కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని పలు గిరిజన పాఠశాలలు ఉపాధ్యాయులు లేక వారం రోజులుగా తెరుచుకోవడంలేదు. కేబీ కాలనీ మొగడ్ధగడ్, శివలింగపూర్, కనికి, జనగాం ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బదిల�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఉపాధ్యాయులను నియమించకపోవడంతో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట శు
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం టీటీజేఏసీ చైర్మన్ శ్రీపాల్రెడ్డి ఆధ్వర్యంలో సలహాదారును కలిసి సమస్యలు పరిష్కరిం�
జిల్లా విద్యాశాఖలోని ఎస్జీటీల బదిలీల్లో లీలలు చోటుచేసుకుంటున్నాయి. అనేక వినతులు, పోరాటాల తరువాత అధికారులు వారిని బదిలీ చేసినప్పటికీ వారికి రిలీవ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ బదిలీలకు ముహూర్తం ఖరారైంది. అందుకు సంబంధించి తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ గురువారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్ వ�
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలపై గతం లో విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖ లు చేసింది. సుమారు 80 వేల మంది ఉపాధ్యాయుల బదిలీల కోసం ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం త
టీచర్ల బదిలీలపై అభ్యంతరాలున్న నేపథ్యంలో పదోన్నతులైనా కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ శ్రీనగర్కాలనీలోని తన క్యాంపు క్యాంపు కార్యాలయంలో మంత్రి సబితాఇ�
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది. బదిలీలకు రూపొందించిన నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ మేరక�
ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. జీవో -317తో వేరే జిల్లాల్లోకి బదిలీ అయిన టీచర్లకు పూర్వపు జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది.