GHMC | జీహెచ్ఎంసీ ఖజానా నింపేందుకు అధికారులు వేగం పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో, నిర్దేశించుకున్న రూ. 3000 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక కసర�
జీహెచ్ఎంసీలో అత్యంత కీలకమైన స్టాండింగ్ కమిటీ సమావేశాల నిర్వహణలో జీహెచ్ఎంసీ పాలక మండలి మరోసారి తన వైఫల్యాన్ని చాటుకుంది. అట్టహాసంగా ముహూర్తం ఖరారు చేయడం, తీరా సమయం ఆసన్నమయ్యాక అర్థాంతరంగా వాయిదా వేయ
‘గ్రేటర్ హైదరాబాద్లో రహదారుల నిర్వహణ అధ్వానంగా ఉంది? ఎక్కడ చూసినా.. గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి? అధికారులు ఏం చేస్తున్నట్లు? మెరుగైన రహదారులే లక్ష్యంగా పనిచేయండి? హైదరాబాద్లో వాయు కాలుష్యం నానాటి�
నగరం నడిబొడ్డున రూ.300 కోట్ల విలువైన జీహెచ్ఎంసీ పార్కులో ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల వ్యవహారంలో యూబీడీ విభాగం అధికారులు ఇప్పటికీ నిద్రమత్తు వీడడం లేదు. పార్కును స్వాధీనం చేసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తు�
అది గ్రేటర్లోనే అత్యంత విలాసవంతమైన ప్రాంతం.. నిబంధనల ప్రకారం అంగుళం అటు ఇటు అయినా నోటీసులు పంపాల్సిన చోటు.. కానీ, అకడ కాసుల గలగల ముందు చట్టం మూగబోయింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో కొందరు అధికారుల అవినీతి ద�
ప్రస్తుత జీహెచ్ఎంసీ 300 వార్డులతో ఒక కార్పొరేషన్గా ఎన్నికలకు వెళుతుందా? లేదంటే మూడు ముక్కలుగా కార్పొరేషన్ల విభజన చేసి ఎన్నికలకు వెళ్తారా? అన్న చర్చ జరుగుతున్న తరుణంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన
GHMC | రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ ముగిసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానం మళ్లీ మహిళకే దక్కనున్నది. నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం క�
KTR | ఈ రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. టీఎస్ను టీజీగా మార్చారని తెలిపారు. దానివల్ల ఎవరికి లాభం జరిగిందని ప్రశ్న�
KTR | తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తుగ్లక్ పరిపాలన ఎలా ఉంటుందో ఇవాళ రాష్ట్రంలో ప్రత్యక్షంగా చూస్తున్నామని కేటీఆర్ అన్నారు.
Districts | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలనే విద్వేషంతో సీఎం రేవంత్రెడ్డి మరో దుస్సాహసానికి తెగబడుతున్నారు. ప్రజల ముంగిట్లోకి సుపరిపాలన తీసుకువచ్చి, అన్ని రంగాల్లోనూ ప్రగతిని పరుగుల�
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ శాస్త్రీయంగా జరగాలంటే రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయాల్సిందేనని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా ప్రకటించారు. ఇదే సరైన విధానమైతే.. హైదరాబాద్ మహా నగరాన్ని ఔ�