జీహెచ్ఎంసీకి చెందిన పార్కులో రోడ్డు వేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 1, రోడ్ నెం 66 మధ్యన సుమారు 1600 గజాల విస్తీర్ణంలో జీహెచ్ఎంసీ పార్కు ఉంది. సొసైటీ లే అవుట్లో సైతం ఈ స్థలాన్ని పార్కుగా చూపించారు. గ�
GHMC : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) విస్తరణకు సంబంధించిన రెండు కీలక ఆర్డినెన్స్లకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ( Jishnu Dev Varma) ఆమోదం తెలిపారు. తెలంగాణ క్యాబినెట్ నవంబర్ 25న ఆమోదించిన మున్సిపల్ చట్ట సవరణ, వి�
పర్యాటక స్థలాల్లో పారిశుధ్య కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు..టెండర్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పారిశుధ్య పనులు దక్కించుకున్న ఏజెన్సీలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కాగితాల్లోనే కార్మికులకు ఈపీఎ�
నగరంలోని రామ్నగర్ సెక్షన్ జమిస్తాన్పూర్కు చెందిన ఓ ఇంటికి సంబంధించి రూ.8.24లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా ఓసీ (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఉంటేనే ఇస్తామంటూ నిబ
జిల్లా పరిధిలోని అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇప�
జిల్లా పరిధిలోని అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ(హైదరాబాద్ నగరపాలక సంస్థ)లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఆ వ�
జిల్లా ఉనికే లేకుండా చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డ
కేబీఆర్ పార్కు వద్ద నిర్మించతలపెట్టిన మల్టీలెవల్ స్మార్ట్ కారు పార్కింగ్ ఎట్టకేలకు అందుబాటులోకి వస్తున్నది. 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నవ నిర్మాణ్ అసోసియేట్ సంస్థ మల్టీ
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే సీఎం రేవంత్రెడ్డి జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలను విలీనం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా చేసే కుట్రలో భాగంగానే శివారు మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేయడానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధం అవుతోందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించా
Hyderabad | తెలంగాణ కేబినెట్ జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు చేయాలంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మంత్రి శ్రీధర్బాబు కేబినెట్ నిర్ణయాలను వెల్లడించగా అందులో.. గ్రేటర్ పరిధిలో అండర్�
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక�
నగరానికి మణిహారంలాంటి ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్లో విలీనంతో ఉత్కంఠ వీడింది. రెండేళ్ల కాలంగా ఉన్న విలీన ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసు�