క్యూర్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలోని ప్రజలు వివిధ రకాల ప్రభుత్వ పన్నులు, యూటిలిటీ బిల్లులకు వేర్వేరు పోర్టల్స్ చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్�
క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పారబోసే ధోరణికి ముగింపు పలకాలని పురపాలక శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఓపెన్ ప్లాట్లు, రోడ్ల పక్కన నాలాలు, చ�
ప్రజల సొమ్మును కాపాడాల్సిన ప్రభుత్వమే నిబంధనలను తుంగలో తొకి ప్రైవేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని మెట్రో నిర్వహణను ప్రభుత్వం చూస్తున్నది. అయితే �
జీహెచ్ఎంసీ అడహక్ కమిటీ కాంట్రాక్టర్లు బుధవారం కమిషనర్ కర్ణన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన అడహక్ కమిటీ చైర్మన్ ఆర్ హనుమంత్సాగర్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ
Hydraa | అన్ని న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చి ఓ ఆస్తి ప్రైవేట్దేనని తేల్చినప్పటికీ హైడ్రా అక్కడ జోక్యం చేసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోబ�
Hyderabad | హైదరాబాద్లోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. జీహెచ్ఎంసీ చెత్త ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు ఆటో డ్రైవర్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Hyderabad | నాలా పూడికతీత పనులపై జీహెచ్ఎంసీ అలస్వతాన్ని ప్రదర్శిస్తున్నది.. మృగశిర కార్తె ప్రవేశించి తొలి వానలు పడుతున్నా.. నగరంలో నాలాల పూడికతీత (డీ-సిల్టింగ్ ) పనులు మాత్రం అస్సలు ముందుకు సాగడం లేదు.
వర్షాలు మొదలవుతుండడంతో కృష్ణానగర్లో ఆక్రమణలు తొలగించేదెప్పుడు.. పూడికతీసేదెప్పుడు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు లైట్గా తీసుకుంటున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
చక్రం తిప్పుతున్న ఫోర్మెన్ జీహెచ్ఎంసీలోని ఇతర విభాగాల్లో బదిలీలు కాస్త ఆలస్యమైనా తప్పకుండా జరుగుతున్నప్పటికీ, ట్రాన్స్పోర్టు విభాగంలో ఇప్పటి వరకు బదిలీలే లేకపోవడం గమనార్హం. కవాడిగూడలోని ఓ ఫోర్ �
ఓఆర్ఆర్ పరిధిలోని జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు, సీఎంసీలో 76, ఎంఎంసీలో 74 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్కు వర్షాకాల అత్యవసర బృందం (మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్) నియమించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ వాటిని
మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) విభజన నిర్ణయం సామాన్య ప్రజల పాలిట శాపంగా మారింది. జీహెచ్ ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఏదో ఒక రూపంలో పౌరులకు సరికొత్త పరిపాలనా సమస్యలు వెంటాడుతూనే ఉన్నారు
‘అబద్ధ్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజాపాలనను ఏనాడో గాలికొదిలేసి రాష్ట్రంలో పర్సంటేజీల పాలనను కొనసాగిస్తున్నది’ అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సభ్యత్వ �
కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ విలువైన భూమికి ఎసరు పెట్టాడు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి.. ఏకంగా సర్కార్కు చెందిన జాగాలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు..విషయాన్ని ఆలస్య�
జలమండలి పరిధిలోని ప్రజలందరికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత తాగునీటిని సరఫరా చేసింది. 20 కేఎల్ల నీటిని ఉచితంగా అందించడంతో ప్రజలపై బిల్లుల భారం పడకుండా చూసుకున్నారు. ఉచిత తాగునీటి పథకం ద్వారా పదేండ్ల బీఆ�