ఖమ్మం : పీఆర్టీయూ ఖమ్మంజిల్లా అధ్యక్షుడిగా మోత్కూరి మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన్ను వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఆర
నారాయణపేట రూరల్: ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం ఒక్క పీఆర్టీయూతోనే సాధ్యమని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు తిమ్మారె డ్డి అధ్యక్షతన
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం పరిగిలోని బృందావన్గార్డె
ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి మోమిన్పేట : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికే పీఆర్టీయూ ఏర్పడిందని అని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని హెచ్బి ఫంక్షన్హాల్లో ప�
పరిగి : విద్యాభివృద్ధికి సర్కారు కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగిలో జరిగిన పీఆర్టీయూ టీఎస్ మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట
9,178 మంది ఉపాధ్యాయులకు అవకాశం జూలైలో మొదలుకానున్న ప్రక్రియ ముఖ్యమంత్రి కేసీఆర్కు పీఆర్టీయూ విజ్ఞప్తి హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖలో పదోన్నతుల పండుగ అతిత్వరలో ప్రారంభం కానున్నది. తాజా స�