సీనియర్ సిటిజన్లకు రాయితీల ఎత్తివేత రైల్వేకు కాసుల వర్షం కురిపించింది. గత నాలుగేండ్లుగా ఆ శాఖకు అదనంగా రూ.5,800 కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్టీఐ చట్టం ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి.
చంద్రశేఖర్, సోనాలి జంటగా నటించిన చిత్రం ‘ప్లాంట్మాన్'. కె.సంతోష్బాబు దర్శకుడు. పన్నా రాయల్ నిర్మాత. సైంటిఫిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
పీఆర్టీయూ తెలంగాణ మాజీ గౌరవ అధ్యక్షుడు పార్వతి సత్యనారాయణను, మాజీ కోశాధికారి చంద్రశేఖర్లను సంఘం ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య, ప్రధానకార్యదర్శి ఎ�
చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్లాంట్ మ్యాన్'. కె.సంతోష్బాబు దర్శకుడు. పన్నా రాయల్ నిర్మాత. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు. ఆ�
బీఆర్ఎస్లో చేరుతున్న నేతలంతా కూడా నాలుగైదు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నవారు. అనేక పదవులను అనుభవించిన వారు. గత పాలనలను చూసి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనను చూసి మం�
నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సభకు ఖానాపూర్ నియోజకవర్గంలో పలు మండ లాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ
ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం’ ద్వారా చేతివృత్తిదారులకు 5% తక్కువ వడ్డీతో లక్ష వరకు రుణాలు అందజేయనున్నట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో భారతీయ జనతాపార్టీకి (BJP) ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ (Chandrasekhar) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)కి తన రాజీనామా లేఖ
బీజేపీ తనను పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ వాపోయారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు గుర్తింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువ కావడంతో ప్రాజెక్టు డీఈఈ చంద్రశేఖర్ సోమవారం స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో వల్ల ప్రాజెక్టు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు సంకల్పంతో ఉద్యమిస్తామని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ శుక్రవారం వెల్లడించారు. ఈ ప్లాంట్ పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ భా�
సఫారీ టూర్.. అడవుల్లో జంతువులను చూస్తూ విహరించాలని ప్రతి ప్రకృతి ప్రేమికుడి కోరిక. ఇందుకోసం ఒకప్పుడు వేరే రాష్ర్టానికో, వేరే దేశానికో వెళ్లాల్సి వచ్చేది. కానీ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అడవుల పరిరక్షణ�
తెలంగాణ పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపీ కొడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ�