హైదరాబాద్లో వరద నీటితో ఎదురయ్యే సకల సమస్యలకు హైడ్రా ఏకైక పరిష్కారమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఉత్తవేనని తేలిపోయాయి. కాంగ్రెస్ సర్కారు కొండనాలుకకు మందు వేస్తామంటూ ఉన్న నాలుకకే మ�
గ్రేటర్లో వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించాం.. ప్రాధాన్యతగా రూ.100కోట్లతో 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ (భూ గర్భ సంపులు) నిర్మాణం చేపడుతున్నాం.. ఇకపై రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం �
విపత్తు నిర్వహణలో ప్రభుత్వ శాఖల సమన్వయ అవసరం. వాతావరణంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అంచనా వేసి అటు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ముందస్తు చర్యలతో పాటు సహాయక చర్యలను వేగిరం చేసేలా అధికార యంత్రాంగం స�
2020లో అయితే ఏకంగా 32 సెం.మీల వర్షపాతం నమోదైంది. అంత పెద్ద వర్షపాతంలోనూ నగరంలో ట్రాఫిక్ను నిర్వహించగలిగిన అధికార యంత్రాంగం ఇప్పుడెందుకు విఫలమవుతున్నదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
Rain Alert | శుక్రవారం సాయంత్రం కూడా నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్నటి అంత వర్షం కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఆకాశానికి చిల్లులు పడినట్లుగా హైదరాబాద్లో (Hyderabad) వర్షం దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వానతో రోడ్లపై ఎక్కడచూసినా నీరు నిలిచిపోయింది. నగరంలో అత్యధికంగా కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్ష�
Control Rooms, భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉన్నతాధికారులు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. నగరవాసులు అత్యవసర పరిస్థితులపై ఈ క్రింది నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
పర్యావరణ పరిరక్షణ, మానవాళి మనుగడ కోసం గణేశ్ మట్టి విగ్రహాల పంపిణీపై జీహెచ్ఎంసీ, పీసీబీ, హెచ్ఎంసీ దృష్టి సారించాయి. ఈ నెల 27న వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 4
Hyderabad | బంజారాహిల్స్లోని రోడ్డు నంబర్ 1/12లో రోడ్డు కుంగిపోయింది. రోడ్డు ఆకస్మాత్తుగా కుంగడంతో.. అటువైపుగా వెపుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ అందులో కూరుకుపోయింది.
GHMC | ‘నన్ను విధులు నిర్వహించకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఆదాయానికి గండికొడుతున్నారు. అవినీతికి అడ్డుపడితే నీ పని కాదని సహోద్యోగులే బెదిరింపులకు దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచ
GHMC | భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త తొలగింపు వంటి సమస్యలపై పౌరులు తక్షణమే ఫిర్యాదు చేయగలిగే విధంగా వాట్సాప్ నంబరును ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ వెల్లడించారు.
జీహెచ్ఎంసీపై ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కన్నేశారు. సంస్థకు సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్వోబీ)లను గద్దల్లా తన్నుకుపోయేందుకు సిద్ధ్దమయ్యారు. ప్రకటనల రూపంలో కోట్ల ఆదాయాన్ని అందించే బంగారు బాత�
జీహెచ్ఎంసీపై ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కన్నేశారు. సంస్థకు సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్వోబీ)లను గద్దల్లా తన్నుకుపోయేందుకు సిద్ధ్దమయ్యారు. ప్రకటనల రూపంలో రూ. కోట్ల ఆదాయాన్ని అందించే బంగారు బ