చండ్రుగొండ : మండల పరిధిలోని పోకలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్దులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించినట్లు మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం పాఠశాలలో వైద్యసిబ్బ�
భావితరాలకు బంగారు బాటలు వేయండి.. గురుపూజోత్సవంలో మంత్రి సబితప్రభుత్వ స్కూళ్లలోనూ ఘనంగా వార్షికోత్సవాలు.. ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసలు హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): బాల్యంలో తాను పీర్ల కొట్టం�
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్రూల్స్ అమలుకు ఉన్న అడ్డంకులన్నీ క్రమంగా తొలగిపోతున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి పంచాయతీరాజ్ టీ�
ఇద్దరు టీచర్ల సస్పెన్షన్ | విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని సస్పెన్షన్ వేటు వేశారు. చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు ఎంపీపీఎస్ పాఠశాల �
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి రాష్ట్రంలో తొలి డిజిటల్ కంప్యూటర్ ఎయిడెడ్ ఆన్లైన్ బోర్డు ప్రారంభం వనపర్తి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ప్రతి ఉపాధ్యాయుడూ నిత్య విద్యార్థిగా మారాలని వ్యవసాయ శాఖ మంత్�
లక్ష్యాలు-స్పష్టీకరణలు-ప్రణాళికలు ‘తెలంగాణ-నేలలు’ అనే పాఠం అభ్యసించిన తరువాత ఎర్రనేలల్లో పండించే పంటలకు ఉదాహరణలిచ్చిన విద్యార్థిలో పెంపొందిన లక్ష్యం?1) జ్ఞానం 2) అవగాహన3) వినియోగం 4) నైపుణ్యం గణిత బోధన ముఖ�
మంత్రి హరీశ్రావుకు ట్రస్మా నేతల వినతిజమ్మికుంట, ఆగస్టు 7: ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం ప్రకటించిన ఆపతాల సాయాన్ని విడుదల చేయించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావును ట్రస్మా రా�
నూతన వేతనాలు అమలుచేస్తూ విద్యాశాఖ జీవో రాష్ట్రంలో 3 వేల మంది బోధనా సిబ్బందికి లబ్ధి హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): మోడల్ స్కూళ్ల బోధనాసిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచింది. వీరికి 30% పీఆర్సీ �
జైపూర్: కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకోలేదు. చాలా రాష్ట్రాల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం లేని మారుమూల ప్రాంతాల విద్యార్థులు
అన్ని స్థాయిల్లో పురుషులకన్నా మహిళలే ముందు విద్యార్థి-టీచర్ నిష్పత్తి జాతీయ స్థాయికన్నా బెస్ట్ ఎన్రోల్మెంట్లో మెరుగు.. డ్రాపౌట్లు తక్కువ కేంద్రం విడుదలచేసిన యూడైస్ నివేదికలో వెల్లడి రాష్ట్రంలో
9,178 మంది ఉపాధ్యాయులకు అవకాశం జూలైలో మొదలుకానున్న ప్రక్రియ ముఖ్యమంత్రి కేసీఆర్కు పీఆర్టీయూ విజ్ఞప్తి హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖలో పదోన్నతుల పండుగ అతిత్వరలో ప్రారంభం కానున్నది. తాజా స�
టీకా డ్రైవ్| రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బందికి నేటి నుంచి కొవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఏర
ఆన్లైన్ క్లాసులకు ఏర్పాట్లు.. విద్యార్థుల నమోదుపై దృష్టిహైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): నూతన విద్యాసంవత్సరాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లుచేస్తున్నది. ఈ నెల 16 నుంచి ఉపాధ�