ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను దాచుకున్న జీపీఎఫ్ డబ్బులతో పాటు సంపాదిత సెలవుల డబ్బుల బిల్లులు సంవత్సరం నుంచి రాకపోవడం వల్ల చికిత్స చేయించలేని స్థితిలో ఉపాధ్యాయుడి భార్య మృతిచెందింది. దీనిని నిరసిస్తూ ఉపా�
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి తెలిపారు.
PRTU | మధిర: ఉపాధ్యాయులకు ఎన్నో రాయితీలను,మెరుగైన సౌకర్యాలను కల్పించి సంఘం పిఆర్టియు అని ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు అన్నారు. ఆదివారం మండలశాఖ ఆధ్వర్యంలో సంఘ కార్యాలయ ఆవరణలో పిఆర్టీయూ ఆవిర్భ�
నూతన జిల్లాలకు డీఈవో పోస్టులను వెంటనే మంజూరు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల జీపీఎఫ్ వివరాలను ఆన్లైన్లో ఉంచాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పంచాయతీరాజ్ సెక్రటరీని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్న య్య, ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా కలిసి
అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ర్టానికి చెందిన పింగిలి శ్రీపాల్రెడ్డి ఎన్నికయ్యారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనను ఆది, సోమవారాల్లో జ�
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) అర్హత సమస్యకు పరిష్కారం త్వరలోనే లభించనున్నదని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి శ్రీపాల్రెడ్డి, కమలాక�
పీఆర్టీయూ రాష్ట్ర కోశాధికారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పులి దేవేందర్ ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశమైంది.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నా రు. పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సరం క్యాలెండర్ను మంగళవ�