సిటీబ్యూరో: పురపాలక మార్కె ట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, మోడల్ మార్కెట్లు, లీజు భూములు వంటి ఆస్తుల నిర్వహణను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ఆధునిక డిజిటల్ ప్లాట్ ఫాం అందుబాటులోకి తీ�
ఎడతెరిపిలేని వానతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రధాన రహదారులు చెరువుల్లా మారిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద చేరి కాలనీలు, బస్తీల ప్రజలు అవస�
మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 14 ఎజెండా అంశాలు, 10 టేబుల్ ఐటెంలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిం�
జీఎచ్ఎంసీ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం 10 బస్స్టాండ్లను ఆర్టీసీ సంస్థ ఎంపిక చేసింది. ఇప్పటికే ఉన్న చార్జింగ్ స్టేషన్లతో కలిపి మొత్తం 19 బస్టాండ్లను ఎలక్ట్రిక్ బస్ల కోసం సిద్ధం చేస్తున్నారు. అయితే,
మేడ్చల్ జిల్లాలో ఒక్క ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశమే జరిగింది. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు ఉండగ�
‘అంతా మేమే.. మీకు ఇష్టమైతే కలిసి రండి.. లేకుంటే లేదు. మేం చేసింది చూడండి’. ఇది హైడ్రా తీరు. నగరంలో భారీ వర్షాలు కురుస్తుంటే జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ ఇతర విభాగాలను కలుపుకొనిపోవాల్సి ఉన్నా..ఆ పనిచేయడం లేద
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలు నీట మునిగి ఇండ్లలోకి నీరు చేరడంతో సామగ్రి ధ్వంసమైంది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి వైఫల్యంతో ప్రజలు అవస్థలు
టెక్నాలజీ పెరిగింది.. ఏ స్థాయిలో వర్షం వస్తుందనే విషయం ముందే తెలుస్తుంది. కాని నగరంలోని ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వర్షం వస్తే మాకేంటి.. వర్షం వచ్చిన తరువాత తాపీగా వెళ్లి రోడ్లపై అలా తిరిగి ఫొటోలు దిగి వస్�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా నోడల్ అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్ ఆదేశించారు.
గ్రేటర్లో నాలాలు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. నాలాల్లో పడి ప్రతి ఏటా వర్షాకాలంలో ఒకరిద్దరు చనిపోతున్నా హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల్లో చలనం రావడం లేదు.
జీహెచ్ఎంసీ పరిధిలో జనన, మరణ సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు శాశ్వత చెక్ పెట్టాలన్న ఉద్దేశంలో భాగంగా సీఆర్ఎస్(సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) విధానం అమలు మరింత జాప్యం కానుంది.
గ్రేటర్ హైదరాబాద్ను ఆదివారం భారీ వర్షం అతలాకుతలం చేసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. పలు కాలనీలకు వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షేక్పేట, మణికొండ, నార్సిం�
రాష్ట్ర సచివాలయంలో గురువారం ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో వివిధ శాఖల కార్యాలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలు స్తంభించాయి. కొన్ని శాఖల్లో సేవలు పూర్తిగా నిలిచిపోగా, మరికొన్ని శాఖల్లో �