జీహెచ్ఎంసీ తరహాలో హెచ్ఎండీఏ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఇప్పుడున్న జోన్ల సంఖ్యను పెరిగిన పరిధికి పెంచారు. దీనికి అనుగుణంగానే 12 జోన్లకు విస్తరించిన ఉన్నతాధికారులకు దానికి అనుగుణంగానే అధికా
హైదరాబాద్..విశ్వనగరం. ఇది అక్షరాలా నిజం. భోగభాగ్యాలు కలిగించే భాగ్యనగరం. ఈ మాటకు తిరుగులేదు. మరి పరిపాలనా పరంగా? ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నదా? ప్రజాస్వామ్యం వర్థ్ధిల్లుతున్నదా? ఇందుకు జవాబు చెప్పడం �
Hyderabad | హైదరాబాద్లో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. దోమల నివారణకు ఫాగింగ్ చేసే వ్యవహారంలో భారీగా అవినీతి జరిగినట్లుగా తెలుస్తోంది. ఫాగింగ్ చేసే సిబ్బంది మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో ఈ విషయం బయటపడింది.
ఎస్ఆర్డీపీ, హెచ్ సిటీ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో మంగళవారం కమిషనర్ ఆర
Hyderabad | గ్రేటర్లో పన్నుల వసూళ్లకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ట్రై కార్పొరేషన్లను గట్టెకించేందుకు సామాన్య మధ్య తరగతి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మొండి �
జీహెచ్ఎంసీని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించడం చట్ట వ్యతిరేకమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనాభా గణాంకాల కమిషనర్ జారీ చేసిన సర్యులర్కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం విభజన చేసిందని పేర్క
ఔటర్ రింగ్రోడ్డు పరిధిలో ఉన్న సిటీని మూడుగా విభజించడంపై చట్ట విరుద్ధంగా జరిగిందని, జనగణన సమయంలో పునర్వేవస్థీకరణకు అవకాశం లేకున్నా ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిందంటూ నగరాని�
జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసిన ప్రభుత్వం ..పూర్తిగా కార్పొరేషన్లను ప్రైవేటీకరణ బాట పట్టిస్తున్నది..ఇప్పటికే మోడల్ మార్కెట్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లను ప్రైవేట్ పరం చేసిన సర్కారు..తాజాగా ప్రాజెక
ఒక రాత్రిలో సీన్ మారింది. నిన్నటి దాకా గ్రేటర్ పౌరులమని మురిసిపోయిన వేలాది మందికి ఇప్పుడు కొత్త కష్టాలు తప్పవనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం పంపిన మూడు జీవోల తూటా.. శివారు ప్రాంతాల ప్రజల ఆశలపై నీళ్లు చల
బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ఆధ్వర్యంలో 40 చదరపు కిలోమీటర్ల వైశ్యాల్యం కలిగిన కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే దిశగా చేపట్టిన లక్ష సంతకాల సేకర
కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద జలమండలిని విస్తరించింది. మౌలిక వసతులు, కావలసినంత సిబ్బందిని సమకూర్చుకుండానే విస్తరిస్తున్నట్లు రాత్రికి రాత్రే జీవో విడుదల చేసింది.
చార్ సౌ సాల్ షహర్ నేడు ఓ విశాలమైన నగరంగా విరాజిల్లుతున్నది. శాంతి భద్రతలతో, అద్వితీయమైన ఆర్థికవృద్ధితో అవకాశాల అడ్డాగా నగరం పెట్టుబడులను ఆకర్శిస్తున్నది. ప్రపంచంలోని మహానగరాలకు ఏమాత్రం తీసిపోకుండా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-జీహెచ్ఎంసీని మూడు భాగాలుగా విభజించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను administrative efficiency గా ప్రభుత్వం చెప్తున్నది. Better service delivery, manageable size, closer administration వంటి పదాలు వినడానికి ఆకర్షణీయంగా ఉ�
Hyderabad | పుట్పాత్ల ఆక్రమణల వల్ల ప్రమాదాలు ఎకువగా జరుగుతున్నాయ ని హైకోర్టు అభిప్రాయపడింది. ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని తప్పుపట్టింది. నిజం చెప్పాలం టే హైదరాబాద్లో అత్యధిక శాతం ప�