ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకుంటే పోరాటం తప్పదని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు గుండు కృష్ణమూర్తి హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి ఉద్యోగులకు, ఉపాద్యాయులకు పాత ఫెన్షన్ విదానం అమలు చేయాలని పీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్ డిమాండ్ �
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేసేది పీఆర్టీయూ ఒక్కటేనని ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరులో ఉపాధ్యాయ ఆర్థిక సహకార పరపతి సంఘం ఆత్మీయ సమావేశానికి ఆయన హ�
జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్ ఆవరణలో పీఆర్టీయూ రాష్ట్ర మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు జమున ఆధ్వర్యంలో ఆషాడ మాస గోరింటాకు ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కార్మికుడు అతను. మధ్యాహ్న భోజన కార్మికుడిగా పని చేస్తూ.. చాలిచాలనీ జీతంతో బతుకు బండి లాగుతున్న అతన్ని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. దీంతో ఆ కార్మికుడి కుటుంబం ద
పాఠశాలలన్నీ ఒకే దగ్గర క్లబ్ చేయడం నష్టదాయకమని, ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా విద్యా సంస్కరణలు ఉండాలని పీఆర్టీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు అన్నార�
నల్లగొండ జిల్లా దేవరకొండలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల గణిత అధ్యాపకుడు చెరుకు నాగరాజు రచించిన మాథ్స్ ఫర్ ఆల్ పుస్తకాన్ని నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి మంగళ�
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి గురువారం ఆయనను సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిసి అభ�
ఉపాధ్యాయుల సమస్యలపై తొందరలోనే ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు తెలిపారు. బోనకల్లులో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో
BJR | బాబూ జగజ్జీవన్ రామ్ గొప్ప సంఘసంస్కర్త, దార్శినికుడు, ఆదర్శప్రాయుడని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు అన్నారు. శనివారం భారత మాజీ ఉపప్రధాని, భరతమాత ముద్దబిడ్డ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని ప�
పెండింగ్ GPF, TSGLI, SL బిల్లులు విడుదల చేయాలనీ అలాగే DA ,PRC ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ పీఆర్టీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్దార్కు వినతిపత్రం అంద�
ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను దాచుకున్న జీపీఎఫ్ డబ్బులతో పాటు సంపాదిత సెలవుల డబ్బుల బిల్లులు సంవత్సరం నుంచి రాకపోవడం వల్ల చికిత్స చేయించలేని స్థితిలో ఉపాధ్యాయుడి భార్య మృతిచెందింది. దీనిని నిరసిస్తూ ఉపా�
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి తెలిపారు.