టీఎస్ యుటీఎఫ్లో సభ్యత్వం తీసుకుని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని జిల్లా టీఎస్ యుటీఎఫ్ అధ్యక్షుడు తిమ్మన్న అన్నారు. బుధవారం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల�
శంషాబాద్ రూరల్ : సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం, గురుపూజ దినోత్సవ వేడుకలు �
టీచర్లు | ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు ధరించకూడదు. ఇక మహిళా టీచర్లంటారా.. జీన్స్ లేదా శరీరానికి అతుక్కుపోయేలా ఉండే దుస్తులు అసలే వేసుకోవద్దు. నీట్గా గడ్డం చేసుకోవాలి. కటింగ్ మచింగా ఉండాలి.
Covid-19 Vacciation | 3.37లక్షల మంది టీచర్లు, సిబ్బందికి వ్యాక్సిన్ | రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ టీచర్లకు వందశాతం వ్యాక్సినేషన్ను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశా
చండ్రుగొండ : మండల పరిధిలోని పోకలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్దులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించినట్లు మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం పాఠశాలలో వైద్యసిబ్బ�
భావితరాలకు బంగారు బాటలు వేయండి.. గురుపూజోత్సవంలో మంత్రి సబితప్రభుత్వ స్కూళ్లలోనూ ఘనంగా వార్షికోత్సవాలు.. ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసలు హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): బాల్యంలో తాను పీర్ల కొట్టం�
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్రూల్స్ అమలుకు ఉన్న అడ్డంకులన్నీ క్రమంగా తొలగిపోతున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి పంచాయతీరాజ్ టీ�
ఇద్దరు టీచర్ల సస్పెన్షన్ | విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని సస్పెన్షన్ వేటు వేశారు. చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు ఎంపీపీఎస్ పాఠశాల �
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి రాష్ట్రంలో తొలి డిజిటల్ కంప్యూటర్ ఎయిడెడ్ ఆన్లైన్ బోర్డు ప్రారంభం వనపర్తి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ప్రతి ఉపాధ్యాయుడూ నిత్య విద్యార్థిగా మారాలని వ్యవసాయ శాఖ మంత్�
లక్ష్యాలు-స్పష్టీకరణలు-ప్రణాళికలు ‘తెలంగాణ-నేలలు’ అనే పాఠం అభ్యసించిన తరువాత ఎర్రనేలల్లో పండించే పంటలకు ఉదాహరణలిచ్చిన విద్యార్థిలో పెంపొందిన లక్ష్యం?1) జ్ఞానం 2) అవగాహన3) వినియోగం 4) నైపుణ్యం గణిత బోధన ముఖ�
మంత్రి హరీశ్రావుకు ట్రస్మా నేతల వినతిజమ్మికుంట, ఆగస్టు 7: ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం ప్రకటించిన ఆపతాల సాయాన్ని విడుదల చేయించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావును ట్రస్మా రా�
నూతన వేతనాలు అమలుచేస్తూ విద్యాశాఖ జీవో రాష్ట్రంలో 3 వేల మంది బోధనా సిబ్బందికి లబ్ధి హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): మోడల్ స్కూళ్ల బోధనాసిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచింది. వీరికి 30% పీఆర్సీ �