదరాబాద్లో జలమండలి వినియోగదారులు సమస్యలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే తాగునీటి సమస్యలు, లోప్రెషర్, కలుషిత నీటి సరఫరా, పొంగుతున్న మ్యాన్హోళ్లతో ఇబ్బందులు పడుతున్న సిటిజన్లకు.. కొత్తగా తాగునీ
రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధి వెలుపల ఎన్యుమరేషన్ ఫారాలను కేవలం తెలుగులో మాత్రమే ఎందుకు పంపిణీ చేస్తున్నా�
జవహర్నగర్ డంపింగ్ యార్డు పరిసర గ్రామాల ప్రజల గుండెలపై ప్రభుత్వ నిర్ణయం మరో కుంపటి రగిల్చినైట్లెంది. ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటు 15 స్థానిక సంస్థల నుంచి జవహర్నగర్కు 10వేల మెట్రిక్ టన్నుల చెత్తను తర�
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడిన ఘరాన ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను గురువారం మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ విలేకరుల సమావ�