ఒక్కో ఉపాధ్యాయుడికి రూ.2వేల ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం హైదరాబాద్, మేడ్చల్లో 46,730మంది బోధన, బోధనేతర సిబ్బంది ఈ నెల 10నుంచి 15 వరకు టీచర్ల డేటాను సేకరించాలి 28లోగా ఆన్లైన్లో నమోదు చేయాలి అధికారులతో సమీక్షా సమ�
ప్రైవేటు ఉపాధ్యాయునికి| కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు. విషయం తెలసుకున్న కొందరు పూర్వ విద్యార్థులు
నేరుగా ఖాతాలోకే ఆర్థికసాయం నేటినుంచి అర్హుల వివరాల సేకరణ 20-24 తేదీల్లో నగదు పంపిణీ.. 21-25 తేదీల్లో బియ్యం సరఫరా షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ కలెక్టర్లతో మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ నెలకు 42.57 కోట్ల వ్యయం: గ�
నగదు, బియ్యం పథకానికి హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): 2020 మార్చి 16 వరకు పాఠశాలల్లో పనిచేసిన వారంతా ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి అర్హులేనని విద్యాశాఖ తెలిపింది. స్టేట్ బోర్డుతోపాటు, సీబీఎస్ఈ, ఐస�
ఫోన్లు, యూట్యూబ్, వాట్సాప్ ద్వారా క్లాసుల పర్యవేక్షణ నేడు ప్రభుత్వ టీచర్లకు సెలవు ఫోన్లు, యూట్యూబ్, వాట్సాప్ ద్వారా పర్యవేక్షణ హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు శనివార�