బోధనపై 30 రోజుల్లో ట్రైనింగ్ పూర్తి ఆన్లైన్లోనూ శిక్షణకు అధికారుల ఏర్పాట్లు హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనున్న న
మన ఊరు-మన బడి పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్న ఇం గ్లిష్ మీడియం బోధనకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు కొనసాగిస్తుంది. అందులో భాగంగానే స్కూల్ టీచర్లందరికీ ఇంగ్లిష్ మీడియం బోధన ఏ విధం�
అధ్యాపకులు కూడా నిత్య విద్యార్థులేనని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు అన్నారు. నిత్యం నేర్చుకుంటూ ఉండాల్సిందేనని, అప్పుడే అప్డేట్గా ఉంటారని చెప్పారు. యూనివర్సిటీ�
ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించ తలపెట్టిన ఆంగ్ల మాద్యమ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కొణిజర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీవో బీ.రమాదేవి ప్రారంభించారు. జిల్లా �
హైదరాబాద్ : ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్య�
ఆరోగ్య పరమైన సమస్యలు, ప్రజా సమస్యలపై ట్విట్టర్లో వచ్చే ఫిర్యాదులపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తుంటారు. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు ఎలాంటి శస్త్రచికిత్స, వైద్య సాయం క�
Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కోటపల్లి మండలం ఆలుగామ గ్రామానికి చెందిన అంబాల వంశీవర్ధన్, అంబాల విజయేంద్రసాయిల ఈ నెల 17న ప్రాణహిత నదిలోకి ఈతకు వెళ్లి మరణించారు. ఈ రెండు కుటుంబాలకు �
Teachers counselling | ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదలాయింపులో భాగంగా మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి మొత్తం 532 మంది ఉపాద్యాయులు సంగారెడ్డి జిల్లాకు
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల కేటాయింపు పారదర్శకంగా ఉండాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మునిగడప రామాచారి, జిల్లా అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్యలు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం �