తెలంగాణ శాసనసభ శుక్రవారం పలు కీలక బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తెలంగాణ మున్సిపాలిటీల(నాలుగో) సవరణ బిల్లు, జీహెచ్ఎంసీకి చెందిన రెండు సవరణ బిల్లులు, తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీల ఎస్టాబ్లిష్�
GHMC | బల్దియా.. ఖజానా నింపుకొనేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నది. బడా బాబుల బకాయిల రికవరీపై దృష్టి సారించకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలే టార్గెట్గా కార్యాచరణను ఆమలు చేస్తున్నది. ఒకవైపు అడ్డగ
గతేడాది సంవత్సరం జూలైలో ఆస్తులపై జియోగాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్) సర్వేను మొదలుపెట్టారు. దీంతో ఆస్తి పన్ను తకువగా చెల్లిస్తున్న ఆస్తులతో పాటు పెరిగిన అంతస్తులు, వినియోగం వంటి అంశాలకు సంబంధించ�
జీహెచ్ఎంసీలో ఏఎంఓహెచ్ (అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్) బాధ్యతల్లో కోత విధిస్తూ కమిషనర్ తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇకపై శానిటేషన్ విధుల్లో జోక్యం చేసుకోవద్దని, కేవలం �
ట్రై పోలీస్ కమిషనరేట్లను ప్రభుత్వం ఇష్టానుసారంగా పునర్విభజన చేపట్టిందని ప్రజలు విమర్శిస్తున్నారు. వేగంగా సేవలందించేందుకు గతంలో వికేంద్రీకరణ చేశారు. 25 ఏండ్ల క్రితం ఉన్న పోలీసింగ్లా హైదరాబాద్ను విభ�
GHMC | నగర శివారులోని 27 పురపాలికలను జీహెచ్ఎంసీలో కలపడం ద్వారా ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, విశ్వ నగర స్థాయి సౌకర్యాలు వస్తాయని ప్రభుత్వం ఆకాశమంత ఆశలు కల్పించింది..కానీ ఎక్కువ సమయం తీసుకోకుండానే జీహెచ�
Future City | జీహెచ్ఎంసీ పునర్విభజనకు అనుకూలంగా ఇక్కడి 3 పోలీసు కమిషనరేట్లను నాలుగుగా పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం సోమవా రం ఉత్తర్వులు జారీచేసింది. కమిషనరేట్లను హైదరాబాద్, సైబరాబాద్, మ ల్కాజిగిరి, ఫ్యూచర�
జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల జరిగిన డిప్యూటీ కమిషనర్ల బదిలీలో ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. పారిశుధ్య విభాగంలో జాయింట్ కమిషనర్లుగా ఉన్న ఇద్దరు డీసీలు తిరిగి సర్కిళ్లకు వెళ్లడంపై అనేక ఆరోప�
బల్దియా విస్తరణ తర్వాత నగరంలో టౌన్ ప్లానింగ్ యంత్రాంగంలో బదిలీలు చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. 12 జోన్ల పరిధిలోని 60 సర్కిళ్లకు ఏసీపీలు,టీపీవోలను నియమించారు. ఈ మేరకు అన్ని సర్�
ఐదు అంతస్తుల భవనానికి అనుమతి లేకుండానే విద్యుత్ సరఫరాను ఇచ్చి నకిలీ డాక్యుమెంట్లపై ఎలాంటి విచారణ చేయలేదంటూ మేడ్చల్ పరిధిలోని ఓ ఏడీఈకి నోటీసులు ఇచ్చారు. ఒక్క మేడ్చల్లోనే 8 మంది అధికారులను ఇదే తరహా ఫేక
KTR | జీహెచ్ఎంసీని అడ్డగోలుగా విభజించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ కేవలం డబ్బుల కోసం చేస్తున్నదనే అని అన్నారు. మర్చంట్ బ్యాంకర్ బ్రోకర్ చెప్పినట్లుగా ర
ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ సర్కార్ వైఖరిని సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పష్టంచేశారు. ఆరు గ్యారెంటీలపై వాగ్దానాలు ఇచ్చ