ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని పీఆర్టీయూ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డితో కలిసి వారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్
King Charles III |బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3కి ఓ చిన్నారి నుంచి చిలిపి ప్రశ్న ఎదురైంది. సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే ప్రజల సంస్థ అయిన ప్రాజెక్ట్ జీరో వాల్తమ్స్టోవ్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో �
Russia | రష్యాలో రక్తపుటేరులు పారాయి. ఇన్హెవెస్క్ సిటీలోని ఓ స్కూల్ వద్ద గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు స్క
uniform dress code:దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఉండాలని వేసిన ఓ పిల్ను ఇవాళ సుప్రీంకోర్టు తిరస్కరించింది. విద్యార్థులు, టీచర్లు ఒకే విధమైన డ్రెస్ కోడ్లో ఉండాలని ఆ పిటిషన�
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏం అభివృద్ధి జరిగింది..పేదోడు మరింత పేదగా మారుతుండగా, ఉన్నోడు మరిన్ని ఆస్తులు సంపాదిస్తున్నాడు.. సమానత్వం మచ్చుకైనా లేదు..కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులు కట్ట
విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను విద్యాశాఖ అందించనున్నది. మేడ్చల
విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిలో గుజరాత్ పూర్ అదేబాటలో మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర జాతీయ సగటు కన్నా దారుణంగా పరిస్థితులు ప్రాథమిక, ప్రాథమికోన్నత రెండింటిలోనూ అధ్వాన్నం పెద్ద రాష్ర్టాల కన్నా ఉత్తమ
Minister Jagadish reddy | స్వాతంత్య్ర ఉద్యమంలో ఉపాధ్యాయులపాత్ర గణనీయమైనదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దేశ రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్.. రాష్ట్రపతిగా కాకుండా ఉపాధ్యాయ వృత్తికే
అమ్మ జన్మనిస్తుంది. నాన్న భవిష్యత్ను ఇస్తాడు. కానీ మనతో సంబంధంలేని గురువు జ్ఞానాన్ని ఇస్తాడు. అక్షరాలు ధారపోసి ఉజ్వల జీవితానికి పునాది వేస్తాడు. బడిలో గురువులు చెప్పే మాటలు మనలో నాటుకుపోతాయి. బ్లాక్ బ�