Hyderabad Hitech City | హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనే ఉన్న కాలనీలు, బస్తీలు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పోక్సో కేసు బాధితురాలు మైనరేనని పోలీసులు నిర్ధారించినట్టు సమాచారం. బాలికకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రంపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపారు.
ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో విలీనమైన 27 పురపాలికలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో కమిషనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన కొత్త జో
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీకి భరోసా కల్పించాల్సిన సర్కారు సంస్థ ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. జీహెచ్ఎంసీని సైబరాబాద్ (సీఎంసీ), మల్కాజిగిరి (ఎంఎంసీ)గా విభజించిన సర్కారు..ఆస్తుల విభజన, అప్
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) పరిధిలో ఎట్టకేలకు ‘ ఈ -ఆఫీస్'కు గ్రహణం వీడింది. గత వారం రోజులుగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఈ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల అటు పాలనా యంత్ర�
గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన సర్ మొబైల్ యాప్ నిర్వహణపై బీఎల్ఓలుగా నియమితులైన అంగన్వాడీ టీచర్లు, జీహెచ్ఎంసీ స్వ�
కాంగ్రెస్ సర్కార్ ఇష్టానుసారంగా జలమండలిని విస్తరించి శివారు ప్రాంతాల్లోని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. జీహెచ్ఎంసీతో సమాంతరంగా జలమండలి విస్తరించడంతో శివారులోని మున్సిపాలిటీలు, గ్రామ
క్యూర్ పరిధిలో ప్రతిష్టాత్మకమైన గృహగణన-2027 ప్రక్రియకు సోమవారం శ్రీకారం చుట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. తొలి దశలో భాగంగా జూన్ 9వ తేదీ వరకు ‘హౌస్ లిస్టింగ్' (ఇంటి గుర్తింపు) జరుగ
జీహెచ్ఎంసీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) సర్వే మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నది.
మేడ్చల్ జీహెచ్ఎసీ సర్కిల్ పరిధిలోని పూడూరు-కిష్టాపూర్ డివిజన్లో పూడూరు నుంచి డంపింగ్ యార్డును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు శనివారం ఆందోళన నిర్వహించారు. వంద మంది వరకు పూడూరు వాసులు పా�
జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతూ, నిబంధనలను తుంగలో తొక్కి కొందరు బడా బాబులు అక్రమ ప్రకటనల దందాకు తెరలేపారు.. ఎటువంటి టెండర్లు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనల బోర్డులను ఏర్పాటు చేసుకుని నెలకు రూ. అ
ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం పట్టుకున్నారు. రూ. లక్ష నగదు తీసుకుంటుండగా, ఆమెను రెడ్హ్యాండెడ్గా అరెస్ట్�
నాలాల పూడికతీతపై హైడ్రా చేతులెత్తేసింది. ఒక్క ఏడాదితోనే ఇక తాము అందులో జోక్యం చేసుకోవద్దనే నిర్ణయానికొచ్చింది. గత ఏడాది నాలాల పూడికతీత మొదలు ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారం వరకు అంతా తామే అన్నట్లుగా వ్య�