గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఆస్తి పన్ను రాయితీని ఎత్తేయడమే కాదు.. నిర్మాణ అనుమతులు లేకున్నా.. మరే ఇతర లుకలుకలున్నా ‘ప్రత్యేకం’గా ఫైన్లు వేసి ముక్కు పిండి వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం
ఆయన పేరు సీహెచ్ ప్రసాద్రావు. పీటీఐఎన్ నంబర్ 1140900341 కలిగిన తన ఇంటికి బీఆర్ఎస్ సర్కారు హయాంలో రూ.101 పథకం కింద ఏటా రూ.1100 మాత్రమే ఆస్తిపన్ను చెల్లించేవారు. సమాచారం లేకుండానే కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుండి �
గ్రేటర్లో రోడ్ల నిర్వహణను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు రోడ్ల నిర్వహణపై దృష్టి పెట్టిన పాపాన పోలేదు. దీంతో నగర రహదారులు గుంతలమయంగా, మృత�
రాష్ట్ర ప్రభుత్వంపై సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. భూ భారతి, ఆరోగ్యశ్రీ, మీ-సేవ, జీహెచ్ఎంసీ లాంటి ప్రధానమైన వెబ్సైట్లను హ్యాక్చేసి ఎంతో విలువైన ప్రభుత్వ డాటాతోపాటు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కర�
కాంగ్రెస్ గద్దెనెక్కి దాదాపు రెండేండ్లు కావొస్తున్నా అన్నింటా వైఫల్యం వెక్కిరిస్తున్నది. 22 నెలల పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలను సంతృప్తి పరచలేకపోయిన సీఎం రేవంత్రెడ్డిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్ల�
జీహెచ్ఎంసీ పరిధిలో మీ ఇల్లు ఉందా? ముఖ్యంగా చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో ఏ మాత్రం ఆ పరిసరాల్లో ఉన్నా బహుపరాక్..!! ఎందుకంటే దశాబ్దాలుగా జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్న నిర్వహణ హైడ్రా చేతుల్లోకి వెళ్లను�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ పన్వర్హాల్లో గురువారం ట్రైనింగ్ అవగాహన కోసం ఉద్దేశించిన బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల అనుసంధాన �
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లో అత్యంత ప్రాచీనమైన అనంత పద్మనాభస్వామి దేవాలయ చెరువు ఉన్నది. ఆ కోనేరును అనంత పద్మనాభస్వామి కుంటగా పిలుస్తారు.
Hyderabad | విద్యా వ్యవస్థను, విద్యా విలువలను నాశనం చేస్తున్నదని అంటూ ఇప్పటికే శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఆరోపణలు రాగా.. ఆ సంస్థ అనుమతులు లేని భవనాల్లో కాలేజీలు నడుపుతున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
గ్రేటర్లో పారిశుధ్య పరిస్థితులను మరింత మెరుగుపర్చడానికి జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఏదైన ప్రాజెక్టుకు టెండర్ పిలిస్తే చాలు...ఆ పనులను దక్కించుకునేందుకు పదుల సంఖ్యలు ఏజెన్సీలు పోటీ పడేవి.. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా త�
హౌసింగ్ బోర్డు ఆధీనంలోని ఖాళీ ప్లాట్లు, భూముల వేలానికి మరోసారి రంగం సిద్ధమైంది. ఈ నెల 6 నుంచి 10 వరకు జీహెచ్ఎంసీతోపాటు శివారు ప్రాంతాల్లోని ప్లాట్లు, ఫ్లాట్ల విక్రయానికి హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ జార