జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా అనాలోచితమైనదని, ఇది హైదరాబాద్ నగరాన్ని విచ్చిన్నం చేసే కుట్ర అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మం�
ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తం గా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. పరిపాలన మొత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం చేత�
హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి.. అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలపాలి.. తెలుగు రాష్ర్టాలకు గుండెకాయ వంటి నగరాన్ని దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలనే కల చెదిరిపోయ�
GHMC | జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్�
IAS Tranfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 10 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాశ్ను సింగర�
మహా నగరం సరికొత్త చరిత్రకు వేదికైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలకమండలి ఐదేళ్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. పదేండ్ల తర్వాత మళ్లీ ప్రత్యేక అధికారి పాలనలోకి అడుగుపెట్
మహా నగర జనాభా దాదాపు 1.34 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో ప్రజలకు పౌర సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించే దిశగా కసరత్తు పూర్తి చేసింది. ప్రతిప�
పోలీస్ కమిషనరేట్ల పునర్విభజన పూర్తయినా, ఆయా కమిషనరేట్ల సరిహద్దుల్లో చిన్న చిన్న మా ర్పులు ఉండే అవకాశాలున్నాయని పోలీస్శాఖలో చర్చ నడుస్తున్నది. ప్రధానంగా హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల మధ్య బేగంప�
తెలంగాణ స్వచ్ఛ టిప్పర్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్ను నేతలు సోమవారం కలిశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కలమడుగు రాజేందర్ ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను �
GHMC vs HMDA | సర్కారు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించి శాఖల మధ్య వివాదాలకు తెరలేపుతున్నది. శివారులో ఉన్న మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపిన సర్కారు.. ఆ తర్వాత అవుటర్ వరకు పరిధిని విస్తరించింది
GHMC | సామాన్యులపై భారం మోపే మరిన్ని నిర్ణయాలతో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సిద్ధమైంది. ప్రజా సౌకర్యాల కంటే ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే అంశాలకే కమిటీ సభ్యులు ఆసక్తి చూపిస్తున్నారు. క్రీడా మైదానాల �
గ్రేటర్లో ప్రతి పది వేల మంది జనాభాకు ఒక ఆదర్శ మార్కెట్ ఉండాలన్న లక్ష్యానికి కాంగ్రెస్ సర్కారు గండి కొట్టింది. అందుబాటులోకి వచ్చిన మోడల్ మార్కెట్లను ఇతర అవసరాల పేరిట ప్రైవేట్పరం చేస్తున్నారు. ఇప్ప�
గ్రేటర్ను అభివృద్ధి పథకంలో నడిపించాల్సిన జీహెచ్ఎంసీలో ఇప్పుడు యజమాని లేని ఇల్లు అన్న చందంగా తయారైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ సెలవుపై వెళ్లడమే ఆలస్యం.. కింది స్థాయి అధికారుల నుంచి విభాగా�