గ్రేటర్ పరిధిలో ఎల్ఈడీ వీధి దీపాల సరఫరా, నిర్వహణ టెండర్ల వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవుతున్నది. వేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టును ఓ నిర్దిష్ట సంస్థకు కట్టబెట్టేందుకు అధికారులు టెండర్ నిబంధనలను �
రాంకీ సంస్థ వేధింపుల నుంచి తమను కాపాడాలని జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త సేకరణ చేపడుతున్న స్వచ్ఛ ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ అండ్ రిక్షా కార్మికుల యూని�
‘గ్రేటర్ పౌరులపై పన్నుల భారం పడనున్నది. ఇప్పటికే భూముల ప్రభుత్వ విలువలను పెంచేసి రిజిస్ట్రేషన్ల భారాన్ని భారీగా పెంచేసింది. సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే సగటు మధ్య తరగతి ప్రజలపై రిజిస్ట్రేషన్ల భార
తెలంగాణ వ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్) కొనసాగుతున్నది. సర్ డిజిటలైజేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్లో ఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాలు నత్తనడకను తలపిస్తున్నాయి. రాష్ట్రం�
బల్దియాలో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో రూ.కోట్ల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్నది. సివిల్ పనుల చెల్లింపుల ప్రక్రియలో మైండ్ బ్లాకింగ్ కుంభకోణం వెలుగు చూసింది. ఒకే పనికి రెండు సార్లు బిల్లుల�
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు- 2026 ముసాయిదా ప్రజల ప్రయోజనాలను, స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందంటూ అర్బన్ డెవలప్మెంట్ �
జంట నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో వాటి నియంత్రణకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలు సమర్పించా�
బడంగ్ పేటలో గతంలో జరిగిన రూ. 122 కోట్ల అక్రమాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవినీతి భాగోతంలో భాగస్వాములైన 10 మంది మున్సిపల్ అధికారులపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. అయితే, అధ
నగరంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వరద ముంపు ముప్పు ముంచుకొస్తున్నది. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు గుమ్మరిస్తున్నా వరద ముంపు తప్పడం లేదు.. అయితే ఈసారి నగరంలో నాలాల పూడికతీత పనుల చుట్టూ కొత్త రాజకీయం, సరికొత�
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో బదిలీల వ్యవహారం తీవ్ర గందరగోళంగా మారింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న శాఖలోనే నిబంధనలు తుంగలో తొకడం, బదిలీ ఉత్తర్వులు వెలువడి నెలన్నర గ�
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ వేగంగా సాగు తోందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, అదనపు కమిషనర్
క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో వీధి దీపాల సమగ్ర నిర్వహణకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ. 1,341.60 కోట్ల అంచనా వ్యయంతో 10 ఏండ్ల కాలపరిమితి�
పారిశుద్ధ్య కార్మికుడు మీశాల సుధాకర్ మృతి ఘటనలో ఎట్టకేలకు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీ హెచ్ఆర్సీ) ఆదేశాలను జీహెచ్ఎంసీ అమలు చేసింది. యూసుఫ్గూడ గార్బేజ్ స్టేషన్లో విధి నిర్వహణలో పారిశుద్ధ్య క�
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా) ఉద్యోగుల జీతాల్లో ప్రభుత్వం కోత విధిస్తున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రచారంలో విస్తృతంగా సేవలందిస్తున్న సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నది. ఒక చోట పెంచిన �