ఆరోగ్య పరమైన సమస్యలు, ప్రజా సమస్యలపై ట్విట్టర్లో వచ్చే ఫిర్యాదులపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తుంటారు. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు ఎలాంటి శస్త్రచికిత్స, వైద్య సాయం క�
Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కోటపల్లి మండలం ఆలుగామ గ్రామానికి చెందిన అంబాల వంశీవర్ధన్, అంబాల విజయేంద్రసాయిల ఈ నెల 17న ప్రాణహిత నదిలోకి ఈతకు వెళ్లి మరణించారు. ఈ రెండు కుటుంబాలకు �
Teachers counselling | ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదలాయింపులో భాగంగా మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి మొత్తం 532 మంది ఉపాద్యాయులు సంగారెడ్డి జిల్లాకు
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల కేటాయింపు పారదర్శకంగా ఉండాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మునిగడప రామాచారి, జిల్లా అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్యలు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం �
Karnataka | ఓ ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించారు. పాఠం బోధిస్తున్న ఉపాధ్యాయుడిపై డస్ట్ బిన్తో దాడి చేశారు. ఈ ఘటన దేవనాగరి జిల్లాలోని నల్లూరు ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ 3వ
దమ్మపేట: అశ్వారావుపేట నియోజవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు మంగళవారం డిజిటల్ తరగతులపై దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ
ఖమ్మం: కూసుమంచి మండలంలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్( సీఆర్పీ)ను పాఠశాలలకు డిప్యూటేషన్పై నియమిస్తూ డీఈఓ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అన్ని మండలాల పరిధిలో సీఆర్పీల సంఖ్యకు అను�
బోనకల్లు: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ తెలిపారు. శనివారం బోనకల్లు టీపీటీఎఫ్ మండల కౌన్సిల్ సమావేశం ఎస్.ఎస్.రామరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేజీబీవ
ములకలపల్లి: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల28న జరిగే విసృతస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని టీఎస్ యూటీఎఫ్ మండల ఉపాధ్యక్షులు
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) ప్రభుత్వాన్ని కోరింది. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన టీటీయూ రాష్ట్ర కార్యవ