గ్రేటర్ హైదరాబాద్ను ఆదివారం భారీ వర్షం అతలాకుతలం చేసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. పలు కాలనీలకు వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షేక్పేట, మణికొండ, నార్సిం�
రాష్ట్ర సచివాలయంలో గురువారం ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో వివిధ శాఖల కార్యాలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలు స్తంభించాయి. కొన్ని శాఖల్లో సేవలు పూర్తిగా నిలిచిపోగా, మరికొన్ని శాఖల్లో �
గ్రేటర్ పరిధిలో అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యం నగర ప్రజల పాలిట శాపంగా మారుతున్నది. నాలాలు, డ్రైనేజీలు, మ్యాన్హోళ్లు, రోడ్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారుల నిర్లక�
గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులు అక్రమ ప్రకటనలకు అడ్డాగా మారాయి. బస్టాపులు, జంక్షన్లు , మెట్రో, ఇతర ఖాళీ స్థలాల్లో హోర్డింగ్లు ఏర్పాటు చేసుకుని అక్రమార్కులు దందా చేస్తున్నారు. ఈ చీకటి వ్యాపారంలోక
Allu Arjun | టాలీవుడ్ హీరో అల్లు అర్జున్కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అనుమతి లేకుండా వేసిన అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయరాదో చెప్�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా సమగ్రంగా సిద్ధం చేసేందుకు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్ జిల్లా ఎన్న�
జీహెచ్ఎంసీలో ఉద్యోగులు నెలవారీ వేతనాలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. జీతాలు 8వ తేదీ దాటినా కొన్ని సర్కిళ్లలో ఖాతాల్లోకి క్రెడిట్ కాలేదు. దీంతో సర్కిల్లో ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అనుమతి లేకుండా వేసిన అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయరాదో చెప్పాలంట�
రోడ్డు ప్రమాదంలో ఓ పారిశుధ్య కార్మికురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిమల్కాపూర్కు చెంది న రేణుక(42) 15 ఏండ్లుగా జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్�
Hyderabad | నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో రోడ్లపై పూలు, పూజా వ్యర్థాలు పెద్ద ఎత్తున పడ్డాయి. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేస్తూ జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు తమ కర్తవ్యాన్ని నిర్వర్
మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ ఖజానాపై మరింత ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సంస్థ రూ. 6530కోట్ల అప్పులకు రోజు వారీ మిత్తి రూ