హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): పీఆర్టీయూ తెలంగాణ మాజీ గౌరవ అధ్యక్షుడు పార్వతి సత్యనారాయణను, మాజీ కోశాధికారి చంద్రశేఖర్లను సంఘం ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధానకార్యదర్శి ఎస్ భిక్షం గౌడ్ తెలిపారు.
సంఘం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున వీరిపై చర్యలు తీసుకొన్నట్టు ఆయన పేర్కొన్నారు.