ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలో భారీ ఎత్తున పలువురు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఈఈ)ల బదిలీలు జరిగాయి. డి. ఆశలత జీహెచ్ ఎంసీ ఈఈ నుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈఈగా బదిలీ అయ్య�
నగరంలో తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంటున్నది. నీటి సరఫరా నిర్వహణను అధికారులు ఇష్టారీతిన చేపడుతుండటంతో పలు కాలనీలు, బస్తీలకు నీళ్లందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా నీటి ఎద్దడి�
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో జరుగుతున్న నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియలో పలు జోన్ల ఇంజినీర్ల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వ ని
GHMC Tenders | జీహెచ్ఎంసీ పరిధిలో టెండర్ల ప్రక్రియ కాస్తా ‘పర్సంటెజీల’ పర్వంగా మారిపోయింది. ‘అడిగినంత ఇచ్చుకో.. టెండర్ పట్టుకో’ అనే చందంగా సాగుతున్నది. నిన్నటి వరకు కొందరు ఇంజినీర్ల వరకే పరిమితమైన ఈ తరహా వ్యవహ�
ఎన్నికల విధులంటే రాత్రింబవళ్లు కష్టపడి, అప్పులు తెచ్చి మరీ పనులు పూర్తి చేసిన మున్సిపల్ కాంట్రాక్టర్లను జీహెచ్ఎంసీ అధికారులు తీవ్రంగా వంచిస్తున్నారని తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాంట్రాక్టర్�
జీహెచ్ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీ సేవా వాట్సప్, చాట్బాట్ ద్వారా అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజలకు మరింత సౌకర్యం, పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించినట్లు ఎలక్ట్రాన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల వార్డుల రిజర్వేషన్ల పేరిట సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్ అవుతున్న ఒక నివేదిక పూర్తిగా నకిలీదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ�
Hyderabad Hitech City | హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనే ఉన్న కాలనీలు, బస్తీలు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పోక్సో కేసు బాధితురాలు మైనరేనని పోలీసులు నిర్ధారించినట్టు సమాచారం. బాలికకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రంపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపారు.
ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో విలీనమైన 27 పురపాలికలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో కమిషనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన కొత్త జో
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీకి భరోసా కల్పించాల్సిన సర్కారు సంస్థ ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. జీహెచ్ఎంసీని సైబరాబాద్ (సీఎంసీ), మల్కాజిగిరి (ఎంఎంసీ)గా విభజించిన సర్కారు..ఆస్తుల విభజన, అప్
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) పరిధిలో ఎట్టకేలకు ‘ ఈ -ఆఫీస్'కు గ్రహణం వీడింది. గత వారం రోజులుగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఈ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల అటు పాలనా యంత్ర�
గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన సర్ మొబైల్ యాప్ నిర్వహణపై బీఎల్ఓలుగా నియమితులైన అంగన్వాడీ టీచర్లు, జీహెచ్ఎంసీ స్వ�