GHMC | జీహెచ్ఎంసీలో డివిజన్ల పెంపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్లోని రాంనగర్కు చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. దీన్ని అత్యవసరంగా విచారించాలని న్యాయ
GHMC | జీహెచ్ఎంసీ వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. వార్డుల విభజనను పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రభుత్వ సేవలను పొందేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్సర్టిఫికెట్ల జారీ పూర్తిగా బేజార్గా మారుతుంది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు కొర్రీలు పెడుత�
జీహెచ్ఎంసీలో పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు పోటెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల నుంచి విపక్షాలు, కాలనీ సంఘాలు, స్థానికులు ఇలా అన్ని వర్గాలు తీవ్రంగా సర్కారును తీరును ఎండగడుతున్నాయి. వార్డులోని ఓటర
Talasani | రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ ను తలపించేలా ఉందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
శివారు ప్రాంతాలను బల్దియాలో విలీనం చేసిన సర్కారు చేతులు దులుపుకొంది. విలీనం తర్వాత ఎదురయ్యే ఇబ్బందులపై దృష్టి పెట్టకుండా జీవోలు జారీ చేసింది. తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండన్నట్లు వ్యవహరిస్తున్నది. ప్ర�
జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి ఇకపై కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయానికి చెందిన సీఆర్ఎస్ ( సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) పోర్టల్ను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
అవుటర్ రింగు రోడ్డు వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (కోర్ ఏరియా)గా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ భారీ అవకతవకలకు ఆస్కారం ఇచ్చింది. గతంలోనూ కేవలం ఖజానాకు ఆదాయం సమకూ�
ఆర్టీఐ కింద దాఖలు చేసిన అప్పీలుపై నిర్ణ యం తీసుకోవాలని తాము గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, గత కమిషనర్ ఇలంబర్తిలకు హైక�
గ్రేటర్లో వ్యాపారులపై జరిమానాల మోత మోగించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. 2026 సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్లను 20లోపు రెన్యువల్ చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించింది.
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం వికేంద్రీకరణలో సర్కారు అడుగులపై అనేక ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గందరగోళం నడుమ విలీన ప్రక్రియను పూర్తి చేసి జోన్లకు కేటాయించడంపై శివారు ము�
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వికేంద్రీకరణలో సర్కారు అడుగులు అనేక ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గందరగోళం నడుమ విలీన ప్రక్రియను పూర్తి చేసి జోన్లకు కేటాయించడంపై శివారు మున
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వికేంద్రీకరణ ఏకపక్షంగా కొనసాగుతున్నది. ప్రజలు, పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండా, నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా 27 పురపాలికలను కలిపిన సర్కారు విక�
GHMC : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కీలక ప్రకటన చేసింది. వార్డుల సంఖ్యను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న వార్డుల సంఖ్య 150 కాగా వీటిని రెండింతలు చేస్తున్నట్టు సోమవారం జీహెచ్ఎంస�