తాడ్వాయి: ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక జరిగింది. మండలంలోని మేడారంలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి జయబాబ�
స్టేషన్ ఘన్పూర్: ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్య కార్మికులను నియమించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టిఎఫ్) సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి శ్రీనివాస్ �
150 సర్కారు బడుల్లోనూ పరీక్ష కేంద్రాలు నేటినుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు హైదరాబాద్,అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు.. సర్కారు బడుల టీచర్ల సేవలను వినియో
అవార్డులు మరెంతో మందికి ప్రేరణనిస్తాయి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పండితుడు కోవెల సుప్రసన్నాచార్యకు పోలూరి హనుమజ్జానకీరామశర్మ అవార్డు ప్రదానం తెలుగు యూనివర్సిటీ, అక్టోబర్ 13: సాహితీవేత్తలు ప్రాచీ�
టీఎస్ యుటీఎఫ్లో సభ్యత్వం తీసుకుని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని జిల్లా టీఎస్ యుటీఎఫ్ అధ్యక్షుడు తిమ్మన్న అన్నారు. బుధవారం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల�
శంషాబాద్ రూరల్ : సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం, గురుపూజ దినోత్సవ వేడుకలు �
టీచర్లు | ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు ధరించకూడదు. ఇక మహిళా టీచర్లంటారా.. జీన్స్ లేదా శరీరానికి అతుక్కుపోయేలా ఉండే దుస్తులు అసలే వేసుకోవద్దు. నీట్గా గడ్డం చేసుకోవాలి. కటింగ్ మచింగా ఉండాలి.
Covid-19 Vacciation | 3.37లక్షల మంది టీచర్లు, సిబ్బందికి వ్యాక్సిన్ | రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ టీచర్లకు వందశాతం వ్యాక్సినేషన్ను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశా
చండ్రుగొండ : మండల పరిధిలోని పోకలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్దులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించినట్లు మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం పాఠశాలలో వైద్యసిబ్బ�
భావితరాలకు బంగారు బాటలు వేయండి.. గురుపూజోత్సవంలో మంత్రి సబితప్రభుత్వ స్కూళ్లలోనూ ఘనంగా వార్షికోత్సవాలు.. ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసలు హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): బాల్యంలో తాను పీర్ల కొట్టం�
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్రూల్స్ అమలుకు ఉన్న అడ్డంకులన్నీ క్రమంగా తొలగిపోతున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి పంచాయతీరాజ్ టీ�