హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): పదోన్నతులతో టీచర్ల బదిలీలు చేపట్టాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ప్రధానకార్యదర్శి అంజిరెడ్డి కోరారు. టెట్తో కాకుండా సీనియార్టీ ప్రకారమే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.