అధ్యాపకులు కూడా నిత్య విద్యార్థులేనని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు అన్నారు. నిత్యం నేర్చుకుంటూ ఉండాల్సిందేనని, అప్పుడే అప్డేట్గా ఉంటారని చెప్పారు. యూనివర్సిటీ�
ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించ తలపెట్టిన ఆంగ్ల మాద్యమ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కొణిజర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీవో బీ.రమాదేవి ప్రారంభించారు. జిల్లా �
హైదరాబాద్ : ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్య�
ఆరోగ్య పరమైన సమస్యలు, ప్రజా సమస్యలపై ట్విట్టర్లో వచ్చే ఫిర్యాదులపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తుంటారు. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు ఎలాంటి శస్త్రచికిత్స, వైద్య సాయం క�
Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కోటపల్లి మండలం ఆలుగామ గ్రామానికి చెందిన అంబాల వంశీవర్ధన్, అంబాల విజయేంద్రసాయిల ఈ నెల 17న ప్రాణహిత నదిలోకి ఈతకు వెళ్లి మరణించారు. ఈ రెండు కుటుంబాలకు �
Teachers counselling | ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదలాయింపులో భాగంగా మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి మొత్తం 532 మంది ఉపాద్యాయులు సంగారెడ్డి జిల్లాకు
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల కేటాయింపు పారదర్శకంగా ఉండాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మునిగడప రామాచారి, జిల్లా అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్యలు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం �
Karnataka | ఓ ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించారు. పాఠం బోధిస్తున్న ఉపాధ్యాయుడిపై డస్ట్ బిన్తో దాడి చేశారు. ఈ ఘటన దేవనాగరి జిల్లాలోని నల్లూరు ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ 3వ