రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) అర్హత సమస్యకు పరిష్కారం త్వరలోనే లభించనున్నదని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి శ్రీపాల్రెడ్డి, కమలాక�
పీఆర్టీయూ రాష్ట్ర కోశాధికారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పులి దేవేందర్ ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశమైంది.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నా రు. పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సరం క్యాలెండర్ను మంగళవ�
పీఆర్టీయూ తెలంగాణ మాజీ గౌరవ అధ్యక్షుడు పార్వతి సత్యనారాయణను, మాజీ కోశాధికారి చంద్రశేఖర్లను సంఘం ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధానకార్యదర్శి ఎ�
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతన సవరణకు రెండో వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు చేయడం పట్ల టీజీ వో, పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపాయి.
టీచర్లకు పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. పదోన్నతులతో నిమిత్తం లేకుండా బదిలీలు చేపట్టడం ద్వారా నష్టం కలుగుతుందని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.
దేశంలో ఆశా కార్యకర్తలకు అత్యధిక వేతనాలు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చాలా తకువ వేతనాలు ఉన్నాయని చెప్పా�
వచ్చే విద్యా సంవత్సరంలో మెదక్ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ సంఘం ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను ని�