జవహర్నగర్లో డంపింగ్ యార్డు ఎత్తివేయాలనే డిమాండ్తో డంపింగ్యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ కో కన్వీనర్ మేక లలితాయాద్ ఆధ్వర్యంలో జవహర్నగర్ రాజీవ్గాంధీనగర్లో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ముఖ�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన ‘కోర్ అర్బన్ రీజియన్' (క్యూర్ 2026) ముసాయిదా బిల్లుపై చర్చనీయాంశంగా మా రింది. ఏడు దశాబ్దాల పాత జీహెచ్ ఎంసీ చట్టం స్థానంలో ప్రతిపాదించిన ఈ బిల్లులోని �
మహానగరంలో దశాబ్దాల క్రితం నిర్మించిన పాత ైప్లెఓవర్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు(ఆర్యూబీ)లకు త్వరలోనే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నారు.
సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ) : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషన
ఏడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ చట్టం-1955 స్థానంలో ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్ బిల్లు -2026 క్యూర్ బిల్లును తీసుకువస్తున్నది. ఈ మేరకు ముసాయిదా బిల్లును ఆదివారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి �
ట్రై కార్పొరేషన్లో కీలకమైన ఇంజినీరింగ్ విభాగంలో నాథుడు లేని చందంగా మారింది. ఇంజనే లేకపోతే బండి ఎలా ఆగిపోతుందో..ప్రస్తుతం ఈ శాఖ పరిస్థితి అలాగే తయారైనది.
దక్షిణ డిస్కంలో జూన్నెలలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతంతో పోలిస్తే సుమారుగా 15శాతానికిపైగా వినియోగంతో పాటు డిమాండ్ పెరిగింది. ఇందుకు కారణం ఎల్నినో ప్రభావమేనని విద్యుత్ అధికారు
గత ప్రభుత్వ హయాంలో రిటైర్డ్ అధికారులను కీలక పోస్టుల్లో కొనసాగిస్తూ విచ్చలవి డిగా అక్రమాలకు పాల్పడ్డారంటూ ధ్వజమెత్తిన ప్రస్తుత ప్రభుత్వ పెద్దల మాటలకు, క్షేత్రస్థాయిలో మున్సిపల్ శాఖలో జరుగుతున్న పరి
గోలొండ సరిల్ పరిధిలో టెండర్ల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. కలిగిన కాంట్రాక్టర్లను కాదని, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను తిరస్కరిస్తూ..ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లాల్ సింగ్ ఏకపక్షంగా వ్యవహరి�
అధికారుల నిర్లక్ష్యం.. ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షణ లోపం వెరసి ట్రైకార్పొరేషన్ల పరిధిలోని పలు కాలనీల ప్రజలకు శాపంగా మారింది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. లక్ష్యం నీరుగారిపోతున్నది.
అధికారుల నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలు సామాన్య ప్రజలను ఏ విధంగా ఇకట్లకు గురిచేస్తాయో చెప్పడానికి ట్రై కార్పొరేషన్లో నూతనంగా ఏర్పడిన సరిళ్ల విభజనే నిదర్శనం. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా, కేవలం కాగి
నగరంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన బంజారాహిల్స్లోని కేబీఆర్ నేషనల్ పార్కు వద్ద రోడ్డు పక్కన ఫుట్పాత్ నిర్వహణపై జీహెచ్ఎంసీ తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తుండటంతో వాకర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా�
జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న హెల్త్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బంద�
పదహారు లక్షల మంది ప్రజల ప్రాణాలతో రాంకీ చెలగాటమాడుతూ పర్యావరణ విధ్వంసం సృష్టించడం దుర్మార్గమని, వెంటనే చెత్తను తీసుకురావడం ఆపేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని డంపింగ్యార్డు ఎత�