కాంగ్రెస్ సర్కార్ ఇష్టానుసారంగా జలమండలిని విస్తరించి శివారు ప్రాంతాల్లోని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. జీహెచ్ఎంసీతో సమాంతరంగా జలమండలి విస్తరించడంతో శివారులోని మున్సిపాలిటీలు, గ్రామ
క్యూర్ పరిధిలో ప్రతిష్టాత్మకమైన గృహగణన-2027 ప్రక్రియకు సోమవారం శ్రీకారం చుట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. తొలి దశలో భాగంగా జూన్ 9వ తేదీ వరకు ‘హౌస్ లిస్టింగ్' (ఇంటి గుర్తింపు) జరుగ
జీహెచ్ఎంసీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) సర్వే మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నది.
మేడ్చల్ జీహెచ్ఎసీ సర్కిల్ పరిధిలోని పూడూరు-కిష్టాపూర్ డివిజన్లో పూడూరు నుంచి డంపింగ్ యార్డును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు శనివారం ఆందోళన నిర్వహించారు. వంద మంది వరకు పూడూరు వాసులు పా�
జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతూ, నిబంధనలను తుంగలో తొక్కి కొందరు బడా బాబులు అక్రమ ప్రకటనల దందాకు తెరలేపారు.. ఎటువంటి టెండర్లు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనల బోర్డులను ఏర్పాటు చేసుకుని నెలకు రూ. అ
ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం పట్టుకున్నారు. రూ. లక్ష నగదు తీసుకుంటుండగా, ఆమెను రెడ్హ్యాండెడ్గా అరెస్ట్�
నాలాల పూడికతీతపై హైడ్రా చేతులెత్తేసింది. ఒక్క ఏడాదితోనే ఇక తాము అందులో జోక్యం చేసుకోవద్దనే నిర్ణయానికొచ్చింది. గత ఏడాది నాలాల పూడికతీత మొదలు ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారం వరకు అంతా తామే అన్నట్లుగా వ్య�
గ్రేటర్కు ఊపిరి పోయాల్సిన మొకలు అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు వదులుతున్నాయి. చిన్న, చిన్న సాప్లిగ్స్ నుంచి పెద్ద మొక్కల వరకు నీటి కొరతతో ఎండిపోతున్నాయి. వేసవి తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో కనీసం రోజు�
కేబీఆర్ పార్కు ప్రాజెక్టుకు భూ సేకరణ గ్రహణం వీడడం లేదు. హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్టులో భాగంగా రూ. 1090కోట్లతో చేపట్టిన వంతెనలు, అండర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పరిపాలనాపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పలువురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ నగర కీర్తి కిరీటంలో ఇదో మాయని మచ్చ. క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో పేరుకుపోతున్న చెత్తాచెదారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రై కార్పొరేషన్ల నుంచి సేకరించిన
బదిలీ ఉత్తర్వులను ధిక్కరించి, విధుల్లో చేరడంలో నిర్లక్ష్యం వహించిన జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ)పై వేటు పడింది. పబ్లిక్ హెల్త్ విభాగంలో ఈఈ పనిచేస్తున్న శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ కమి
జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో బుధవారం అధికారులు బెగ్గర్స్ రిహాబిలిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, ప్రధాన చౌరస్తాలు, దేవాలయ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టార�
విశ్వనగరంగా ఎదగాల్సిన హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ సర్కారు పగబట్టినట్లు వ్యవహరిస్తున్నది. గడిచిన పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన నగరాన్ని, ఇప్పుడు పాలనా సంస్కరణల పేరుతో మూడు ము�