పాఠశాల విద్యాశాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రాథమికస్థాయి విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను సాధించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన తొలిమెట్టు ఈ నె
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ సర్దుబాటు చేసింది. 30 మంది విద్యార్థులకు ఒక టీచరు చొప్పున ఉండేలా చర్యలు తీసుకున్నది. సబ్జెక్టులవారీగా టీచర్ల హేతుబద్దీకరణను చేపట్
NEET | మెడికల్ ఎంట్రెన్స్ నీట్ పరీక్ష రాస్తున్న అమ్మాయిలను ఫ్రిస్కింగ్ చేసిన కేసులో కేరళ పోలీసులు మరో ఇద్దరు టీచర్లు అరెస్టు చేశారు. కేరళలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినుల లోదుస్తుల్ని
ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఏటా తమ ఆస్తులను వెల్లడించాలంటూ ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఉపాధ్యాయులు తమ ఆస్తులను వెల్లడించడంతో పాటు చర, స్థిర ఆస్తుల క్రయ, విక
ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, జీఓ 317తో బదిలీ అయిన ఉపాధ్యాయులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేం దుకు మ్యూచువల్ కోసం రాష్ట
సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశం మొత్తం 2,558 మంది ఉద్యోగులు, టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్ప�
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీఆర్టీయూ కోరింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి మారెడ
జమ్ముకశ్మీర్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో కశ్మీరీ పండిట్లు, ఇతర హిందూ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. శ్రీనగర్లో విధులు నిర్వర్తిస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్ వర్గాని�
వచ్చేనెల టీచర్ల బదిలీలు ఉంటాయని, ఇందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నదని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్�
రాష్ట్రంలోని పంచాయతీరాజ్ టీచర్ల జీపీఎఫ్ ఖాతాలను కొత్త జిల్లాలకు మార్చుతూ ట్రెజరీ అకౌంట్స్ విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు ఉన్న జీపీఎఫ్ ఖాతాలను టీచర్లు లేదా ఉద్యోగులు ఏ జిల్లాలో
టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ రాష్ట్రం లో లేనివిధంగా అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉ
బోధనపై 30 రోజుల్లో ట్రైనింగ్ పూర్తి ఆన్లైన్లోనూ శిక్షణకు అధికారుల ఏర్పాట్లు హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనున్న న
మన ఊరు-మన బడి పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్న ఇం గ్లిష్ మీడియం బోధనకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు కొనసాగిస్తుంది. అందులో భాగంగానే స్కూల్ టీచర్లందరికీ ఇంగ్లిష్ మీడియం బోధన ఏ విధం�