గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వార్డుల పునర్విభజనకు జారీ అయిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాల్ చేసిన కేసులో సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ పాక�
ఏదైనా ఒక నగర జనాభా అసమతుల్యంగా పెరిగినప్పుడు, జనాభాకు తగిన ప్రాతినిధ్యం లేనప్పుడు, అభివృద్ధిలో అసమానతలు ఉన్నప్పుడు డీలిమిటేషన్ ద్వారా వార్డులను విభజిస్తారు. తద్వారా అన్ని వార్డుల్లో దాదాపు సమాన జనాభా
సరిహద్దుల ప్రతిపాదిక లేదు.. హద్దులూ తెలియదు.. ఏ కాలనీ ఎక్కడ ఉందో స్పష్టత లేదు.. అడ్డగోలుగా ప్రాంతాలను విడదీసి ముక్కలు చేశారు.. ప్రజలకు అర్థం కాని రీతిలో డివిజన్ల హద్దులు చేపట్టారు. సలహాలు..సూచనలకు అవకాశమే ఇవ�
అవి ఆకుపచ్చని పంటలతో కళకళలాడే గ్రామాలు.. పైగా జంట జలాశయాల కోసం ఏర్పాటైన జీవో 111 పరిధిలోనివి... అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా.. చట్టబద్ధత కలిగిన అనుమతులు లభించవు. ఏ బ్యాంకు రూపాయి రుణం మంజూరు చేయదు. కుటుంబ
జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించిన హైకోర్టు.. వార్డులు, జనాభా వివరాలు, వార్డుల వారీగా మ్యాప్ ను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్�
వార్షిక బడ్జెట్పై బల్దియా మల్లగుల్లాలు పడుతున్నది. రాబోయే ఏడాది (2026-27)కు సంబంధించిన బడ్జెట్పై అధికారుల కసరత్తు కొలికి వచ్చిన సమయానికి గ్రేటర్ బయట, ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న 27 పట్టణ స్థానిక సంస్థలను �
GHMC | జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ మ్యాప్, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. 24 గంటల్లోగా ఆ వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
GHMC | జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపునకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
జీహెచ్ఎంసీ వార్డుల విభజన వార్డుల విభజన ప్రక్రిను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పాటు జీహెచ్ఎంసీ అధికారులు సమగ్రంగా కసరత్తు చేసి రూపొందించామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం కౌన్సిల్
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీల సభ్యులంతా ముక్తకంఠంతో ఖండించారు. 300 వార్డుల విభజన పూర్తిగా అసంబద్ధం..అశాస్త్రీయంగా జరిగిందంటూ.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదిక
జీహెచ్ఎంసీ వార్డుల విభజన వార్డుల విభజన ప్రక్రిను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పాటు జీహెచ్ఎంసీ అధికారులు సమగ్రంగా కసరత్తు చేసి రూపొందించామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం కౌన్సిల్
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీల సభ్యులంతా ముక్తకంఠంతో ఖండించారు. 300 వార్డుల విభజన పూర్తిగా అసంబద్ధం..అశాస్త్రీయంగా జరిగిందంటూ.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదిక
విలీన మున్సిపాలిటీలు, నూతన వార్డుల విభజనపై అభ్యంతరాల స్వీకరణకు చివరి రోజైన సోమవారం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ప్రజాప్రతినిధులతో కిక్కిరిసిపోయింది.