Actor | టాలీవుడ్లో రెండున్నర దశాబ్దాలుగా గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు పీలా గంగాధర్ ప్రస్తుతం జీవిత పోరాటంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో జ�
జీహెచ్ఎంసీకి చెందిన క్రీడా మైదానాల్లో కొంతమంది ప్రైవేటు కోచ్లు పాగావేసి లక్షలాది రూపాయలు అడ్డదారిలో సంపాదిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉండాల్సిన గ్రౌండ్స్ను అనధికారికంగా ప్రైవేటు కోచింగ్ కే�
జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఇదో రికార్డు. తొలిసారిగా ఒక సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సహా ఒకేసారి పది మంది అధికారులపై సస్పెన్షన్ వేటు.. ఇదేదో పొరపాటుగా జరిగిన వ్యవహారం కాదు.. ఒకరిద్దరు అధికారులు మిలాఖతై చేసిన త�
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి పదిమందిపై సస్పెన్షన్ వేటు పడింది. తమకు అధికార పార్టీ నేతలే అండగా ఉన్నారు.. ఇక ఎవరేం చేస్తారు.. అన్న ధైర్యంతో రెచ్చిపోయిన కొందరు సి�
‘పార్కుల పరిరక్షణ కోసం కఠినంగా వ్యవహరిస్తాం..’ అంటూ నిత్యం ప్రకటనలు జారీ చేసే.. హైడ్రా..బల్దియా అధికారులు.. ఆచరణలో మాత్రం మౌనం వహిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా.. చూసీ చూడనట్లు వ్యవహరిస�
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన దరిమిలా ట్రై కార్పొరేషన్ల(జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి)లో పూర్తి స్థాయిలో నేటి నుంచి స్వయం పాలన మొదలు కానున్నది. ఇప్పటివరకు మూడు జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ మూడు చోట్�
బడంగ్పేట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి తిమింగలాల పుట్ట పగులుతోంది. జీహెచ్ఎంసీలోకి విలీనానికి ముందుగా అవినీతి తిమింగలాలు అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోయాయి. ఇంజినీరింగ్ నుంచి శానిటేషన్ వరకు ప్రతి
ట్రై కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రణాళికా విభాగం (టౌన్ ప్లానింగ్) తీరు ‘ అడిగివాడు లేకపోతే... చెప్పేవాడు మా చుట్టమే’ అన్నట్లు తయారైంది. చాలా ప్రాంతాల్లో రెసిడెన్షియల్(నివాస) అవసరాలకు జీ+2 అంతస్తులకు అను�
ట్రై కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. రేపటితో ఓటీఎస్ గడువుతో పాటు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దరిమిలా రెండు రోజుల పాటు మొండి బకాయిదారులపై మరింత�
గ్రేటర్ హైదరాబాద్లో ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు రెచ్చిపోతున్నారు. ఎండలు ముదురుతుండటంతో ఏర్పడుతున్న నీటి కొరతను సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఇబ్బందులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ అక్రమాలకు పాల్ప�
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ పౌరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీస్ , జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించాయి. బషీర్ బాగ్లోని పాత పో�
గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నిర్మాణం అక్కడి స్థానికులకు జీవన్మరణ సమస్యగా మారింది. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమయ్యే రహదారుల కోసం జీహెచ్ఎంసీ అధికారులు సర్వేలు చేస్తూ ఇండ్లు కోల్పోవల్సి వస్తు
గ్రేటర్లో మిఠాయి తయారీ కేంద్రాలు, విక్రయశాలలపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు కొరడా ఝళిపించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీరాయుళ్లపై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించిం�