కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు అవుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకర భిక్షంగౌడ్ హెచ్చరించారు.
ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, కరువు భత్యం (DA) బకాయిలు, పీఆర్సీ (PRC), పెన్షనర్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ టీఎస్ (ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్) ఖమ్మం జిల్లా శాఖ దీక�
జిల్లా సబ్ రిజిస్ట్రార్ను మోసం చేసి పీఆర్టీయూ (టీఎస్) హౌసింగ్ బోర్డు సొసైటీకి చెందిన ఓపెన్ ప్లాట్లను అక్రమంగా బయట వ్యక్తులకు విక్రయించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపి
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కూడిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సంఖ్యాబలం లేని, సభ్యత్వాలు లేని సంఘాలకు చోటు కల్పించడంపై పీఆర్టీయూ తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఉమ్మడి ఏపీలో ఉన్న జీవో ప్రకారం తెలంగాణ అని
పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన సుంకరి భిక్షం గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భిక్షం గౌడ్ సాదారణ సంఘ కార్యకర్త నుంచి ఎదిగి గతంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ప
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకుంటే పోరాటం తప్పదని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు గుండు కృష్ణమూర్తి హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి ఉద్యోగులకు, ఉపాద్యాయులకు పాత ఫెన్షన్ విదానం అమలు చేయాలని పీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్ డిమాండ్ �
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేసేది పీఆర్టీయూ ఒక్కటేనని ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరులో ఉపాధ్యాయ ఆర్థిక సహకార పరపతి సంఘం ఆత్మీయ సమావేశానికి ఆయన హ�
జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్ ఆవరణలో పీఆర్టీయూ రాష్ట్ర మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు జమున ఆధ్వర్యంలో ఆషాడ మాస గోరింటాకు ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కార్మికుడు అతను. మధ్యాహ్న భోజన కార్మికుడిగా పని చేస్తూ.. చాలిచాలనీ జీతంతో బతుకు బండి లాగుతున్న అతన్ని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. దీంతో ఆ కార్మికుడి కుటుంబం ద
పాఠశాలలన్నీ ఒకే దగ్గర క్లబ్ చేయడం నష్టదాయకమని, ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా విద్యా సంస్కరణలు ఉండాలని పీఆర్టీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు అన్నార�
నల్లగొండ జిల్లా దేవరకొండలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల గణిత అధ్యాపకుడు చెరుకు నాగరాజు రచించిన మాథ్స్ ఫర్ ఆల్ పుస్తకాన్ని నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి మంగళ�