హైదరాబాద్, జూబ్లీహిల్స్ ఇల్లు పునరుద్ధరణ పనులను క్రమబద్ధీకరించాలని సినీ నటుడు కొణిదెల చిరంజీవి చేసుకున్న దరఖాస్తును పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఉత్తర్వులు జా�
నాలాలు, చెరువుల్లో కబ్జాలు తొలగిస్తున్నాం అని అధికారుల మాటలు కేవలం నీటి మూటలుగానే మిగులతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 1లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్,జూబ్లీహిల్స్ క్లబ్ తదితర ప్
గ్రేటర్ పౌరులపై జీహెచ్ఎంసీ చలాన్ల మోత కొనసాగిస్తున్నది. రోడ్లు, ఖాళీల స్థలాల్లో ఇష్టారీతిన చెత్త వేసే వారిని గుర్తించి వారికి జరిమానాలను విధిస్తున్నది. దీంతో పాటు భవన నిర్మాణ వ్యర్థాలు గుట్టగుట్టలుగ
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి.కర్ణన్, నగర సీపీ సీవీ ఆనంద్ శుక్రవారం ఉదయం పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం జీహెచ్ఎంసీలో అమలుకు నోచుకోలేదు. ఈ నెల 7న అగ్రి వర్సిటీ బోటానికల్ గార్డెన్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని అట్టహాసంగా సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు.
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్లో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. బిల్డ్ నౌ విధానం ద్వారా పారదర్శకంగా నిర్మాణరంగ అనుమతులను మంజూరు చేస్తున్నామని పైకి చెబుతున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో మాత్ర�
జీహెచ్ఎంసీలో మీడియాపై ఆంక్షల కత్తి విధించేందుకు రంగం సిద్ధమైంది. ఎమర్జెన్సీ తరహా పాలనను తలపించే రీతిలో వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. గురువారం మేయర్ గద్వాల్ విజయల�
జీహెచ్ఎంసీ పరిపాలన పరమైన అంశాల్లో మార్పులు చేశారు. ఉద్యోగుల రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ వంటి అంశాల్లో కమిషనర్కు ఉన్న అధికారాలను (అడ్మిన్), అడిషనల్ కమిషనర్ (ఫైనాన్స్)కు బదలాయించారు.
Jubleehills | తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బోనాల పండుగ నిర్వహణ కోసం అమ్మవారి ఆలయాలకు నిధులు కేటాయించడం ప్రారంభమైంద
అక్రమ సంబంధానికి (Illegal Affair) అడ్డొస్తున్నడాని తల్లితో కలిసి తండ్రిని చంపేసింది (Murder) కూతురు. అనంతరం చెరువులో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వడ్లూరి లింగం (45), శారద దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
తమకు జీవనాధారం లేకుండా చేశారు.. తమ కుటుంబాలను ఆదుకోవాలని స్టాంప్ వెండర్స్, టైపిస్టులు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కోర్టు వద్ద �
అనధికారిక నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ -455ఏ ప్రకారం తమ ఇంటిని క్రమబద్ధ్దీకరించాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్న వారీ సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది.
యూసుఫ్ గూడ బస్తీ దవాఖానలో నీటి సమస్యను అధికారులు పరిశీలించారు. ఇటీవల ‘నమస్తే’లో బస్తీ దవఖానాలో నీటి సమస్య శీర్షికన వచ్చిన కథనానికి జలవండలి అధికారులు స్పందించారు. బస్తీ దవాఖాన ప్రారంభించి ఏండ్లు గడుస్�