మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల సందడి మొదలైంది. 9 జిల్లాల పరిధిలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పీఆర్టీయూ టీఎస్ పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నారాయణగూడలోని సంఘం కార్యాలయం
కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల శాశ్వత కేటాయింపు ప్రక్రియలో మిగిలిన 13 జిల్లాల్లో స్పౌజ్ (ఉద్యోగ దంపతులు) సమస్యను పరిష్కరించాలని పీఆర్టీయూ టీఎస్ ప్రభుత్వాన్ని కోరింది.
గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచెర్ల గ్రామంలోని భక్త వీరాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కృష్ణం వందే జగద్గురు సొసైటీ రూపొందించిన 2023 సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు.
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సీనియర్ పురుషులు, మహిళల సాఫ్ట్బాల్ ఎంపిక పోటీలను సోమవారం ఎంపీపీ రాథోడ్ సజన్ ప్రారంభించారు.
ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని పీఆర్టీయూ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డితో కలిసి వారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్
త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ అభ్యర్థిని పీఆర్టీయూ-తెలంగాణ ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ డాక్టర్ కాటేపల్లి జనార్దన్రెడ్డి తమ అభ్యర్థిగా పోటీ చేస్తారని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యద�
విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో విద్యపై 10 శాతం ఖర్చుచేస్తున్నామని చెప్పారు.
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీఆర్టీయూ కోరింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి మారెడ
వివరాలివ్వడంలో లోపాల వల్లే ఒకటిరెండు చోట్ల సమస్యలు పొరపాట్లపై అప్పీలుకు చాన్స్ కావాలనే కొన్ని సంఘాల రభస హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయ�
ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 9: టీఆర్ఎస్ – పీఆర్టీయూ టీఎస్ మధ్య సంబంధం పేగుబంధం లాంటిదని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన�