దమ్మపేట: అశ్వారావుపేట నియోజవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు మంగళవారం డిజిటల్ తరగతులపై దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ
ఖమ్మం: కూసుమంచి మండలంలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్( సీఆర్పీ)ను పాఠశాలలకు డిప్యూటేషన్పై నియమిస్తూ డీఈఓ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అన్ని మండలాల పరిధిలో సీఆర్పీల సంఖ్యకు అను�
బోనకల్లు: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ తెలిపారు. శనివారం బోనకల్లు టీపీటీఎఫ్ మండల కౌన్సిల్ సమావేశం ఎస్.ఎస్.రామరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేజీబీవ
ములకలపల్లి: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల28న జరిగే విసృతస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని టీఎస్ యూటీఎఫ్ మండల ఉపాధ్యక్షులు
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) ప్రభుత్వాన్ని కోరింది. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన టీటీయూ రాష్ట్ర కార్యవ
తాడ్వాయి: ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మండలంలోని మేడారంలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి జయబాబ�
స్టేషన్ ఘన్పూర్: ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్య కార్మికులను నియమించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టిఎఫ్) సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి శ్రీనివాస్ �
150 సర్కారు బడుల్లోనూ పరీక్ష కేంద్రాలు నేటినుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు హైదరాబాద్,అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు.. సర్కారు బడుల టీచర్ల సేవలను వినియో
అవార్డులు మరెంతో మందికి ప్రేరణనిస్తాయి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పండితుడు కోవెల సుప్రసన్నాచార్యకు పోలూరి హనుమజ్జానకీరామశర్మ అవార్డు ప్రదానం తెలుగు యూనివర్సిటీ, అక్టోబర్ 13: సాహితీవేత్తలు ప్రాచీ�
టీఎస్ యుటీఎఫ్లో సభ్యత్వం తీసుకుని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని జిల్లా టీఎస్ యుటీఎఫ్ అధ్యక్షుడు తిమ్మన్న అన్నారు. బుధవారం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల�
శంషాబాద్ రూరల్ : సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం, గురుపూజ దినోత్సవ వేడుకలు �
టీచర్లు | ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు ధరించకూడదు. ఇక మహిళా టీచర్లంటారా.. జీన్స్ లేదా శరీరానికి అతుక్కుపోయేలా ఉండే దుస్తులు అసలే వేసుకోవద్దు. నీట్గా గడ్డం చేసుకోవాలి. కటింగ్ మచింగా ఉండాలి.
Covid-19 Vacciation | 3.37లక్షల మంది టీచర్లు, సిబ్బందికి వ్యాక్సిన్ | రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ టీచర్లకు వందశాతం వ్యాక్సినేషన్ను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశా