విశ్వనగరంగా ఎదగాల్సిన హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ సర్కారు పగబట్టినట్లు వ్యవహరిస్తున్నది. గడిచిన పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన నగరాన్ని, ఇప్పుడు పాలనా సంస్కరణల పేరుతో మూడు ము�
విమర్శించారు. సోమవారం జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ వరర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ట్యాంక్బండ్ వద్ద ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్�
ట్రై కార్పొరేషన్ పరిధిలో నిర్మాణ రంగ అనుమతులు పొందాలంటే కత్తి మీద సాములా మారింది. నిర్మాణదారులకు సకాలంలో పర్మిషన్లు జారీ చేయాల్సిన జోనల్ కార్యాలయాలు ఇప్పుడు పెండింగ్ ఫైళ్లకు అడ్డాగా మారాయి. ఒకో జోన�
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో దోమల నివారణ చర్యలు ప్రహసనంగా మారాయి. ఫాగింగ్ పేరుతో ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనం డీజిల్ రూపంలో గాల్లో కలిసిపోతున్నా..దోమల జోరు మాత్రం తగ్గడం లేదు. �
క్యూర్ పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ‘చట్టం’ అందరికీ సమానం అన్న సూత్రానికి విరుద్ధంగా సాగుతోంది.. సామాన్యుడు రోడ్డు పక్కన చిన్న డబ్బా పెట్టుకుంటే బుల్డోజర్లు దింపే అధికారులు, అదే ఫుట్�
ఆస్తి పన్నుల మదింపుపై కసరత్తు చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని విలీన మున్సిపాలిటీలతో పాటు కొత్త సర్కిళ్లలో అసెస్మెంట్ సర్వే ఈ నెలాఖరు వరకు పూర్తి కానుంది. దీంతో ప్రజలపై ఆస్తి పన్నుల భార�
ప్రజాభిప్రాయం మేరకే అమీన్పూర్ పరిధిలో ఎస్టీపీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. దీనిపై గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయ�
Mosquito Net | కొన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తూ నగరవాసులకు కంటి మీద కనుకు లేకుండా పోతుంది. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దోమ తెరను కప్పుకుని మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో పరిస్థ�
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేస్తే పట్టించుకోని అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పారదర్శకత పాతాళానికి చేరిందా? ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశాలు ‘రహస్య కుట్ర’లకు వేదికవుతున్నాయా? అంటే అవుననే స�
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల బతుకులు చిధ్రమవుతున్నాయి. ప్రజా పాలన అంటూ ప్రగల్భాలు పలికే రేవంత్రెడ్డి ప్రభుత్వం.. పార్లమెంట్ చేసిన వీధి వ్యాపారుల (జీవన ఉపాధి రక్షణ,
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్కుమార్ అధ్వర్యంలో అధికారుల బృందం ఈ